Political News

పీకే మొదటి అడుగు వేశారా ?

రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఈరోజు అంటే అదివారం నాడు బీహార్లో తన యాత్రను మొదలు పెట్టబోతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 1917లో గాంధి మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వాలోనే పీకే కూడా ఉద్యమం మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర సుమారుగా 18 నెలలుగా జరగబోతోంది. చాలాకాలంగా వ్యూహకర్తగా తెరవెనుకకు …

Read More »

కేసీయార్ ది ఒంటరి పోరాటమేనా ?

KCR

జాతీయ పార్టీ పెట్టి నేషనల్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ ఒంటరి పోరాటం చేయాలని అనుకుంటున్నారా ? అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో, సీనియర్ నేతలతో కేసీయార్ ఈరోజు అంటే ఆదివారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు అందుకు అవసరమైన సన్నాహాలన్నింటినీ కేసీయార్ చేస్తున్నారు. సరే జాతీయ …

Read More »

అట్లుంటది బండ్ల గణేష్ తో..

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కరలేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం బండ్ల గణేష్ వార్తలో నిలుస్తుంటారు. ఇటీవల ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ నాగరాజుతో జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఫైర్ అయిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ గురించి, పోసాని కృష్ణమురళి గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయితే, ఆ ఇంటర్వ్యూలో …

Read More »

అడుగడుగునా పీకే టీం ?

వైసీపీ తరపున నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఐ ప్యాక్ బృందం డైరెక్టుగానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పీకే బృందం ఇంతకాలం మంత్రులు, ఎంఎల్ఏలతో సంబంధం లేకుండా లోపాయికారీగా తమ పనిని చాపకింద నీరులాగ చేసుకుని వెళ్ళేది. తమ సర్వే నివేదికలను వారం వారం జగన్మోహన్ రెడ్డికి అందిస్తుండేది. కానీ అక్టోబర్ 1వ తేదీ నుండి సర్వే టీములోని సభ్యులు డైరెక్టుగా మంత్రులు, ఎంఎల్ఏలు, …

Read More »

నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యిమందితో టీడీపీ యాక్ష‌న్ ప్లాన్‌…!

టీడీపీ ఇప్పుడు ఈ ప‌నిమీదే బిజీ బిజీగా ఉంది. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి.. వెయ్యి మంది కార్య‌క‌ర్త‌ల‌ను రెడీ చేస్తోంద‌ట‌. ఇప్ప‌టికే.. చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. వీరిలో కొంద‌రు వ‌యోభారంతోనూ.. మ‌రికొంద‌రు.. ఇత‌ర కార‌ణాల‌తోనూ.. ప‌క్క‌న ఉన్నా.. కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం నిరంతరం ఎంగేజ్ చేసేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి..అంత‌ర్గ‌తంగా.. కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకుంటున్నార‌ని అంటున్నారు. పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ఉన్న యువ‌త‌ను.. ముఖ్యంగా ఇప్పుడు ఉండ‌వ‌ల్లిలోని టీడీపీ కార్యాల‌యానికి …

Read More »

మునుగోడులో కాంగ్రెస్ పరిస్ధితే నయం లాగుందే

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు బాగా కష్టపడుతున్నాయి. మూడు పార్టీలోను మైనస్సులు, ప్లస్సులున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితే కాస్త నయమన్నట్లుగా ఉంది. ఇప్పటి వాతావరణాన్ని బట్టి కచ్చితంగా ఎవరు గెలిచేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కప్పల తక్కెడ లాగ నేతలు ఒక పార్టీలో నుండి మరోపార్టీలోకి దూకేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా వ్యవహారం ఇలాగే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన …

Read More »

కేంద్రాన్ని కేసీయార్ ఇరుకున పెట్టారా ?

కేంద్ర ప్రభుత్వం-కేసీఆర్ మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేసీయార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే అని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్రం-కేసీయార్ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయిలో జరుగుతోంది. నిజానికి ఈ మాటల యుద్ధం విదానపరమైన అంశాల మీద జరిగితే బాగానే ఉంటుంది. కానీ జరుగుతున్న దాంట్లో అత్యధికం వెర్బల్ పొల్యూషన్ అనటంలో …

Read More »

రాజ‌కీయాల్లోకి వివేకా కుమార్తె.. ఇంకా క్వ‌శ్చ‌న్ మార్కేనా?

మాజీ మంత్రి, అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. సునీత రెడ్డి.. గురించి ఎప్పుడూ.. వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారని.. పోటీకి రెడీ అవుతున్నార‌ని.. వార్తలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. గ‌తంలో ఒక‌సంద‌ర్భంలో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల చేసిన కామెంట్లే. “ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఆమెను.. రాజ‌కీయాల్లోకి తెచ్చేలా ఉన్నారు” అంటూ.. టీడీపీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎందుకంటే.. అప్ప‌ట్లో టీడీపీ ఈ …

Read More »

అదేంటి.. జ‌గ‌న్ ‘సంక్షేమం’ ఇన్ని చేతులు మారుతోంది?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. నేరుగా ప్ర‌జ‌ల‌కే చేరుతున్నాయి. అంటే.. సీఎం జ‌గ‌న్‌..ఏం చేయాల‌ని అనుకున్నా.. వెంట‌నే.. ఆయ‌న స్వ‌యంగా బ‌ట‌న్ నొక్కుతాడు.. నేరుగా.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతోంది. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పారు కూడా. “రాష్ట్రంలో ఎక్క‌డా అవినీతి లేదు.. అక్ర‌మం లేదు.. బ‌ట‌న్ నొక్క‌గానే.. అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లోకిడ‌బ్బులు నేరుగా పోతున్నాయి” అని పేర్కొంటున్నారు. ఇలా.. గ‌త‌ మూడేళ్లు …

Read More »

టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ నేత

కొద్ది రోజుల క్రితం టీడీపీతో పొత్తుల వ్యవహారంపై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రధాని మోడీ రహస్య భేటీ జరిపారని టాక్ వచ్చింది. దాంతోపాటు, హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పొత్తులపై చర్చించారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో …

Read More »

వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. వ‌చ్చేస్తామ‌ని.. చెబుతున్న బీజేపీ కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వానికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో ఉన్న సంబంధాలు కావొ చ్చు.. లేదా.. స్థానికంగా బీజేపీకి ఏమీ లేదు.. అనుకుని అయినా.. ఉండొచ్చు.. దీంతో వైసీపీ నాయ‌కులు పెద్ద‌గా బీజేపీ విష‌యంలో స్పందించ‌డం లేదు. అయినా..కూడా.. అప్పుడ‌ప్పుడు.. బీజేపీ నేత‌ల‌కు.. వైసీపీ నాయ‌కులకు మ‌ధ్య మాట‌ల యుద్ధం అయితే.. …

Read More »

3 రాజ‌ధానుల‌పై వైసీపీలో కొత్త టెన్ష‌న్‌…!

ఇదో పెద్ద సంక‌ట ప‌రిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒక‌టి.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని చ‌ర్చ‌కు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్న విశాఖ‌, క‌ర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉంద‌నేది .. ఈ ఛాన‌ల్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. క‌ర్నూలు …

Read More »