కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పనిలేదా? ఏంటి? ఇదీ.. ఇప్పుడు పార్టీ నాయకుల మాట. దీనికి కారణం.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన రాజకీయాల్లోకి లాగేశారు. ఆయనపై విమర్శలు కూడా గుప్పించారు. ఆశ్చర్యం కాదు. నిజమే. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చిరు చాలా రోజుల కిందటే చెప్పారు. తనను రాజకీయాల్లోకి పిలవద్దని కూడా చెప్పారు. తన సొంత …
Read More »బొత్స ఢీలా.. అల్లుడి జోరు
బొత్స సత్యనారాయణ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఏపీలో తనదైన పొలిటికల్ ప్రయాణాన్ని ఆయన కొనసాగించారు. మొదట కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో కీలక పాత్ర పోషించారు. వివిధ శాఖలకు మంత్రిగా కీలక బాధ్యతలూ చేపట్టారు. కానీ ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీనియర్ నాయకుడు ఢీలా పడ్డారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ …
Read More »నిండా మునిగినా కేసీఆర్ అదే మొండిపట్టు!
తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) విజయం సాధించింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ గతేడాది సీన్ రివర్సయింది. బీఆర్ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ అహంకారభావమే అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాగే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం మరో కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకుని …
Read More »అసెంబ్లీకి జగన్..హింట్ ఇదే
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ఈ రోజు వినుకొండ వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో శాంతిభద్రతలు లేవని సామాన్యుడికి కూడా అర్థమవుతోందని జగన్ అన్నారు. టీడీపీ వాళ్ళైతే …
Read More »కాంగ్రెస్ తప్పును వాడుకునేందుకు లోకేశ్ ప్రయత్నం!
అఖండ విజయంతో ఏపీలో కూటమి అధికారంలో రావడంతో మంత్రి నారా లోకేశ్ దూకుడుతో సాగుతున్నారు. ప్రభుత్వ విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ పరంగా ఏపీని అభివృద్ధి చేసే చర్యలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఓ తప్పును వాడుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల విషయంలో స్థానికత విషయంలో కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ …
Read More »ఆ హత్యకు నిరసనగా జగన్ సంచలన నిర్ణయం
పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వినుకొండలో పర్యటించారు. బాధితుడు రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్…ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు …
Read More »అసెంబ్లీ: పక్కా ప్లాన్ తో టీడీపీ, జగన్ కి ఇబ్బందే !
మరో రెండు రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. చంద్రబాబు 45 రోజుల పాలన అనంతరం.. జరుగుతున్న సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఏకరువు పెట్టేందుకు.. అదేవిధంగా శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు కూడా సభ ఇప్పుడు కీలకంగా మారనుంది. ఇప్పటికే చంద్రబాబు కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. పోలవరం, అమరావతి కీలకమైన శ్వేత పత్రాలు. ఇక, మిగిలిన …
Read More »బీఆర్ఎస్ నోరు లేవకుండా రేవంత్ దెబ్బ
బీఆర్ఎస్కు ఏం కలిసి రావడం లేదు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న ఆ పార్టీ అప్పటి నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోతూనే ఉంది. లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు, ఎమ్మెల్యేల పార్టీ జంపింగ్లతో బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితుల్లో పార్టీని బతికించుకోవాలని కేటీఆర్, హరీష్ రావు కాస్త ప్రయత్నిస్తున్నా సీఎం రేవంత్ వాళ్లకు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ పసలేని …
Read More »బాబు జోరు.. త్వరలోనే మరో గుడ్న్యూస్!
ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు జోరు ప్రదర్శిస్తున్నారు. గత అయిదేళ్ల అరాచక పాలన నుంచి విముక్తి కోసం తమను నమ్మి ఓట్లు వేసిన జనానికి లబ్ధి చేకూర్చేలా బాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నొటిఫికేషన్తో పాటు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. త్వరలోనే మిగిలిన …
Read More »వైసీపీ ఫైర్ కాదు.. ఈసారి ‘కూల్…!’
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం రెడీ అయింది. సోమవారం నుంచి సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులు వెళ్తారా? లేదా? అనే విషయం ఇంకా సదిగ్ధంలోనే ఉంది. అయితే.. ఒకవేళ వెళ్లినా.. సభలో పెద్దగా గళం వినిపించే నాయకులు .. ఫైర్ అయ్యే నేతలు ఎవరూ లేరు. దీంతో ఈ సారి సభలో ఫైర్ ఉండకపోగా.. వైసీపీ ‘కూల్’`గానే వ్యవహరించనుంది. ఎందుకంటే.. 11 మంది ఎమ్మెల్యేల్లో.. జగన్, పెద్దిరెడ్డిలను …
Read More »జగన్ వెళ్ళొచ్చు, మిగతా వారు కుదరదు
పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రషీద్ ను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జిలాని అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి చేయి నరికిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, జిలాని టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అని టిడిపి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే …
Read More »పంచాయితీలకు ఊపిరి.. బాబు నిర్ణయం ఏంటంటే!
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు.. కొన్నేళ్లుగా అలోలక్ష్మణా అంటూ.. అలమటిస్తున్న విషయం తెలిసిందే. తమకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను కూడా.. వైసీపీ సర్కారు తీసుకుంటోందని.. తమ నిధులు తమకు ఇవ్వాలని పంచాయితీ సర్పంచులు.. సభ్యులు.. కూడా పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. అనేక మంది సర్పంచులు సొంత నిధులు ఖర్చు చేసి మరీ.. పనులు చేయించారు. కానీ, సర్కారు నుంచి నిధులు తిరిగి రాలేదు. దీంతో అప్పుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates