Political News

టీడీపీలో అంత‌ర్గ‌త టాక్‌.. వారిని క‌దిలించండి బాబూ!

టీడీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ఊపందుకుంది. పార్టీలో సంఖ్యా ప‌రంగా చూసుకుంటే. టీడీపీకి బాగానే నాయ‌కులు ఉన్నారు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వ్యూహాత్మ‌కంగా.. అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం.. యువ‌త ఎక్కువ‌గా ఉన్న పార్టీ టీడీపీనే ఇలాంటి వారంతా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పార్టీని గెలిపించాల‌ని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని.. అధినేత చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. సీనియర్లు.. వ్యాపారులు… పారిశ్రామిక వేత్త‌లు.. ఇలా.. అనేక మంది మాత్రం మౌనంగా ఉంటున్నారు. అలాగ‌ని.. వీరికి …

Read More »

31 పైస‌ల కోసం కోర్టుకు లాగిన SBI

బ్యాంకులు చేస్తున్న నిర్వాకాలు.. అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల‌కు ఓ ప‌దివేలు అప్పు ఇవ్వ‌మంటే.. ల‌క్ష సందేహాలు.. నిశిత ప‌రిశీల‌న‌.. శూల శోధ‌న చేసే బ్యాంకులు.. వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను కార్పొరేట్ల‌కు దోచిపెడుతున్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. సహజంగా బ్యాంకుల …

Read More »

జ‌గ‌న్‌కు బంధువును కాబ‌ట్టే ప‌క్క‌న పెట్టారు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అల‌క వ‌హించ‌డం… తాడేప‌ల్లి నుంచి రాయ‌బారాలు జ‌ర‌గ‌డం.. వంటివి తెలిసిందే. త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా చేస్తున్న‌ట్టు ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెప్పించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఈ విష‌యంపై.. తాను మ‌ధ‌న ప‌డ‌డం లేద‌ని.. అన్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్‌త బాలినేని భేటీ కావ‌డ‌మే! …

Read More »

క్షేత్ర‌స్థాయిలో.. టీడీపీ వ్యూహాత్మ‌క పోరు

రాష్ట్రంలో మారుతున్న ప‌రిణామాల‌ను టీడీపీ నాయ‌కులు చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏవిధంగా అడుగులు వేయాలి..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎలా ఎక్కాలి?  వంటి కీల‌క అంశాల‌పై వారు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌ల‌తో ఒక నివేదిక‌ను చంద్ర‌బాబు తెప్పించుకున్నార‌ని తెలిసింది. గ‌డిచిన ఆరు మాసాలుగా జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంద‌నే విష‌యంపై దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. …

Read More »

జ‌గ‌న్‌కు ఏ రంగు చీర పంపాలి.. రోజా?

లోకేష్‌ను గెలిపించుకోలేని.. చంద్ర‌బాబుకు చీర పంపాలా.. చుడీదార్ పంపించాలా? అంటూ.. ఏపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్య‌ల‌పై.. టీడీపీ తెలుగు మ‌హిళ విభాగం అధ్య‌క్షురాలు.. వంగ‌ల‌పూడి అనిత‌.. ఫైర‌య్యారు. త‌న త‌ల్లిని గెలిపించుకోలేని జ‌గ‌న్‌కు.. ఏ చీర‌పంపించాలంటూ.. ఆమె నిప్పులు చెరిగారు. అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకు రాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి …

Read More »

నేష‌న‌ల్ పాలిటిక్స్.. కేసీఆర్ దూకుడు

భార‌త రాష్ట్ర స‌మితి.. పార్టీ ఏర్పాటు చేస్తే.. ఎలా ఉంటుందంటూ.. టీఆర్ ఎస్ ప్లీన‌రీలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన‌.. సీఎం కేసీఆర్‌.. 24 గంట‌లు కాక‌ముందే..  జాతీయ రాజ‌కీయ ముచ్చ‌ట్ల జోరును పెంచారు. తాజాగా ఆయ‌న జార్ఖండ్ యువ ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌తో ప్రగతి భవన్ లో బేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయ‌న‌తో  చ‌ర్చ‌లు జ‌రిపారు. జాతీయ రాజకీయాలు, కేంద్రం విధానాలు, ఇతర అంశాలు సమావేశంలో చర్చకు వ‌చ్చాయ‌ని.. …

