ఔను.. ఇక, ఏపీలో ఎవరితో కలిసి అడుగులు వేయాలి? అనే విషయాన్ని బీజేపీనే తేల్చుకోవాలి. ఇప్పటి వరకు జనసేనతో పొత్తు ఉందని.. ఆ పార్టీతో నే కలిసినడుస్తామని.. నిన్నటి వరకు చెప్పిన బీజేపీ.. పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయిపోయింది. ఎందుకంటే.. పవనే స్వయంగా చెప్పారు.. నేను అనేక సార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను. కానీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా వేచి చూస్తే.. మా …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం.. చేతులు కలిపిన పవన్-బాబు!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదేళ్ల తరువాత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్మీట్లో చంద్రబాబు మాట్లాడుతూ…ప్రజాస్వామ్యం కోసం.. పవన్తో కలిసి పనిచేస్తామన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని వైసీపీపై పోరు సాగిస్తామన్నారు. పవన్పై ప్రభుత్వ విధానం సరికాదన్నారు. పవన్కు సానుభూతి తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం సరికాదని సూచించారు. పవన్ …
Read More »ఏపీలో సంచలనం.. పవన్, చంద్రబాబు భేటీ
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబుతో పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణపై దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని నేరుగా నోవాటెల్ హోటల్కు వచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ …
Read More »ఐదు కోట్లిచ్చి విడాకులు తీసుకున్న పవన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో రెచ్చిపోయాడు జనసేనాని పవన్ కళ్యాన్ ఈ రోజు. పవన్లో ఇంత ఆవేశం ఉందా అనిపించేలా తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులను దునుమాడేశాడు. అలా అని ప్రజారాజ్యం టైంలో మాదిరి విషయం లేకుండా కేవలం ఆవేశాన్ని మాత్రమే ప్రదర్శించలేదు. పాయింట్ టు పాయింట్ పట్టుకుని వైసీపీ నేతల్ని టార్గెట్ చేశాడు. తనను ప్యాకేజీ స్టార్ అనే …
Read More »ఈ ఒక్క ఫొటో ఎంతగా వైరల్ అయిందంటే!
వందల మాటల్లో చెప్పలేని.. భావాన్ని.. ఒక్క ఫొటో ప్రతిబింబిస్తుందని అంటారు. ఇప్పుడు ఓ ఫొటో.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైరల్ అవుతోంది. దాదాపు అందరి సెల్ ఫోన్లలోనూ.. కదలాడుతోంది. అదే.. ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించిన ఫొటో. వాస్తవానికి రైతులు మహాపాదయాత్ర 2.0 ను ప్రారంభించి 37 రోజులు అయింది. ఈ క్రమంలో అనేక ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ ఫొటో మాత్రం చాలా చాలా ప్రత్యేకం. …
Read More »బీజేపీతో పొత్తుపై పవన్ హాట్ కామెంట్స్
ఏపీలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పవన్ కు చెడిందని, అందుకే, బీజేపీ చేపట్టిన కార్యక్రమాలలో పవన్ కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన పవన్…బీజేపీతో వ్యవహారంపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీతో జనసేనకు పొత్తు …
Read More »అవంతి.. బంతి..ఆడుకున్న పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పవన్ ఖండించారు. ఈ క్రమంలో అక్కడ స్టీల్ ప్లాంటు కోసం.. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. అయితే.. ఈ ఉద్యమంలో ఉన్నవారు చిత్తశుద్ధితో ఉన్నారా? అని పవన్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉన్నానని హామీ ఇస్తే..ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర గురించి.. మాట్లాడే వైసీపీ నాయకులకు.. ఉత్తరాంధ్ర గురించి ఏం తెలుసునని.. పవన్ …
Read More »వైసీపీ నా కొడకల్లారా.. రెచ్చిపోయిన పవన్!!
వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఖండించారు. తనకు కూడా.. బూతులు మాట్టాడడం వచ్చన్నారు. అయితే.. సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. మంగళవారం.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలో పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్నా, …
Read More »కేసీయార్ ఎవరికీ అర్ధం కారు
ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు కేసీయార్ వెళ్ళి వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడేమో ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం అందరికీ తెలుసు. నామినేషన్లు వేసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తరపున కేసీయార్ కనీసం రెండు బహిరంగసభల్లో అయినా పాల్గొంటారని పార్టీ నేతలు అనుకున్నారు. అయితే కేసీయార్ అసలు రాష్ట్రంలోనే లేరు. ఇదే అభ్యర్ధికి టెన్షన్ …
Read More »రామోజీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ?
ఒకవైపు.. తెలంగాణలో రాజకీయ వేడి కాకమీదుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకోవాలని.. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా.. పంతంతో ఉన్నాయి. అయితే.. బరిలో మాత్రంహోరా హోరీ పోరు సాగుతోంది. టీఆర్ ఎస్కు అనుకూల మీడియా ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతుండడంతో కవరేజీ బాగుంది. అయితే.. ఎటొచ్చీ.. కాంగ్రెస్కు మీడియా ఏమేరకు సహకరిస్తుందనే వాదన ఉంది. ఈ …
Read More »రోజాకు ఇబ్బందులు తప్పవా?
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ముందంతా మంత్రి రోజాకు ఇబ్బందులు తప్పేట్లే లేదు. మామూలుగానే రోజాకు నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్ధివర్గం చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంత్రయిన తర్వాత ప్రత్యర్ధివర్గంతో విభేదాలు సర్దుకుంటాయని అనుకుంటే అవి మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా మంత్రికి సంబందం లేకుండానే నిండ్రం మండలంలోని కొప్పేడు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంతోనే రోజా మండిపోయారు. తన నియోజకవర్గంలో తనకు …
Read More »కేసీఆర్ ఏపీ టూర్… మూడుపై ఏం చెపుతారో!
త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో పర్యటించనున్నారు. అందునా ఆయన తొలిసభ విశాఖ లేదా విజయనగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ఎస్)ని భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్)గా మార్చిన దరిమిలా.. ఆయన ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే.. త్వరలోనే ఏపీతో ప్రారంభించి.. దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏపీపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఏపీకి రావడం …
Read More »