ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన.. వైసీపీ అసలు ఎక్కడ సీట్లు కేటాయిస్తారో.. ఎక్కడ కూర్చోవాల్సి వస్తుందో అనే బెంగ పార్టీని వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు జగన్.. ప్రత్యక్ష యుద్ధానికి తెరదీశారు. తమకు ప్రతిపక్ష స్థానం కట్టబెట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. రూల్స్-నిబంధనల విషయంపై కూడా ఆయన స్పీకర్కు లేఖ సంధించారు. గతంలో ఏం చేశారో.. ఇప్పుడు కూడా అలానే చేయాలంటూ.. పాత సంగతులు తవ్వేశారు. దీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణయం …
Read More »ఆ ‘గ్రాఫ్’ పెంచాలంటే.. నారా లోకేష్ ఏం చేయాలి?
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. యువగళం మహిమో.. లేక తనలోని తపనో.. మొత్తానికి నారా లోకేష్.. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే.. ప్రతి రోజూ ఆయన ప్రజాదర్బార్ పేరుతో సమస్యలు, వినతులు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ప్రారంభించారు. ప్రస్తుతం తన సొంత …
Read More »ఆ వెయ్యి కోట్లు ఏమయ్యాయి? : పవన్ ఆరా!
వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇటీ వల పంచాయతీ నిధుల విషయంపై ఆరా తీసిన ఆయన ఏటా పంచాయతీలకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నారు. దాదాపు 6 వేల కోట్లరూపాయలకు పైగా నిధులను వైసీపీ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. అంతేకాదు.. పంచాయతీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని కూడా నిలదీశారు. దీనికి …
Read More »ప్రధాన ప్రతిపక్షంపై హైకోర్టుకు వైసీపీ?
ఏపీ అసెంబ్లీకి సంబంధించి గత రెండు రోజులుగా రాజకీయాలు జరుగుతున్నాయి. సంఖ్యాబలం లేనందున వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చేది లేదని అధికార పక్షం చెబుతోంది. అయితే.. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా.. గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చిన పరిస్థితులు దేశంలోను, రాష్ట్రంలోనూ ఉన్నాయంటూ.. వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయా సందర్భాలను ఉటంకిస్తూ.. ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడిలేఖ రాశారు. అయినప్పటికీ.. అధికార పక్షం మెట్టు దిగే …
Read More »ఏపీలో ముదిరిన వలంటీర్ల వ్యవహారం
ఏపీలో కీలకమైన వలంటీర్ల వ్యవహారం ముదిరింది. వైసీపీ హయాంలో 2019లో నియమితులైన వలంటీర్ల విషయం.. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పెను వివాదం రేపిన విషయం తెలిసిందే. వీరంతా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని.. ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ.. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అనే స్వచ్ఛంద సంస్త కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో ఎన్నికల వేళ వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు. ఈ సమయంలో ప్రధాన …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం, వీవీప్యాట్ను ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం పలు పలు పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసులు నమోదు చేశారు. అదేసమయంలో పోలింగ్ తర్వాత రోజు …
Read More »ఇంతకీ ‘ఇండియా’ ఏం సాధించినట్టు?
భారత పార్లమెంటు వ్యవహారం.. జాతీయస్థాయిలోనే కాకుండా.. ప్రపంచ స్థాయిలోనూ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా కొలువుదీరిన 18వ లోక్సభలో స్పీకర్ ఎంపిక వ్యవహారం కాస్తా.. ఎన్నికకు దారి తీసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పట్టు పట్టింది. మీరు స్పీకర్ పదవిని తీసుకోండి. మాకు ఉప స్పీకర్ పదవిని ఇవ్వండి! అని కోరింది. కానీ, మోడీ పట్టుబట్టి.. స్పీకర్ ఎన్నిక వచ్చేలా చేశారు. దీంతో …
Read More »జగన్ దీన్ని సాకుగా వాడుకుంటాడా?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాటతీరు చిత్రంగా ఉంటున్నాయి. ఓవైపు 40 శాతం జనం ఇంకా మనవైపే ఉన్నారు అంటూనే.. ఇంకోవైపు ఈవీఎంల హ్యాకింగ్ అంటూ ఆరోపణలు చేశారు. గతంలో ఈవీఎంల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలనే గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన్ని ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్నపుడు మాట్లాడిన మాటలకు, చేసిన …
Read More »ఏపీలో ఆ ‘చైర్మన్’ కుర్చీలు హాటు గురూ… !
కూటమి ప్రభుత్వంలో పదవుల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. సీట్లు త్యాగం చేసిన వారు ఈ క్రమంలో చాలా ముందున్నారు. ఎన్నికల సమయంలో సీటు త్యాగం చేసిన వారికి సహజంగానే చంద్రబాబు హామీలు గుప్పించారు. ఈ క్రమంలో వారు తమ సీట్లను వదులుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు మారాం చేసి సీట్లు వదులుకోగా.. మరికొందరు చంద్రబాబు ఇలా చెప్పగానే అలా వదులుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చిన విషయం …
Read More »జగన్ భయం అదేనా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల నుంచి ఐదుగురిని లాగేస్తే పది శాతం ఎమ్మెల్యేలు కూడా లేక చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారంటూ ఎద్దేవా చేసిన జగన్.. …
Read More »టీడీపీలో పదవులు ప్లీజ్: జిల్లాకు ఇద్దరు చొప్పున వెయిటింగ్..!
కూటమి సర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల సమయంలో సీట్లు దక్కని నాయకులు, సీట్లు త్యాగం చేసిన నాయకులు కూడా.. నామినేటెడ్ పదవుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్దరు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. కనీసంలో కనీసం.. ముగ్గురు నుంచి నలుగురు చొప్పున నాయకులు జిల్లాల్లో పదవుల కోసం వేచి చూస్తున్నారు. …
Read More »రాజధాని రైతుల కష్టాలు తీరేనా..!
ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. అమరావతికి ఢోకాలేదు. పనులు కూడా వేగంగా జరుగుతాయి. కానీ, ఇప్పుడు అసలు సమస్య రైతులతోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వడం నిలిచిపోయింది. నిబంధనల మేరకు వారికి నెల నెలా పింఛన్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేసమయంలో ఏటా ఒకసారి కౌలు చెల్లించాలి. ఈ విషయంలోనే వైసీపీ సర్కారు రైతులను పక్కన పెట్టింది. వారు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates