Political News

ఇక‌, మిగిలింది జ‌గ‌నే

వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తుల వివాదంలో దాదాపు అంద‌రూ స్పందించేశారు. వైఎస్ కుటుంబంలోని వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఏం జ‌రిగిందో చెప్పేశారు. ఎవ‌రి వాద‌న వారిది కావొచ్చు. ఎవ‌రి భావ‌న వారికి ఉండొచ్చు. కానీ, విజయమ్మ, ష‌ర్మిల‌లు చెప్పిన విష‌యాల‌కు ప్రాధాన్యం ఉంటుంది కాబ‌ట్టి..వారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. ఈ విష‌యంలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న వైఎస్ త‌న‌యుడిగా జ‌గ‌నే. గ‌త ప‌ది రోజులుగా ఆయ‌న …

Read More »

ఇడుపులపాయ‌కు జ‌గ‌న్‌.. ఆ జోష్ ఏమైంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌జంగా త‌న సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. స్థానిక నాయ‌కులు తండోప తండాలుగా వ‌స్తారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జోష్ క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపులపా య‌కు చేరుకున్నారు. అనంత‌రం… త‌మ సొంత ఎస్టేట్‌కు వెళ్లారు. ఈ విష‌యంపై గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది. దీంతో …

Read More »

నేను ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌ని.. ఎలా ఆడాలో తెలుసు:  రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని ఎలా ముందుకు న‌డిపించాలో త‌న‌కు బాగానే తెలుసున‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌న‌ని.. త‌న‌కు ఎలా ఆడాలో తెలుసున‌ని ప‌రోక్షంగా తెలంగాణ రాజ‌కీయాల‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్నాకే.. ముఖ్య‌మంత్రి పీఠాన్ని ఎక్కిన‌ట్టు చెప్పారు. సీఎం కావాల‌న్న‌ది త‌న క‌ల‌గా పేర్కొన్నారు. దీనిని నెర‌వేర్చుకున్నాన‌ని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప‌నులు …

Read More »

విజ‌య‌మ్మ లేఖ తో అన్ని నోర్లు మూతబడ్డాయి

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబంలో త‌లెత్తిన ఆస్తుల వివాదంలో పెద్ద సంఘ‌ట‌న తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ ఆస్తుల వివాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల చెబుతున్న‌ది, అటు జ‌గ‌న్ చెబుత‌న్న‌ది.. ఇద్ద‌రి ప‌క్షాన అనుకూల‌, ప్ర‌తికూల వ‌ర్గాలు చెబుతున్న‌ది కూడా.. పెద్ద గంద‌ర‌గోళానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. కొద్దిపాటి ఆల‌స్యంతో అయినా.. విజ‌య‌మ్మ స్పందించారు. ఈ సంద‌ర్భంగా అస‌లు ఏం జ‌రిగింద‌నేది ఆమె చెప్పుకొచ్చారు. …

Read More »

సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబ‌ద్ధాలు చెబుతున్నారు: విజ‌య‌మ్మ రియాక్ష‌న్‌

వైఎస్ కుటుంబంలో రాజుకున్న ఆస్తుల వివాదం.. తార‌స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు .. దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల పాటు ఈ ఎపిసోడ్ ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా ముందుకు సాగింది. వైఎస్ జ‌గ‌న్ వ‌ర్సెస్ వైఎస్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ వివాదం అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో అంద‌రి చూపూ విజ‌య‌మ్మ వైపే పెట్టారు. ఆమె …

Read More »

ష‌ర్మిల టాపిక్ … గేర్ మార్చిన వైసీపీ ..!

గ‌త ప‌ది రోజులుగా ష‌ర్మిల వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టుగా సాగిన రాజ‌కీయాలు రాష్ట్రాన్ని హోరెత్తించాయి. నిరంత‌రం.. ఆమె చుట్టూ రాజ‌కీయాలు న‌డిచాయి. దీనిలో వైసీపీని కొన్ని మీడియా సంస్థ‌లు బూచిగా చూపిస్తే.. వైసీపీ అనుకూల వ‌ర్గాలు ష‌ర్మిల‌ను త‌ప్పుబ‌ట్టాయి. మొత్తంగా వైసీపీ రాజ‌కీయాలు ష‌ర్మిల చుట్టూ తిరిగిన నేప‌థ్యం గ‌త వారం మొత్తం సాగింది. అయితే.. ఇప్పుడు దీనికి బ్రేక్ ఇస్తూ.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నాయ‌కుల‌కు …

