Political News

గ్రూపు రాజ‌కీయాలు చేస్తే.. ఇంటికే: కేటీఆర్ క్లాస్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో ప‌ర్య‌టించిన‌ మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ …

Read More »

ముందస్తు ఎన్నికలకు పవన్ రెడీ అవుతున్నారా ?

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే …

Read More »

ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త‌.. స్పీక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌పై అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్‌పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్‌ ఆఫీస్‌ వెల్లడించింది. అంటే.. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ …

Read More »

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కృష్ణాజిల్లాలోని మాజీ మంత్రి-ఎంపీల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనలో కొందరు కార్యకర్తలు గొడవ చేశారు. ఆ గొడవకు మాజీ మంత్రి పేర్ని నానియే కారణమని ఎంపీ మీడియాలోనే ఆరోపించారు. దాంతో ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ బందరులోని ఒక కార్యక్రమానికి వెళుతుండగా పేర్ని మద్దతుదారులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నానా రచ్చ చేశారు. దీంతో …

Read More »

నూపుర్ మంటలు : నిరసనలు, అల్లర్లు, అరెస్టులు, కర్ఫ్యూలు..

దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌పైనే దుమారం రేగుతోంది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లున్నాయి. ఈ ఉద్రిక్త‌త‌ల స్థాయి రెట్టింపు కాక‌మునుపే ప్ర‌భుత్వాలు మేలుకొలుపు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది అని ప‌రిశీల‌కులు అంటున్నారు. కానీ బీజేపీ కానీ ఇత‌ర ప్రాతినిధ్య స్వ‌రాలు కానీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌కుండా వీటినొక ఓటు బ్యాంకు వ్య‌వ‌హారంగానే చూస్తున్నాయి అని కూడా అంటున్నారు. …

Read More »

లేటెస్ట్ డేట్ : కేసీఆర్ కొత్త పార్టీ.. భార‌త రాష్ట్ర స‌మితి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. దీనికి భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌)గా పేరు పెట్టాల‌ని ఆయ‌న ఒక తీర్మానం చేసిన‌ట్టు తెలిసింది. ఈ నెలాఖ‌రులోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ ఎస్‌ మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్‌.. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన సమావేశంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై …

Read More »

తెలంగాణ‌లోనూ బాదుడే బాదుడు !

వార్షికాదాయం పెంపున‌కు ముఖ్యంగా ఆదాయం తీసుకు వ‌చ్చే స్టూడెంట్ పాస్-ల‌పై ఉన్న రాయితీని తొల‌గించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొన్ని అడ్డ‌దారుల‌ను వెదుకుతోంది. సంస్థ‌ను లాభాల బాట ప‌ట్టించేందుకు నిన్న‌టి దాకా ఎండీ స‌జ్జ‌నార్ టికెట్ రేట్లు పెంచ‌మ‌ని, ఛార్జీల వ‌డ్డ‌న ఉండ‌దని చెబుతూ వచ్చి సడెన్-గా రివ‌ర్స్ గేర్ వేశారు. దీంతో విద్యార్థుల‌పై ఊహించ‌ని రీతిలో భారం ప‌డ‌నుంది. ఈ చ‌ర్య వారికి అస్స‌లు మింగుడు ప‌డ‌కుండా ఉండ‌నుంది. పెంచిన …

Read More »

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వాటా ఎంతో తెలుసా ?

రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ఓట్లేస్తారు. వీళ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. జూలై 18వ తేదీన జరగబోయే పోలింగుకు మూడు రోజుల తర్వాత అంటే 21వ తేదీన ఫలితాలు తెలుస్తాయి. నిజానికి నరేంద్ర మోడీ అనుకున్నట్లు వ్యవహారాలు సాగితే ఎన్డీయే అభ్యర్ధే రాష్ట్రపతి అవటం ఖాయం. అప్పుడు …

Read More »

సోముకు సానుభూతి ఏదీ? నాయ‌క‌త్వానికి ప‌రీక్షే!

బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజుకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. పార్టీలో ఆయ‌న నాయ‌క‌త్వాన్ని పెద్ద‌గా ఎవ‌రూ ప ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. ఆయ‌న ఎప్పుడు ఏ వ్యూహంతో ముందుకు సాగుతారో తెలియ‌ని ప‌రిస్థితి. అదేస‌మ‌యంలో ఎప్పుడు.. ఏం చెబుతారో.. ఏం చేస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. అందుకే.. సోముతో క‌లిసి ముందుకు న‌డిచేందుకు నాయ‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. కాపు నాయకుడే అయిన‌ప్ప‌టికీ.. కాపుల‌ను …

Read More »

ఓన్‌గానే వ‌చ్చేద్దాం.. టీడీపీ శ్రేణుల మాట ఇదే!

ఔను! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని.. ఓన్‌గానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేత‌క‌తో ఉన్నార‌ని.. ఈ స‌మ‌యంలో టీడీపీ వైపే వారు చూస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ నేత‌ల వ‌ర‌కు అంద‌రూ ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌నేది గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ …

Read More »

మ‌రోసారి ద‌ళితుల‌కే రాష్ట్ర‌ప‌తి పీఠం రీజ‌న్ ఇదే!

దేశానికి మ‌రోసారి కూడా.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారే రాష్ట్ర‌ప‌తి కానున్నారా? పైగా.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక ల‌నేప‌థ్యంలో కీల‌క పార్టీలు తీసుకునే నిర్ణ‌యాలు అన్నీ కూడా.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే జ‌ర‌గ‌నున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు న‌గారా మోగింది. దీంతో కీల‌క‌మైన‌.. బీజేపీ, కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతాయి..? ఏ విధంగా ముందుకు వెళ్తాయి? అనేది ఆస‌క్తిగా …

Read More »

జీవీఎల్ అంత మాట అనేశాడేంటి ?

వైసీపీకి భ‌విష్య‌త్ లేదు అని వివాదాస్ప‌ద ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు చేసిన కామెంట్స్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ ఒక‌సారి ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడాల‌ని వైసీపీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అదేవిధంగా కొంత స్థాయి పెంచి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాజ‌కీయ యుద్ధంలో ఎవ‌రి భ‌విష్య‌త్ ఎవ‌రు నిర్ణ‌యిస్తారో అన్న‌ది కాల‌మే తేలుస్తుంద‌ని తాత్విక ధోర‌ణి ఒక‌టి ఇరు వ‌ర్గాల నుంచి …

Read More »