Political News

వైసీపీ మాజీ ఎంపీపై కూట‌మి స‌ర్కారు ఫ‌స్ట్ యాక్షన్‌!

కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై దృష్టి పెడుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో స‌ర్కారు ద‌న్ను చూసుకుని చెల‌రేగిన చాలా మంది నాయ‌కులు.. భూముల‌ను క‌బ్జా చేసేందుకు య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ.. ప్ర‌ముఖ రియ‌ల్ట‌ర్‌.. సినీ నిర్మాత కూడా అయిన‌.. ఎంవీవీ స‌త్య‌నార‌య‌ణ‌పై విశాఖ‌ప‌ట్నంపోలీసులు నాన్ బెయిలబుల్ కేసు న‌మోదు చేశారు. విశాఖ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో …

Read More »

‘డిప్యూటీ స్పీక‌ర్’ విష‌యంలో మోడీ స‌ర్కారు భ‌యం ఇదేనా?

డిప్యూటీ స్పీక‌ర్‌- ఇదీ.. ఇప్పుడు దేశ రాజ‌కీయాలను కుదిపేస్తోంది. ఈ ప‌ద‌వి విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. కాదు కాదు.. సంప్ర‌దాయాలు పాటించాల‌ని కోరుతున్నాయి. “మీరు స్పీక‌ర్ తీసుకోండి. మేం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తాం. కానీ, ప్ర‌తిప‌క్షానికి డిప్యూటీ స్పీక‌ర్ పోస్టు ఇవ్వండి. త‌ర‌త‌రాల పార్ల‌మెంటు సంప్ర‌దాయాల‌ను కాపాడండి” అని ప్ర‌తిప‌క్ష కూట‌మి చెవినిల్లు క‌ట్టుకుని పోరాడుతోంది. కానీ, ఈ విష‌యంలో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి మాత్రం స‌సేమిరా అంటోంది. స్పీక‌ర్ ప‌ద‌వి …

Read More »

తిరుమ‌ల‌కు రాజ‌ధాని రైతుల యాత్ర‌.. ఇప్పుడెందుకు?

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర‌గా ముందుకు ప‌య‌న‌మ‌య్యారు. దాదాపు 500 మంది రైతులు.. పాద‌యాత్ర‌గా మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌కు బ‌య‌లు దేరారు. ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం లేకుండానే వారు మెరుపు నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ.. వైసీపీ పాల‌న‌లో ‘న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం’ పేరుతో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను అన్యాయం చేస్తోందంటూ అంద‌రూ క‌దం తొక్కారు. దాదాపు రెండు నెల‌ల …

Read More »

చంద్రబాబు కాల్ కోసం సిటీ ‘కారు’ ఎమ్మెల్యేల వెయిటింగ్

కాల మహిమ అంటే దీన్నే అంటారు. మొన్నటివరకు చంద్రబాబుకు సంబంధించిన ఏమైనా జరిగితే… జస్ట్ సానుభూతి వ్యక్తంచేయాలన్నా రాజకీయం అడ్డొచ్చే పరిస్థితి. రియాక్టు కావాలా? వద్దా? అయితే ఏం జరుగుతుంది? స్పందించకుంటే ఏమవుతుంది? వంటి ధర్మ సందేహాలతో కిందా మీదా పడే పరిస్థితి. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మొత్తం మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక ఎన్నికలు ముగిసిపోవటం.. ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ‘పిక్చర్’ క్లియర్ గా …

Read More »

బీజేపీలో చేరాల్సిన ఖర్మ, అవసరం నాకు లేదు: మిథున్ రెడ్డి

ఇటీవల వెలువడిని సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. శాసన సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక, లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అంతేకాదు, బీజేపీలోకి వైసీపీ ఎంపీలను చేర్చేందుకు …

Read More »

తిరుమల మారిపోతోందండోయ్.

ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తిరుమలకు సంబంధించి ఎన్ని నెగెటివ్ న్యూస్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేశాయో గుర్తుండే ఉంటుంది. అనేకసార్లు అక్కడ అన్యమత ప్రచారం జరగడం.. భారీగా సేవల ధరలు పెంచడం.. భక్తులకు సౌకర్యాల కల్పనలో టీటీడీని ఎక్కడ లేని నిర్లక్ష్యం ప్రదర్శించడం.. దర్శనం-వసతికి సంబంధించి అనేక వివాదాలు నెలకొనడం.. ఇలా చాలానే జరిగాయి. ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నారని.. భక్తులను నిరుత్సాహ పరిచేలా కుట్రలు …

Read More »

ఉండిలో హుండీ తెరిచిన ట్రిపులార్‌.. !

