భూమా అఖిలప్రియ..ఈపేరు వింటేనే జనాలకు అనేక వివాదాలు గుర్తుకొస్తాయి. ఆమే కావాలని వివాదాలను సృష్టిస్తోందా లేకపోతే వివాదాలే ఆమెను వెతుక్కుంటు వెళుతున్నాయా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇదంతా ఎందుకంటే తన తల్లి, దండ్రులైన దివంగత ఎంఎల్ఏ దంపతులు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిపైన చీటింగ్ కేసు నమోదు అవటానికి అఖిలప్రియ కారణం అవటమే. కేవలం డబ్బుకోసమే అఖిల, సోదరి మౌనిక, తమ్ముడు జగద్విఖ్యాతరెడ్డి తమ తల్లి, దండ్రుల …
Read More »జనసేనలోకి వచ్చే దెవరు.. సీనియర్లు దూరం దూరం…!
జనసేన పార్టీని బలోపేతం చేయాలని.. పార్టీ అధినేత, పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన రోజు వారీ సమీక్షలు చేసేందుకు కూడా నిర్ణయించారు. జిల్లాల వారీగా నేతలను నిర్ణయించి.. వారికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై పక్కా ప్లాన్ ను అమలు చేయనున్నారు. అయితే.. ఈ క్రమంలోనే పార్టీలోకి కొత్తగా వచ్చేవారిని ఆహ్వానించాలని నిర్ణయించారు. నిర్ణయం అయితే.. తీసుకున్నారు కానీ, ఎవరు …
Read More »పురందేశ్వరి కుమారుడికి చీరాల టికెట్… చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా.. టీడీపీతో ఎలాంటి సంబంధం లేని.. ఆయన తోడల్లుడు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు.. దగ్గుబాటి చెంచురామ్కు టీడీపీ టికెట్ను కన్ఫర్మ్ చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు. అయితే.. తర్వాత.. వైఎస్ …
Read More »పిఠాపురం-తిరుపతి-కాకినాడ.. ఏది బెటర్? పవన్ వ్యూహం!
గత ఎన్నికల్లో ఊహించని విధంగా తగిలిన ఎఫెక్టో…లేక..వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని.. అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యమో మొత్తానికి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే వ్యూహంలో భాగంగా.. మూడు నియోజకవర్గాలను ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలు …
Read More »మీ ‘గర్జన’ ఎవరిని ముంచడానికి?: పవన్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మండిపడ్డారు. దేని కోసం వైసీపీ ప్రభుత్వం గర్జనలు నిర్వహిస్తోందని ప్రశ్నించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకు, మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక …
Read More »వ్యక్తులపై కక్షతో.. వ్యవస్థను నాశనం చేస్తారా?: చంద్రబాబు
వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు.. వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదని, రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయన్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ …
Read More »టీడీపీలో హద్దు మీరుతున్న స్వేచ్ఛ.. బాబు ఉపేక్షిస్తే.. ఇబ్బందే!
ఏదో ఒక సందర్భంలో.. పార్టీని బజారున పడేశారు.. అంటే.. సర్దుకోవచ్చు. లేదా రెండు సందర్భాల్లో అం టే.. ఓర్చుకోవచ్చు. పదే పదే అదే పనిచేస్తే.. ఇంకా ఎన్నిసార్లు.. ఓర్చుకోవాలి? ఇదీ..ఇప్పుడు విజయవాడ టీడీపీ రాజకీయాలపై పార్టీ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. విజయవాడ ఎంపీ.. కేశినేని నాని వ్యవహారం .. ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో.. ఏం చేస్తారో.. కూడా ఎవరికీ తెలియడం లేదు. పార్టీ ఇప్పుడు అత్యంత …
Read More »తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అసెంబ్లీ స్థానాలను పెంచుతూ.. నిర్దేశించే ఫైలపై కదలిక వచ్చిందా? ఒక వైపు.. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలు పెంచుతూ..కేంద్రం నిర్ణయం తీసుకోవడం.. మరోవైపు.. ఏపీ, తెలంగాణపై వివక్ష చూపించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన దరిమిలా.. కేంద్రం వ్యూహాత్మకం గా ఈ ఫైలుపై దృష్టి సారించిందా? అంటే.. ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ప్రస్తుతం ఈ కేసు విచారణ మళ్లీ మొదలు కానుంది. ఈ వారంలోనే …
Read More »కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ?
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి …
Read More »కేసీఆర్ విషయంలో పవన్ వ్యూహం ఏంటి?
ఔను.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విషయంలో జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలా ముందుకు సాగుతారు? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రధాన చర్చ. రెండు కీలక పార్టీలు.. వైసీపీ, టీడీపీల విషయంలో చర్చ ఎలా ఉన్నప్పటికీ.. జనసేన విషయంలో మాత్రం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ లో కేసీఆర్ను పవన్ సమర్ధిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక …
Read More »ప్రజాదరణ పెరిగింది.. ఓటింగ్ పెరుగుతుందా.. టీడీపీ అంతర్మథనం
ప్రస్తుతం టీడీపీలో నేతల మధ్య అంతర్మథనం సాగుతోంది. ప్రజాదరణ పెరిగింది. అది పార్టీ అధినేత చంద్రబాబుపై సింపతీతో కావొచ్చు.. లేదా.. వైసీపీపై వ్యతిరేకతతో కావొచ్చు. ఈ రెండు కారణాల్లో ఏదైనా.. కూడా పార్టీకి మేలు జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. అయితే.. నాయకులే కదలడం లేదన్నది.. చంద్రబాబు వాదన. ఇది కూడా నిజమే. ఇది ఎలా ఉన్నప్పటి కీ.. ప్రజల్లో మాత్రం మార్పు స్పష్టంగా …
Read More »పక్కాలెక్కలు ఉన్నప్పుడు కాగ్ మొట్టికాయలేల బుగ్గన సార్!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. అదేసమయంలో పనిలో పనిగా ఆయన గత టీడీపీ ప్రభుత్వంపై రాళ్లేశారు. ఆ ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక నిర్వహణ మెరుగు పడిందన్నారు. ఆర్థిక పరిస్థితి దారణంగా దిగజారిందని అప్పులు 8 లక్షల కోట్లకు చేరిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన …
Read More »