Political News

ఏపీలో పింఛ‌న్ల ర‌గ‌డ‌.. చంద్ర‌బాబు కొత్త పాయింట్ !

మే 1వ తేదీకి మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉండ‌డం.. ఇంటింటికీ వెళ్లి  ఇచ్చే పింఛ‌న్ల వ్య‌వ‌హారం నిలిచిపోవ‌డం నేప‌థ్యంలో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల నేప‌థ్యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌స్తుతం స‌స్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండ‌లు త‌ట్టుకోలేక‌.. పింఛ‌న్ల కోసం వ‌చ్చిన వారు.. దాదాపు 32 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే …

Read More »

వీటిపై క్లారిటీ ఏది జ‌గ‌న్‌?!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మేనిఫెస్టో ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. ఆదివా రం వ‌రుస‌గా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. అది కూడా అనంత‌పురం జిల్లానే ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో చంద్ర‌బాబును న‌మ్మొద్ద‌ని.. ఆయ‌నను న‌మ్మ‌డ‌మంటే.. పులినోట్లో త‌ల పెట్ట‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క‌టీ చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేద‌ని.. ఇక‌పైనా చేయ‌బోడ‌ని అన్నారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు …

Read More »

మేనిఫెస్టో ఎఫెక్ట్‌: జ‌గ‌న్ గురించి జ‌నం టాక్ మారిందే!

Y S Jagan

ఏపీ అధికార పార్టీ వైసీపీ  గురించి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న టాక్ ఒక‌టి. మ‌రోసారి జ‌గ‌న్ వ‌చ్చేస్తున్నా ర‌ని.. కూట‌మివ‌చ్చినా.. ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. దీనికి కార‌ణం కూట‌మిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌ప‌డం వ‌ర‌కు పెద్ద ఎత్తున ర‌గ‌డ చోటు చేసుకోవ‌డ‌మే. అయితే. ఇది అయిపోయింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది. వైసీపీ వ‌స్తే.. పేద‌ల బ‌తుకులు …

Read More »

‘ఉండి’లో గెలుపుకు ‘గండి’కొట్టేది ఎవరు?

తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి శాసనసభ స్థానంలో ఈసారి గెలుపు ఎవరిది? సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు, పాత ఎమ్మెల్యేను కూడా పక్కనపెట్టి కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందా? తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై క్యాడర్ అసంతృప్తిగా ఉందా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2009,2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు 2019లో టీడీపీ నర్సాపురం …

Read More »

వైసీపీకి మ‌రో చిక్కు..  ఈసీ సీరియ‌స్ అయితే క‌ష్ట‌మే

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నికల్లో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియా అయినా.. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా ప్ర‌క‌ట‌న వ్య‌వ‌హారం గుదిబండ‌గా మారింది. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌భుత్వ లోగోను వినియోగిస్తుండ‌డం వివాదానికి దారి తీసింది. దీనిపై నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి …

Read More »

గుంటూరు, క్రిష్ణాలో టీడీపీకి అమరావతి వరం!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత‌.. కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ ప్ర‌చారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు.. వైసీపీ మేనిఫెస్టోను ప‌ట్టుకుని తిరుగుతున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఇది పాజిటివ్‌గా కాదు.. యాంటీగా మాత్ర‌మే. “బాబును గెలిపించ‌క‌పోతే.. అమ‌రావ‌తిని మ‌రిచిపో వ‌డ‌మే” అని తాడికొండ‌(అమ‌రావ‌తి ప్రాంతంలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం) నాయ‌కులు చెబుతున్నారు. …

Read More »

సోమిరెడ్డి వదిలిన సెంటిమెంటాస్త్రం!

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా మూడు సార్లు మంత్రి. కానీ రెండు దశాబ్దాలుగా ఓటమి తప్ప గెలుపు బాట పట్టడం లేదు. ఈ సారి పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టాలని చూసినా అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి గెలుపు ఆయనకు అనివార్యంగా మారడంతో ఆఖరి …

Read More »

బాబాయి ఈ సారి గెలిచితీరాలి… మెగా కుటుంబంలో కసి

ప‌వ‌న్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్క‌సారి ఆయ‌న‌ను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు కొణిదెల వ‌రుణ్ తేజ .. పిఠాపురంలో త‌న ప్రచారం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా పిఠాపురంలో ప్ర‌చారం చేయ‌నున్నారు. కాకినాడ ఎంపీ అభ్య‌ర్థి టీ-టైమ్ శ్రీనివాస్‌ను కూడా గెలిపించాల‌ని కోరుతున్నారు. వ‌రుణ్ తేజ్ ప్ర‌చారానికి యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి.. విజ‌య‌వంతం చేశారు. …

Read More »

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే ప‌రిస్థితి ఉండేది. త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. నిరాహార దీక్ష‌లు కూడా సాగాయి. 2020-22 మ‌ధ్య‌ పెను యుద్ధ‌మే సాగింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి …

Read More »

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు 

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన డబ్బులు ఎన్నో తెలుసా ? ఏకంగా రూ.101 కోట్లు. దేశంలో అన్ని పార్టీలు రూ.390 కోట్లు ఖర్చు చేయగా అందులో బీజేపీ వాటా రూ.101 కోట్లు. మొత్తంగా ఇందులో బీజేపీ వాటా 26 శాతం కావడం గమనార్హం. గత నాలుగు మాసాలలో బీజేపీ 80,667 గూగుల్‌ రాజకీయ ప్రకటనల కోసం …

Read More »

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.! భారీ అంచనాల నడుమ, ‘నవ రత్నాలు ప్లస్’ మేనిఫెస్టోని వైసీపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సామాజిక పెన్షన్లు ఐదు వేలు చేస్తారా.? అమ్మ ఒడి మొత్తం పెంచుతారా.? ఇలా చాలా ఉత్కంఠభరితమైన ప్రశ్నలు వైసీపీ అభిమానుల నుంచి పుట్టుకొచ్చాయ్. రైతు రుణమాఫి అంశమొకటి …

Read More »

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ తరఫున, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తరఫున, ఎన్నికల ప్రచారంలో భాగమన్నట్టుగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, ఆ ఇద్దరికీ మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. మరికొంతమంది అభ్యర్థులూ …

Read More »