Political News

ఏపీ మ‌హిళా మంత్రులు.. ఒక్కరే బెస్ట్!

ఏపీలోని వైసీపీ స‌ర్కారులో ప్ర‌స్తుతం న‌లుగురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. గ‌త తొలి మంత్రి వ‌ర్గంలోనూ.. ముగ్గురికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు.. వీరిని మ‌రో అంకె పెంచి.. నాలుగు చేశారు. వీరిలో ఒక‌రు అనంత‌పురం జిల్లాకు చెందిన‌.. ఉష శ్రీచ‌ర‌ణ్‌, చిత్తూరుకు చెందిన ఆర్కే రోజా, మ‌రొక‌రు.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట‌కు చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీ, ఇంకొక‌రు.. ప‌శ్చిమ గోదావరి (ప్ర‌స్తుతం ఏలూరు) జిల్లా కొవ్వూరు …

Read More »

రూల్స్ పొరుగు పార్టీల‌కే కాదు.. మ‌న‌కూ ఇంతే

స‌హ‌జంగానే రాజ‌కీయాల్లో ఒక టాక్ ఉంటుంది. పొరుగు పార్టీల‌కు నీతులు చెప్పేందుకు నాయ‌కులు ఎప్పుడూ.. సిద్ధంగానే ఉంటారు. మీరుఅది చేయొద్దు.. మీరు ఇది చేయొద్దు..! అని అధికారంలో ఉన్న పార్టీలు చెబుతుంటాయి. అంతేకాదు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించవ‌ద్ద‌ని చెప్పిన నాయ‌కులు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా దీనికి అతీతం ఏమీకాదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎప్ప‌టిక‌ప్పుడు సుద్దులు చెబుతూనే ఉంది. అయితే.. త‌న‌దాకా.. వ‌చ్చే స‌రికిమాత్రం.. వితండ వాదం చేస్తుంది. …

Read More »

మునుగోడులో పొలిటిక‌ల్ గ‌ణ‌నాథులు

ఎంతైనా.. మ‌న నాయ‌కులు.. నాయ‌కులే! ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. త‌మ‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్నీ వారు వ‌దులుకునే ప‌నేలేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఉప ఎన్నిక‌కురెడీ అవుతున్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న వినాయ‌చ‌వితిని ఇక్క‌డ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. యువ‌త‌ను స‌మీక‌రించ‌డం నుంచి నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో పందిళ్లు వేయ‌డం …

Read More »

బాబు కొంచెం దృష్టి పెడితే

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఒక‌ప్పుడు ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు లేదు. అంతా బాగానే ఉంది.. వ్య‌తిరేక మీడియా క‌ల్పిత క‌థ‌నాల‌తో పార్టీని పాడు చేస్తోంద‌ని.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పేవారు. పైగా.. ప్ర‌జ‌ల్లో పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా.. సానుకూలత 80 శాతం ఉంది.. 85 శాతం ఉంది.. అంటూ.. ఆయ‌న ప్ర‌చారం చేసుకునేవారు. అయితే.. వాస్త‌వాన్ని మాత్రం ఆయ‌న ప‌ట్టించుకునేవారు కాద‌నే టాక్ వినిపించింది. స‌రే.. గ‌త …

Read More »

వ‌రంగ‌ల్ కారు జోరు.. క‌మ‌లం దూకుడు

ఉద్య‌మాల‌కు పురిటి గ‌డ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా సాగినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. సగం సీట్లలో పాగా వేసేందుకు విపక్షాలు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు.   వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ టీఆర్ ఎస్‌ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండు …

Read More »

కేజ్రీవాల్‌ది అధికార మ‌త్తు

గురు శిష్యులు.. అన్నా హ‌జారే-కేజ్రీవాల్ మ‌ధ్య మాటల యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. ఇద్ద‌రు కూడా ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డ్డారు. ఢిల్లీలో వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణంపై హ‌జారే త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శించారు. ఎక్సైజ్‌ పాలసీని పరిశీలిస్తే మద్యం అమ్మకాలతో పాటు అవినీతిని ప్రోత్సహించేలా ఉందన్నారు అన్నా హజారే. ప్రజల జీవితాన్ని …

Read More »

లోకేష్‌కు అష్ట‌దిగ్బంధ‌నం.. వైసీపీ వ్యూహం

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తాయనేది ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అలా వ‌చ్చి న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ముందుకు సాగి.. విజ‌యాలు అందుకునే వారు మాత్రమే నాయకులుగా మిగులుతారు. ‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ టార్గెట్‌లో ముందున్నార‌నేది.. తాజాగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం . గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి …

Read More »

ఇది టీఆర్ఎస్‌, బీజేపీ గేమ్ ప్లాన్‌: రేవంత్ ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌, బీజేపీల‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ రెండు పార్టీల గేమ్ ప్లాన్ అంద‌రికీ తెలుస‌ని.. అన్నారు. వ్యూహాత్మ‌కంగా..రెండూ వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్‌ ఎంపీలు సభకే హాజరుకాలేదని …

Read More »

కాంగ్రెస్ చేస్తున్న అదే త‌ప్పు.. మునుగోడులో కూడా!

ప‌దే ప‌దే త‌ప్పులు చేయ‌డం.. కాంగ్రెస్‌కు అల‌వాటుగా మారింద‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌లితంగా.. పార్టీకి అపార‌మైన న‌ష్టం వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మయంలో.. అభ్య‌ర్థిని నిర్ణ‌యించేందుకు చాలా స‌మ‌యం తీసుకున్నారు. అప్ప‌టికే ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా ప్రారంభించేశారు. దీంతో కాంగ్రెస్ అభ్య‌ర్థిలోనూ.. కార్య‌క‌ర్త‌ల్లోనూ.. నీరసం వ‌చ్చేసింది. …

Read More »

అన్నా క్యాంటీనే ల‌క్ష్యం.. కుప్పంలో అదే ర‌చ్చ‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ అదే ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. అన్న క్యాంటీన్లపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. రాత్రికి రాత్రి దాడి చేసి.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. వాటిని నాశ‌నం చేశార‌ని.. టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మేలో నిర్వ‌హించిన మ‌హానాడు సంద‌ర్భంగా.. కుప్పంలోని ఆర్టీసీ బ‌స్టాండు కూడ‌లిలో అన్న‌క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. వాస్త‌వానికి అప్ప‌ట్లోనే దీనికి అధికారులు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. అయితే.. ఎట్ట‌కేల‌కు …

Read More »

కేంద్రం నిర్ణ‌యం.. తెలంగాణ బీజేపీని చిక్కుల్లో ప‌డేసిందా?

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. ఒక‌వైపే చూస్తున్నారా? త‌మ‌కు అనుకూలంగా ఉన్న వ్య‌క్తుల‌కు సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా ? త‌మ‌తో విబేధిస్తున్న‌వారికి షాకులు ఇస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. తెలంగాణ‌ను బాగు చేస్తామ‌ని.. చెబుున్న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. తాజాగా  తీసుకున్న నిర్ణ‌యం.. ఆ పార్టీనే ఇరుకున ప‌డేసింది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌ను మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏపీకి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ని.. …

Read More »

తెలంగాణ‌కు మ‌రోషాక్‌.. ఏపీ బాకీ చెల్లించాల‌ని కేంద్రం ఆదేశం

తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారుకు కేంద్రం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వ‌డ్డీతో సహా క‌లిపి మొత్తం 6,800 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు …

Read More »