Political News

‘జోగి’ కులం కార్డుకు టీడీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి ర‌మేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయ‌న కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్ప‌టికే జోగిపై చంద్ర‌బాబు ఇంటిపై దాడికి ప్ర‌య‌త్నించార‌న్న కేసు ఉండ‌నే ఉంది. ఇప్పుడు.. ఆయ‌న‌కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని కూడా పిలిచారు. ఈ ప‌రిణామాల‌తో జోగి ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఒకే రోజు త‌న కుమారుడిని అరెస్టు చేయ‌డం, …

Read More »

బిర్యానీని వదలని జగన్

సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి రెండు మాసాలే అయింద‌ని చెబుతూనే.. ఇంత‌లోనే ప్ర‌జ‌ల్లో భారీ వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ బిర్యానీ పెడ‌తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు ప‌చ్చ‌డి మెతుకులు కూడా పెట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ను మోసం …

Read More »

వైసీపీకి చెక్ పెడుతున్న మాజీ మ‌హిళా మంత్రి…!

రాజ‌కీయాలు మారుతున్నాయి. ఏదీ నిన్న‌టిలా ఉండే స‌మ‌స్యేలేదు. త‌మ‌కు అవ‌కాశం ద‌క్కితే చాలు.. విస్త‌రించే ప‌నిలో నాయ‌కులు ఉంటారు. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా లోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్‌.. మాజీ మంత్రి ప‌రిటాల సునీత దూకుడు పెంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమారుడు శ్రీరామ్‌కు ఆమె అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి చోటు లేకుండా చేయాల‌న్న …

Read More »

క‌ర‌ణం – పొలిటిక‌ల్ క‌ల‌క‌లం … !

క‌రణం బలరామకృష్ణమూర్తి.. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. టిడిపి తో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి అంతకుముందు కాంగ్రెస్లోనూ పనిచేశారు. టిడిపిలో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించిన బలరామకృష్ణమూర్తి తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలోనే తన కుమారుడు కరణం …

Read More »

జూనియ‌ర్ జ‌గ‌న్‌కు-సీనియ‌ర్ బాబుకు మ‌రో తేడా ఇదే!

అవునన్నా కాద‌న్నా.. చంద్ర‌బాబుతో పోల్చిన‌ప్పుడు.. జ‌గ‌న్ జూనియ‌రేక‌దా! సో.. ప‌నితీరులోనూ అదే కని పించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జూనియ‌ర్‌గా ఆయ‌న ఐదేళ్లు ప‌నిచేసి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర గొన‌లేక‌పోయార‌నే వాద‌న సొంత పార్టీలోనే అనేక మంది నాయ‌కులు నోరు విప్పి మ‌రీ చెప్పేస్తున్నారు. ఇక‌, సీనియ‌ర్ మోస్ట్‌(ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో) నాయ‌కుడైన చంద్ర‌బాబు త‌న‌దైన పంథాలో ముందు కు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు? అంటారా? ఇక్క‌డే …

Read More »

దువ్వాడ గొడవ.. మాధురి భర్త లైన్లోకి

గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా. ఐతే శ్రీనివాస్‌ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు …

Read More »

దానంపై కేసు.. పోలీసుల‌కు వార్నింగిచ్చిన నాగేంద‌ర్‌

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేసిన వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. త‌న‌పై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేద‌ని నాగేంద‌ర్ తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. అధికారుల‌కు ప్ర‌విలేజ్‌(శాస‌న స‌భా హ‌క్కులు ఉల్లంఘించ‌డం) నోటీసులు ఇస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. అస‌లు ఏం జ‌రిగింది? గ‌త శ‌నివారం.. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జూబ్లీహిల్స్ డివిజ‌న్‌లో ఉన్న నంద‌గిరిహిల్స్‌లో …

Read More »

కోదండరాంను వెంటాడుతున్న దాసోజు !

తెలంగాణ శాసనమండలిలో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేటెడ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. అయితే రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో తమిళిసై ఆ నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

బాబు కీలక నిర్ణయం .. విశాఖ బరికి కూటమి దూరం !

విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది. ఉమ్మడి విశాఖలో 60 …

Read More »

అగ్రిగోల్డ్ ఎఫెక్ట్‌: వైసీపీ నేత‌ కొడుకు అరెస్టు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘అగ్రిగోల్డ్‌’ భూముల‌కు సంబంధించిన అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేష్‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఇబ్ర‌హీంప‌ట్నంలోని జోగి ఇంట్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. …

Read More »

నామినేష‌న్ స‌రే.. బొత్స వారి గెలుపు రేంజ్ ఎంత‌?

నామినేష‌న్ వేశారు.. కానీ, గెలుస్తామ‌న్న ధీమా అయితే క‌నిపించ‌డం లేదు. అదే.. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రిస్థితి! ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ త‌ర‌ఫున బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం నామినేష‌న్ వేశారు. స్థానికంగా ప‌ట్టున్న నాయ‌కుడే అయినా.. ఇప్పుడున్న కూట‌మి హ‌వా ముందు ఆయ‌న ఎలా ముందుకు సాగుతార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ ఉప ఎన్నిక ప్ర‌జ‌ల‌కు …

Read More »

దువ్వాడ-మాధురి పరిచయం ‘గడప గడప’లోనట

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు. వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల …

Read More »