Read More »

జ‌గ‌న్.. జీరో.. నీరో: చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్ ఒక జీరో.. అంతకు మించిన నీరో..“ అని వ్యాఖ్యానించారు. త‌న అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యాడని  చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం సాధిం చాడని జగన్ మళ్లీ గెలుస్తారన్నారు. వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. …

Read More »

వాసిరెడ్డి వ‌ర్సెస్ బొండా.. రోడ్డున ప‌డ్డ ర‌గ‌డ‌

ఏపీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాలు ఒక‌వైపు తీవ్ర కాక రేపుతున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌హిళా క‌మిష‌న్‌కు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య కూడా తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. నువ్వు ఒక‌టంటే.. నే నాలుగంటా! అంటూ..  టీడీపీ, మ‌హిళా క‌మిష‌న్లు రెచ్చిపోతున్నాయి. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన దివ్యాంగురాలి అత్యాచార ఘ‌ట‌న , త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మిష‌న్‌కు టీడీపీకి మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీద‌కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. …

Read More »

జ‌గ‌న్ కేబినెట్లో టైం పాస్ మంత్రి!

ఏపీలో కొత్తగా వ‌చ్చిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కించుకోవ‌డాన్ని మంత్రులు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక‌, త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌లేదని ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. అయితే.. రెండోసారి కూడా అవ‌కాశం ద‌క్కించుకున్న‌వారు.. త‌మ ప‌నితీరును చూసి.. జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చార‌ని.. భావిస్తున్నారా?  లేక‌.. కేవ‌లం దేవుడిని న‌మ్ముకుంటే.. అవ‌కాశం ద‌క్కిందని అనుకుంటున్నారా?  నిజానికి దైవబలం అంద‌రికీ అవ‌స‌ర‌మే. అయితే.. క‌ష్టాన్ని కూడాన‌మ్ముకోవాలిక‌దా! ఈ విష‌యంలో తూర్పుగోదావ‌రి …

Read More »

లోకేష్‌పై రాళ్ల దాడి.. అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తెనాలిలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. అయితే.. ఇదంతా కూడా.. మంగ‌ళ‌గిరి.. ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని..టీడీపీ నేత‌లు సాక్ష్యాల‌తో స‌హా చూపించారు.. అతేకాదు.. స్వ‌యం ఎమ్మెల్యే డ్రైవ‌ర్‌.. ఈ దాడిలో రాళ్లు విసురుతుండ‌గా.. టీడీపీ శ్రేణులు ప‌ట్టుకున్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి.. డ్రైవ‌ర్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. …

Read More »

ముందున్న ముప్పు.. జ‌గ‌న్ స‌రిచేసుకోలేక‌పోతే.. క‌ష్ట‌మే

ఏపీలో అధికార పార్టీ వైసీపీ విష‌యంలో ఒక కీల‌క అంశం హ‌ల్చ‌ల్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోక‌పోతే.. క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని.. సీనియ‌ర్ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అదేంటి.. అంటున్నారా?  ఇక్క‌డే ఉంది.. అస‌లు విష‌యం. ప్ర‌భుత్వ ప‌రంగా.. జ‌గ‌న్ ఎన్నో చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అందిస్తున్నారు.. ప్ర‌జ‌లకు మేళ్లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న చెప్పుకొంటారు. కానీ.. ఇదొక్క‌టే స‌రిపోతుందా? ఇదొక్క‌టే.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తుందా? అనేది ప్ర‌ధాన …

Read More »

జగన్, కేసీఆర్: సేమ్ డే, సేమ్ సీన్

కాకతాళీయమో ఏమోగానీ తెలుగు ముఖ్యమంత్రులిద్దరు చెప్పింది ఒకేమాట. ఒకేరోజున తెలంగాణలో కేసీయార్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా తమ నేతలకు చేసిన దిశానిర్దేశం ఒకేలాగుంది. కేసీయార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఏకతాటిపై నిలబడి ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. విజయవాడలో జగన్ మాట్లాడుతూ వచ్చే …

Read More »