Read More »

జ‌గ‌న్ అంటే తెలీదు: బోరుగ‌డ్డ అనిల్

మీరు చ‌దివింది క‌రెక్టే. ఇలా అన్న‌ది ఎవ‌రో విదేశీయుడు.. మ‌న రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేని వ్య‌క్తో కాదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించి.. ఎవ‌రినిబ‌డితే .. వారిని నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు బూతులు తిట్టి.. జ‌గ‌న్ కోసం నిల‌బ‌డిన వైసీపీసానుభూతి ప‌రుడు.. బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌. ఆయ‌నే స్వ‌యంగా “జ‌గ‌న్ అంటే.. వైఎస్ కొడుకేనా?.. నాకు తెలియ‌దు. మావోళ్లు అప్పుడ‌ప్పు డు చెబుతారు. ఇంత‌క‌న్నా …

Read More »

బాబు చెంత‌కు బాబూ మోహ‌న్‌

న‌వ్వుల రారాజుగా తెలుగు తెర‌పై ఓ వెలుగు వెలిగిన బాబూ మోహ‌న్‌.. రాజకీయంగా మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. తొలినాళ్ల‌లో తెలుగు దేశం పార్టీతో ప్ర‌స్తానం ప్రారంభించి న బాబూ మోహ‌న్ మంత్రిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. బీఆర్ఎస్‌లో చేరారు. ఇక్క‌డ ఇమ‌డలేక‌.. బీజేపీ బాట ప‌ట్టారు. త‌ర్వాత‌.. కేఏ పాల్ చెంత‌కు కూడా వెళ్లారు. అయితే.. ఎక్క‌డా ఆయ‌న నిక‌ర‌మైన రాజ‌కీయాలు …

Read More »

అమ‌రావ‌తికి మ‌రో గిఫ్ట్‌: 100 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు!

ఏపీలో కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక అభివృద్ధితో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కూడా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జార‌వాణాకు సంబంధించి తాజాగా సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో ఏకంగా 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను స‌ర్కారు కేటాయించింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత‌మైన గుంటూరు జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకతను …

Read More »

త‌న కోసం.. నా కెరీర్ ధ్వ‌సం చేయాల‌నుకున్నాడు: అనిల్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సొంత బావ‌మ‌రిది, ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. త‌న రాజ‌కీయాల‌ కోసం.. జ‌గ‌న్ ఎంత‌టి స్వార్థానికైనా దిగ‌జారే వ్య‌క్తి అని ఆయ‌న చెప్పారు. ఓ ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ నిర్వహించిన ఇంట‌ర్వ్యూలో అనిల్ అనేక విష‌యాలు చెప్పుకొచ్చారు. అనిల్ ప్ర‌ముఖ సువార్తీకుడు అనే విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. క్రైస్తవుల్లో త‌న ఇమేజ్‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించార‌ని అనిల్ …

Read More »

ఆ టీడీపీ లేడీ ఎమ్మెల్యే కూల్ కూల్‌గా…

వ్యాపార వేత్త‌ల కుటుంబాలు కూడా.. రాజకీయాలు చేయ‌డం ఇప్పుడు పెద్ద చిత్రంకాదు. అస‌లు అవ‌సరం కూడా వారికే ఎక్కువ‌గా ఉంది. ఏ ప‌ని కావాల‌న్నా.. వ్యాపార వేత్త‌ల‌కు రాజ‌కీయ నేత‌ల‌తో ముడి ప‌డిపోయింది. అందుకే… వారే రాజ‌కీయ నేత‌లుగా మారుతున్నారు. అయితే.. ఎంత మంది వ్యాపార వేత్త‌లు ప్ర‌జ‌ల‌కు నేరుగా సేవ‌లు అందిస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొంత డౌటే కొడుతుంది. అవ‌కాశం తీరింది.. కాబ‌ట్టి.. అవ‌స‌రం ఇప్పుడు ప్ర‌జ‌ల‌ది అన్న‌ట్టుగా …

Read More »

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా …

Read More »