Political News

నన్నూ మా అమ్మని తిట్టించింది జగనే : షర్మిల

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో  విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు బర్నింగ్ టాపిక్ లపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ క్రమంలోనే జగన్ పై షర్మిల మరోసారి సంచలన …

Read More »

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా పీకేశారు..!

విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో వైసీపీ జెండా దించేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కార్పొరేష‌న్ వెలుప‌ల ప్ర‌హ‌రీ ని ఆనుకుని ఉన్న జెండా దిమ్మెపై వైసీపీ ఎన్నిక‌ల జెండాను ఎగుర‌వేశారు. అయితే.. సోమ‌వారం మాత్రం జెండాను తీసేశారు. దీంతో ఏం జ‌రిగింద‌న్న చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. జ‌న‌ర‌ల్‌కు కేటాయించి మేయ‌ర్ ప‌ద‌విని కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి కేటాయించి మ‌రీ …

Read More »

‘నా పై ఎవరూ దాడి చెయ్యలేదు’

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఫార్మా సిటీ నిర్మాణానికి సంబంధించిన భూముల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌ పై మ‌హిళ ఒక‌రు చేయి చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ దాడిలో క‌లెక్ట‌ర్ ప‌క్క‌నే ఉన్న నీటి మ‌డుగులో కూడా ప‌డిపోయారు. ఇది పెను విధ్వంసానికి దారి తీసింది. 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది పై రౌడీ షీట్లు తెరిచేందుకు రెడీ అయ్యారు. ఇక‌, …

Read More »

ఫొటోల పిచ్చి..జగన్, లోకేష్ ల మధ్య తేడా ఇదే

వైసీపీ పాలనలో రంగుల పిచ్చిపై కోర్టులు సైతం జగన్ సర్కార్ కు పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తీరు మారని గత ప్రభుత్వం…చిన్న పిల్లలు తినే ఫల్లీ చిక్కీలు మొదలు పాఠ్యపుస్తకాల వరకు అవకాశమున్న అన్ని చోట్ల వైసీపీ జెండా రంగులు..జగన్ ఫొటో ముద్రించింది. విద్యా వ్యవస్థను రాజకీయాల్లోకి గత ప్రభుత్వం లాగిందని ఉపాధ్యాయులు కూడా పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ …

Read More »

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్

ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు. …

Read More »

అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌.. అభివృద్ధి ప‌రుగులే!

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బ‌డ్జెట్ కేటాయింపులు మ‌రికొంత‌.. బాండ్లు విక్ర‌యించ‌డం ద్వారా ఇంకొంత సొమ్మును స‌మీక‌రించుకునేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్నీ స‌మ‌కూ రేందుకు మార్గం రెడీ అయింది. అమ‌రావ‌తి పూర్తిస్థాయి నిర్మాణానికి ల‌క్ష కోట్ల వ‌ర‌కు కావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని రెండు ద‌శ‌లుగా విభ‌వించారు. తొలి …

Read More »

ఎమ్మెల్యేలకే భోజ‌నం సరిగ్గా పెట్టలేకపోతే

ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం తో రాత్రికి రాత్రి ఫుడ్ కాంట్రాక్ట‌ర్‌ను అధికారులు త‌ప్పించేశారు. వాస్త‌వానికి ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి కాంట్రాక్ట‌ర్‌ను మారుస్తారు. ఇలా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహారం అందించిన కాంట్రాక్ట‌ర్ వ‌చ్చి ఏడాది కూడా కాలేదు. కానీ, సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఏర్పాటు చేసిన భోజ‌నం నాణ్య‌త‌గా లేద‌న్న ఫిర్యాదులు రావ‌డంతో స్పీక‌ర్ ఆగ్ర‌హించ‌డం.. …

Read More »

జ‌గ‌న్ కోసం మాట‌లు ప‌డాలా? ర‌గులుతున్న ఎమ్మెల్యేలు!

పిల్లి సాధు జంతువే. ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. మ‌నం చెప్పిన‌ట్టు చేస్తుంది. కానీ, దానిని బంధిస్తే.. ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ అంటే భ‌య భ‌క్తులు ప్ర‌ద‌ర్శించిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఎదురు తిరిగేందుకు రెడీ అవుతున్నారు. ఇది వాస్త‌వం. క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయాలు మారుతున్నాయి. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వ‌ర‌కు ఇప్పుడు జ‌గ‌న్‌ను ఎదిరించేందుకు రెడీ అయ్యారు. …

Read More »

జగన్ కోసం చెట్లు నరికారు.. ఇప్పుడు ఇరుకున్నారు

వైసీపీ నాయ‌కుల‌కు ఒక‌వైపు సోష‌ల్ మీడియా కామెంట్లు, పోస్టుల చిక్కులు వెంటాడుతున్నాయి. సోష‌ల్ మీడియాలో చెల‌రేగిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు వారికి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటు న్నారు. మ‌రోవైపు.. వేట మ‌రింత ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు రాకుండా త‌ప్పుకొంటున్నారు. ఇది ఒక‌వైపు వైసీపీని ఇర‌కాటంలోకి నెడితే.. మ‌రోవైపు.. చెట్ల చిక్కులు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయి. వైసీపీ హ‌యాంలో సీఎం జ‌గ‌న్ ఏ …

Read More »

ఐటీ కపుల్స్ లైఫ్ స్టైల్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి‌ పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు …

Read More »

ఏపీలో టాటా పెట్టుబ‌డులు ఇవే..

ఏపీలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేలా.. సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయ‌న విజ‌న్‌-2047 టాస్క్‌ఫోర్స్‌ను రెండు వారాల కిందటే ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి సీఎం చంద్ర‌బాబు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌హ చైర్మ‌న్‌గా టాటాగ్రూప్ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ క‌మిటీ.. సోమ‌వారం సాయంత్రి అమ‌రావ‌తిలో భేటీ అయింది. ఈ భేటీకి ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

‘గత CM ఆత్మలతో మాట్లాడి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు’

జాతీయ విద్యాదినోత్సవాన్ని విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించింది. అవార్డు గ్రహీతలకు రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌, శాలువాతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్ తన శాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు విద్యాశాఖ అప్పగించగానే …

Read More »