రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు.. వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. శనివారం రాత్రి సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో మోహిత్ రెడ్డి సహా ఆయన తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం.. తిరుపతి జిల్ల కోర్టులోను ప్రవేశ పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇంకేముంది.. చెవిరెడ్డి అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరపడినట్టేనని అధికార పార్టీ టీడీపీ నాయకులు అంచనాకు …
Read More »జగన్కు షర్మిల షార్ప్ కౌంటర్
తమకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చని.. అలా ఇవ్వనప్పుడు తాము సభలకు వెళ్లినా.. ప్రయోజనం ఏంటని వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే.. అసెంబ్లీకి వెళ్లేది లేదని.. సభలో తమపై చేసే విమర్శలకు కౌంటర్గా.. తాము మీడియా సమావేశాలు పెట్టి నిజాలు చెబుతామని జగన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై …
Read More »వైసీపీ పతనమే షర్మిల లక్ష్యమా ?!
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో కీలకపాత్ర పోషించింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత …
Read More »అనంత వైసీపీలో కలకలం.. నేతలు పరార్…!
అనంతపురం వైసీపీలో తీవ్ర రాజకీయ రగడ చోటుచేసుకుంది. నాయకులు ఎవరూ కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక్కరు మాత్రమే రెండు మూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తప్పులని ఎత్తిచూపించారు. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అధికారులు తమను పక్కదారి పట్టించారని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పారు. తాము కూడా …
Read More »జగన్ పేరు తుడిచి పెట్టేశారు.. ఏం జరిగింది?
ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో …
Read More »పవన్ ఎఫెక్ట్: ఫిర్యాదులు… నిమిషాల్లో పరిష్కారం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే .. మరోవైపు వివిధ సందర్భాల్లో తనకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభా కార్యక్రమాలు ముగియడంతో ఎవరి పనుల్లోవారు వెళ్లిపోయారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. తన చాంబర్కు వచ్చి.. ప్రజల నుంచి వచ్చిన గుట్టల కొద్దీ ఫిర్యాదులను పరిష్కరించే పనిలో పడ్డారు. తన సిబ్బందిని పిలిపించి …
Read More »పెద్దిరెడ్డి అనుచరుల పరార్.. పుంగనూరులో హైటెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వారం కిందట సంభవించిన అగ్ని ప్రమాదంలో 2400లకు పైగా భూముల రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర సర్కారు ఉన్నతాధికారులను రంగంలోకి దింపి నిశితంగా విచారణ చేస్తోంది. అక్రమంలో ఇప్పటికే 2 వేల మంది పైగా భూ భాదితులు తమ భూములను మాజీ మంత్రి పెద్ది రెడ్డి …
Read More »చెవిరెడ్డి కుమారుడు అరెస్టు.. బెంగళూరులో అదుపులోకి!
వైసీపీ ముఖ్య నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, వైసీపీ యువనేత, తాజా ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టయ్యారు. తిరుపతి పోలీసుల ప్రత్యేక బృందం ఆయనను బెంగళూరులోని ఓ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల అనంతరం.. తిరుపతిలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నాయకులపై ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై …
Read More »ఇదీ.. నా ప్రోగ్రెస్: సుజనా కొత్త ట్రెండ్
ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి …
Read More »మోడీకి పోటీ ‘వికసిత ఏపీ-2047’ చంద్రబాబు లక్ష్యాలు ఇవే!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సాగుతున్న నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్దిని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ – 2047’ అంటూ.. ప్రకటించిన దరిమిలా.. దీనికి పోటీగా చంద్రబాబు వికసిత్ ఏపీ-2047ను చంద్రబాబు ప్రకటించారు. వచ్చే 2047నాటికి ఏపీని ఎలా డెవలప్ చేస్తామనే విషయాన్ని ఆయన విశదీకరించారు. మొత్తంగా 22 నిమిషాల పాటు నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడిన చంద్రబాబు అనేక …
Read More »జగన్ స్థాయికి ఇది తగునా?
ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా.. బయట కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ …
Read More »బాబుకు 20 నిమిషాలు ఇచ్చారు.. నాకెందుకివ్వరు: మమత
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభైంది. దీనిని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. అయితే.. ఈ సమావేశంలో ప్రధాని మోడీని గట్టిగా నిలదీయాలన్న లక్ష్యంతో వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అనూహ్యంలోనే సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. దీనిపై అందరూ విస్మయం చేశారు. అయితే.. ప్రధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారు. ఏం జరిగింది? వికసిత భారత్-2047 థీమ్తో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates