Political News

మోడీ ఫ‌స్ట్ సంత‌కం.. 9 కోట్ల మందికి డ‌బ్బే డ‌బ్బు!!

మూడో సారి ముచ్చ‌ట‌గా భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసింది. ఇది స‌రికొత్త రికార్డుగా బీజేపీ భావిస్తోంది. బీజేపీ చ‌రిత్ర‌లో ఇన్ని సార్లు అధికారంలోకి రావ‌డం.. ఒకే నేత ప్ర‌ధాని కావ‌డం.. ఇదే తొలిసారి. ఇక‌, ఆదివారం రాత్రి ప్ర‌ధానిగా మోడీ ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌.. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌ధాని ఆఫీస్‌కు చేరుకున్నారు. గ‌తంలో కూర్చున్న కుర్చీలను మార్చేశారు. అదేవిధంగా …

Read More »

జగన్ పై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టిన ఆర్ఆర్ఆర్‌

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. ఆయ‌న‌పై కేసు న‌మోద‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదికూడా హ‌త్యాయ‌త్నం కేసు పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీ రెబ‌ల్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుడు, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌రాజు ఉర‌ఫ్ ఆర్. ఆర్‌. ఆర్ ఇచ్చిన కీల‌క కంప్ల‌యింట్‌. తాజాగా ఆయ‌న గుంటూరు ఎస్పీకి నేరుగా …

Read More »

‘అన్న క్యాంటీన్’.. అధికారికం 12నే ఓపెన్‌?

ఏపీలో గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో పేద‌ల‌కు రూ.5కే ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రికి భోజ‌నం లేదా ఫ‌ల‌హారం అందించిన అన్న క్యాంటీన్లు పేద‌ల‌కు గుర్తుండిపోయాయి. ప‌నులు చేసుకునే వారికి నిత్యం వివిధ వృత్తుల్లో ఉన్న‌వారికి, విద్యార్థుల‌కు, హాక‌ర్ల‌కు ఈ క్యాంటీన్లు అత్యంత కారు చౌక‌కే క‌డుపు నింపాయి. అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ప‌నిగ‌ట్టుకుని ఈ క్యాంటీన్ల‌ను తీసేశారు. దీంతో పేద‌ల‌కు క‌డుపు మండింది. ఇక‌, ఇప్పుడు …

Read More »

శ్రీకాకుళం ఎంపీకి కేంద్రంలో కీల‌క ప‌ద‌వి.. శాఖ ఇదే!

కేంద్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి కొలువు దీరిన మోడీ స‌ర్కారు.. తాజాగా త‌న కూట‌మి పార్టీల నుంచి ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించింది. వీరిలో కేబినెట్ ర్యాంకు హోదాను ద‌క్కించుకున్న శ్రీకాకుళం ఎంపీ.. టీడీపీ యువ నాయ‌కుడు 36 ఏళ్ల కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడుకు.. పౌర విమానయాన శాఖ‌ను కేటాయించారు. అయితే.. ఇది గ‌తంలో 2014-19 మ‌ధ్య టీడీపీకే కేటాయించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనూ టీడీపీ మోడీ స‌ర్కారులో భాగస్వామిగా …

Read More »

రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై

2024 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, రెండు సార్లు టీడీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన నాని..ఈసారి వైసీపీ టికెట్ మీద ఓడిపోయారు. సొంత తమ్ముడు చిన్ని చేతిలో భారీ మెజారిటీతో నాని పరాభవం పాలయ్యారు. ఈ క్రమంలోనే నాని రాజకీయ భవిష్యత్ ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తన పొలిటికల్ కెరీర్ పై …

Read More »

బాబు తొలి మూడు సంతకాలు ఇవే ?!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 స్థానాలలో కూటమి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట ఏ ఫైళ్ల మీద సంతకం చేస్తాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు ఫైళ్ల మీద సంతకం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం …

Read More »

వైసీపీ ప్ర‌చారం.. ఖండించిన అధికారులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సంబంధించి సోమ‌వారం ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఈ నెల 12న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కోసం.. పెద్ద ఎత్తున 11 కార్ల‌ను కొనుగోలు చేసి కాన్వాయ్ కోసం వినియోగిస్తు న్నారంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అదే సోష‌ల్ మీడియాలో కొన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. 11 కార్ల కోసం.. 12 …

Read More »

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించిన జ‌న‌సేనాని.. ఏం చేశారంటే!

ఈ నెల 12న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. ఈ లోగా ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. అన్ని ప‌ర్య‌ట‌న‌లు ముగించుకుని ఏపీలో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంపై దృష్టి పెట్టారు. ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వుల కూర్పు.. స‌హా ఇత‌ర విష‌యాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. …

Read More »

బ‌ట‌న్ నొక్కుడు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ చేసిందేమీ లేదు!

వైసీపీలో నాయ‌కుల ఫైరింగ్ పెరుగుతోంది. అధినేత జ‌గ‌న్ కేంద్రంగా నాయ‌కులు నిప్పులు చెరుగుతు న్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మికి కార‌ణం.. జ‌గ‌న్ వైఖ‌రేన‌ని నాయ‌కులు చెబుతున్నారు. కొంద‌రు బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం త‌న అనుచ‌రుల ద‌గ్గ‌ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ కీల‌క నాయ‌కుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్టీఆర్ …

Read More »

జగన్ ప్రమాణ స్వీకారం.. ఒక రేంజ్ ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు విజయంపై ఇటు కూటమి, అటు వైసీపీ ధీమాతోనే కనిపించాయి. ఐతే ధీమా వ్యక్తం చేయడం వరకు ఓకే కానీ.. వైసీపీ వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని.. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారని.. వేదిక కూడా సిద్ధమైందని.. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయని తెగ ప్రచారం చేసుకున్నారు. ఇంత అతి అవసరమా, …

Read More »

జగన్‌కు వ్యతిరేకంగా ప్లేటు తిప్పేసిన స్వామీజీ

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం కేంద్రంగా ఆశ్రమం నడిపే స్వరూపానంద స్వామితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సన్నిహితంగా మెలిగారో.. ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్నిసార్లు స్వరూపానంద దగ్గరికెళ్లి వెళ్లి పాదాల దగ్గర కూర్చుని సేవ చేసుున్నారు. మరో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి సైతం స్వరూపానందకు పాదాభివందనం చేశారు. కొన్నేళ్ల పాటు స్వరూపానందకు జగన్ ప్రభుత్వం ఎక్కడ …

Read More »

ల‌క్ష మంది రాక‌-11 ఎక‌రాలు-ష‌డ్ర‌సోపేత భోజ‌నాలు!

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం స‌మీపంలోని కేసర పల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. అదేవిధంగాప‌లు జాతీయ పార్టీల నాయకులు .. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కూడా హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేస్తున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి.. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా టీడీపీ అబిమానులు …

Read More »