Political News

పెద్దిరెడ్డి అనుచ‌రుల ప‌రార్‌.. పుంగ‌నూరులో హైటెన్ష‌న్‌

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో హైటెన్ష‌న్ నెల‌కొంది. మ‌ద‌న‌ప‌ల్లెలోని స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వారం కింద‌ట సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదంలో 2400ల‌కు పైగా భూముల రికార్డులు ద‌గ్ధ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న రాష్ట్ర సర్కారు ఉన్న‌తాధికారుల‌ను రంగంలోకి దింపి నిశితంగా విచార‌ణ చేస్తోంది. అక్ర‌మంలో ఇప్ప‌టికే 2 వేల మంది పైగా భూ భాదితులు త‌మ భూముల‌ను మాజీ మంత్రి పెద్ది రెడ్డి …

Read More »

చెవిరెడ్డి కుమారుడు అరెస్టు.. బెంగ‌ళూరులో అదుపులోకి!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు, వైసీపీ యువ‌నేత‌, తాజా ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట‌య్యారు. తిరుప‌తి పోలీసుల ప్ర‌త్యేక బృందం ఆయ‌న‌ను బెంగ‌ళూరులోని ఓ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిక‌ల అనంత‌రం.. తిరుప‌తిలో హింస చెలరేగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ నాయ‌కుల‌పై ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పులివ‌ర్తి నానిపై …

Read More »

ఇదీ.. నా ప్రోగ్రెస్‌: సుజ‌నా కొత్త ట్రెండ్‌

ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి. ఆయ‌న ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గ‌డిచిన నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివ‌రిస్తూ.. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేయించారు. వాస్త‌వానికి రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా.. ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామ‌నే డైరీ.. కానీ, వారి …

Read More »

మోడీకి పోటీ ‘విక‌సిత ఏపీ-2047’ చంద్ర‌బాబు ల‌క్ష్యాలు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని సాగుతున్న నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ అభివృద్దిని ఆవిష్క‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం ‘విక‌సిత్ భార‌త్ – 2047’ అంటూ.. ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. దీనికి పోటీగా చంద్ర‌బాబు విక‌సిత్ ఏపీ-2047ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వ‌చ్చే 2047నాటికి ఏపీని ఎలా డెవ‌ల‌ప్ చేస్తామ‌నే విష‌యాన్ని ఆయ‌న విశ‌దీక‌రించారు. మొత్తంగా 22 నిమిషాల పాటు నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడిన చంద్ర‌బాబు అనేక‌ …

Read More »

జగన్ స్థాయికి ఇది తగునా?

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా.. బయట కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ …

Read More »

బాబుకు 20 నిమిషాలు ఇచ్చారు.. నాకెందుకివ్వ‌రు: మ‌మ‌త

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌తన శ‌నివారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభైంది. దీనిని కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బ‌హిష్క‌రించారు. అయితే.. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీని గ‌ట్టిగా నిల‌దీయాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అనూహ్యంలోనే స‌మావేశం మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీనిపై అంద‌రూ విస్మ‌యం చేశారు. అయితే.. ప్ర‌ధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారు. ఏం జ‌రిగింది? విక‌సిత భార‌త్-2047 థీమ్‌తో …

Read More »

జగన్‌కు షర్మిళ బుల్లెట్లు

అధికారంలో ఉన్నపుడే కాదు.. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన సోదరి షర్మిళతో తలపోటు తప్పట్లేదు. జగన్‌ను అధికారం నుంచి దించడంలో తన వంతు పాత్ర పోషంచిన షర్మిళ.. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఎటాక్ ఆపట్లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద జరిగిన దాడులపై ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా మీద ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ షర్మిళ …

Read More »

వైసీపీ టు ఎన్డీఎ వయా జనసేన !

ఏపీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్టీని వీడి అధికార పక్షంలో చేరడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలను పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిరాకరిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరిని పార్టీలో చేర్చుకున్నా మూడు పార్టీల నేతల మధ్య చర్చ జరగాలని, గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా మంచి వ్యక్తులుగా ఉన్న వారినే చేర్చుకోవాలని నిబంధన …

Read More »

రాజగోపాల్ రెడ్డి : చేరికలకు చెక్ పెట్టడానికేనా ?!

“కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు రూ.25 నుండి రూ.30 కోట్ల వరకు ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు కేవలం రూ.5 నుండి రూ.10 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకున్నా ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే చేరారు” అంటూ శాసనసభ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ …

Read More »

జగన్ – కేసీఆర్ దోస్తానా చెడ్డట్లేనా ?!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, 36 మందిని హత్య చేశారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగాడు. ఏపీలోని అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు …

Read More »

రెడ్ బుక్ రాజకీయం !

కొన్నాళ్లుగా ఏపీలో సంచ‌ల‌నాల‌కు దారి తీస్తున్న ‘రెడ్ బుక్‌’ వ్య‌వ‌హారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇటీవ‌ల కూడా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. రెడ్ బుక్‌లో ఉన్న‌వారిని బ‌త‌క‌నివ్వ‌డం లేద‌ని కూడా ఢిల్లీలో నిర్వ‌హించిన ధ‌ర్నాలో ఆయ‌న పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా నారా లోకేష్ స్పందించారు. రెడ్ బుక్‌లో ఉన్న అంద‌రినీ చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌ని.. …

Read More »

ఒక్కొక్క‌రు కాదు.. ఈ సారి గుంపులే!

jagan

ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ఒక్కొక్క‌రుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అయితే.. మున్ముందు ఇలా వెళ్లేవారిని ఆపేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. వారితో రాజీ ప‌డేందుకు కూడా.. వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. గ‌తంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు స‌హా.. అనేక మంది ఇత‌ర నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో సీనియ‌ర్లు కూడా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కానీ.. వైసీపీ …

Read More »