Political News

ప‌వ‌న్‌.. చెత్త నుంచి సొమ్ము తెస్తున్నారు!

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ త‌న హ‌యాంలో చెత్త‌పై ప‌న్నులు వేసి సొమ్ములు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్‌.. అదే చెత్త‌ను వినియోగించి వేల కోట్ల రూపాయ‌ల సొమ్ములు సంపాయించుకునే మార్గం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఇళ్ళ నుంచి సేకరించే …

Read More »

30 రోజుల్లో చంద్రబాబు 30 టాస్క్ లు

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ విధ్వంసకర పాలన చూసి ప్రజలు బెంబేలెత్తిపోయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వైసీపీని గద్దె దించిన ఏపీ ప్రజలు…ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారు. సీఎంగా చంద్రబాబు గెలిస్తేనే ఏపీ భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ప్రజలు ఆ దిశగా ఓట్లు వేసి తమ నేతను గెలిపించుకున్నారు. అదే రీతిలో తనను నమ్మి ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు చంద్రబాబు కూడా తాను …

Read More »

‘న‌న్ను క‌ల‌వాలంటే.. ఆధార్ కార్డుతో రండి’

ఆమె ఫ‌స్ట్ టైం పార్ల‌మెంటుకు ఎన్నిక‌య్యారు. కానీ, ముదురు ష‌ర‌తులు పెడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గం లో ప్ర‌జ‌లు త‌న‌ను క‌ల‌సి స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు వ‌స్తే.. ముందుగా వారి ఆధార్ కార్డును అడ్ర‌స్‌ను చూపించాల‌ని ఆమె ష‌ర‌తులు విధించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. న‌టి.. కంగ‌నా ర‌నౌత్‌. ఇటీవ‌ల జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండి స్థానం …

Read More »

జ‌గ‌న్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉర‌ఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్ రిట‌ర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మ‌ధ్య ఎంపీగా ఉన్న త‌న‌ను అక్ర‌మంగా నిర్బంధించి క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశార‌ని.. ఈ క్ర‌మంలో త‌నపై హ‌త్యాయ‌త్నం కూడా చేశార‌ని పేర్కొంటూ ర‌ఘురామ తాజాగా గుంటూరు జిల్లా న‌గ‌రం పాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో త‌న‌ను …

Read More »

జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ.. బాబు మ‌రో వ్యూహం..!

వైరల్ అవుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిగా మరి ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలోనే కాకుండా ఎక్కడ సభ పెట్టిన ఏ నాయకుడు మాట్లాడిన సైకో ముఖ్యమంత్రి సైకో జగన్ అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. ఇది ఎన్నికల సమయంలో మరింతగా పుంజుకుంది. సైకోను తరిమేయాలి, సైకో ముఖ్యమంత్రిని తరిమికొట్టాలి అంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలు …

Read More »

ఆలోచ‌న మంచిదే.. ఆచ‌ర‌ణే క‌ష్టం ప‌వ‌న్ స‌ర్‌!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌త నెల రోజులుగా త‌న‌కు కేటాయించిన పంచాయ‌తీరాజ్‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ‌ల‌పై దృష్టి పెట్టారు. వాటిపై రివ్యూలు కూడా చేస్తున్నారు. ఏయే శాఖ‌లో ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. గ‌త వైసీపీ స‌ర్కారు ఆయా శాఖ‌ల‌ను ఏంచేసింది? నిధులు ఎన్ని వ‌చ్చాయి? వాటిని ఎటు మ‌ళ్లించారు? ఎన్ని నిధులు ఖ‌ర్చు చేశారు? ఇలా.. అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుసుకున్నారు. …

Read More »

హామీ ఇవ్వ‌లేదు.. అయినా ప్ర‌తిష్టాత్మ‌కం: బాబు విజ‌న్ ఇదే!

సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకే నానా తిప్ప‌లు ప‌డుతుంది. వాటిలోనూ కొన్నింటికి ఏదో ఒక‌ర‌కంగా కోత‌లు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది. గ‌త వైసీపీ స‌ర్కారు ఇదే ప‌ని చేసింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు “అమ్మ ఒడి” ప‌థ‌కాన్ని అంద‌రికీ వ‌ర్తింప‌చేస్తామ‌ని జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు ముందు ప‌దే ప‌దే చెప్పారు. దీంతో మ‌హిళ‌లు ఓట్లేసేశారు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని.. …

Read More »

తిరుమలలో ఇదేం పని?

Tirumala

దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిది. ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం.. తాజాగా …

Read More »

జగన్ సర్కారులో రెడ్డి గారి సతీమణి హవా ఇంత నడిచిందా?

చేతిలో అంతులేని అధికారం ఉన్న వేళ.. దాన్ని జాగ్రత్తగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా సొంత అవసరాల కోసం వాడేస్తే.. ఆ తర్వాత ఏదో రోజు అదో తలనొప్పిగా మారటంఖాయం. ఇప్పుడు ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి విషయంలో అలాంటిదే చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వంలో తిరుగులేని పవర్ ను ప్రదర్శించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన సతీమణి అపర్ణ హవా …

Read More »

రేవంత్ రెడ్డి ‘ఆప‌రేష‌న్‌’… బీఆర్ఎస్ ప‌రేషాన్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను కొన‌సాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా.. అంటూ కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయ‌న త‌న పార్టీ లో చేర్చుకున్నారు. అయితే.. ఇలా చేర్చుకోవ‌డంపై విమ‌ర్శ‌ల మాట ఎలా ఉన్నా.. ప్రధాన ప్ర‌తిపక్షం బీఆర్ఎస్ నుంచి మాత్రం సూటి పోటి మాట‌లు ఎదుర‌వుతూనే …

Read More »

ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన ప‌రిణామాలు!

Vizag Steel Plant

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా క‌ల‌క‌లం రేపిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశానికి దాదాపు తెర‌ప‌డింది. గ‌త రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై పార్ల‌మెంటులోనూ మోడీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. దీనిపై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు లేఖ‌లు రాసి స‌రిపుచ్చింది. ప్రైవేటీక‌ర‌ణ చేయొద్ద‌ని అప్ప‌టి సీఎం …

Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీ మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అసెంబ్లీలోను, బ‌య‌టా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయకుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2019లో టీడీపీ త‌ర‌ఫున కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత కాలంలో వైసీపీ పంచ‌న చేరి ఆ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. …

Read More »