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి మ‌రీ.. వైసీపీ నుంచి వ‌చ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన ర‌ఘురామ‌రాజుకు.. చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఈ ప్ర‌క్రియ‌లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి ర‌ఘురామ‌ గెలిచారు. అయితే.. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో …

Read More »

గెలుపు-ఓట‌మి.. స‌హ‌జం.. తేడా తెలుసుకోవ‌డ‌మే ముఖ్యం జ‌గ‌న్‌!

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. గెల‌వొచ్చు.. ఓడొచ్చు. ప్ర‌జా తీర్పు. ప్ర‌జాభిప్రాయ‌మే ప్ర‌జాస్వామ్యానికి గీటు రాయి క‌నుక‌.. ఎంతటి వారైనా.. దీనికి బ‌ద్ధులు కావాల్సిందే. నా మాట‌నే ఎదిరిస్తారా అంటూ.. దేశాన్ని త‌న చేతిలోకి తీసుకుని న‌ల్ల‌చ‌ట్టాన్ని ప్ర‌యోగించి ఇందిర‌మ్మ సైతం.. ప్ర‌జాభిప్రాయ తుఫాను కెర‌టాల్లో కొట్టుకుపోయిన సంగ‌తి .. ఈ దేశం ఒక చ‌రిత్ర‌. ఆమె అక్క‌డితో కుంగిపోలేదు.. రాటు దేలారు.. త‌ప్పులు తెలుసుకున్నారు. ఎమ‌ర్జెన్జీ వంటి కీచ‌క చ‌ట్టం త‌న …

Read More »

జగన్ వెర్సస్ పవన్.. ఎంత తేడా

రెండు మూడేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బకు టాలీవుడ్ ఎంతగా అల్లాడిపోయిందో గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని టార్గెట్ చేసే క్రమంలో ఏపీ అంతటా టికెట్ల ధరలను తగ్గించేసి సినిమాలను నమ్ముకున్న వాళ్లంతా విలవిలలాడిపోయేలా చేసింది జగన్ సర్కారు. రేట్ల పెంపు కోసం చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు రకరకాలు ప్రయత్నాలు చేసి… చివరికి ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిసి వచ్చారు. ఆ టైంలో చిరుతో పాటు ప్రభాస్, మహేష్ …

Read More »

    టీ-కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం.. జీవ‌న్ రెడ్డికి ఏమైంది?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. సీనియ‌ర్ నాయ‌కుడు, గ‌తంలో పార్టీలో కీల‌క ప‌ద‌వులు కూడా చేసి, అధిష్టానం ద‌గ్గ‌ర మెప్పు పొందిన జీవ‌న్ రెడ్డి అలిగారు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌గిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో అస‌లు పార్టీలో ఏమైంది? జ‌వ‌న్ …

Read More »

మూలాలు మ‌ర‌వ‌ని నేత‌లు.. ఆద‌ర్శంగా కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధులు!

ఏపీలోను, కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి పార్టీల ప్ర‌భుత్వం ఏర్ప‌డిన విష‌యం తెలిసిం దే. కొంద‌రు కూట‌మి నాయ‌కులు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. మూలాల‌ను మ‌రిచి పోకుండా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. త‌మ వృత్తిని మ‌రిచిపోనివారు ఒక‌రైతే..త‌మ‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మ‌రిచి పోని వారు మ‌రొక‌రు. త‌మ మాతృభాష‌కు ప‌ట్టం క‌డుతున్న‌వారు ఇంకొక‌రు. ఇలా.. మొత్తంగా నాయ‌కులు.. మూలాలు మ‌ర‌వ‌కుండా ముందుకు సాగుతున్నారు. కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు:  ఈయ‌న …

Read More »

వ‌లంటీర్ల‌ను ఏం చేస్తున్నారు? ఏపీలో తీవ్ర చ‌ర్చ‌

వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. వారికి ఇస్తున్న గౌర‌వ వేతనాన్ని రూ.5 వేల నుంచి తాను రూ.10 వేల‌కు పెంచుతాన‌ని కూడా చెప్పారు. అంతేకాదు.. అప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి అనుకూలంగా ఉన్న‌వారు కూడా.. మారాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. తాను వ‌చ్చాక వ‌లంటీర్ల‌కు మెరుగైన నైపుణ్య శిక్ష‌ణ ఇప్పించి.. వారిని మ‌రింత ఉన్నత శిఖ‌రాలు అధిరోహించేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే.. …

Read More »