Political News

విశాఖ ఉక్కు – హైకోర్టు ట్విస్టు !

Vizag Steel Plant

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రాన్ని హైకోర్టు సూటిగా ఒక ప్రశ్న అడిగింది. ఫ్యాక్టరీ లాభాల్లో ఉన్నపుడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమిటి ? అని. తమ ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వాలని హైకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని నరేంద్రమోడీ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. నిజానికి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేదు. హోలు మొత్తంమీద తీసుకుంటే ఫ్యాక్టరీ నష్టాల్లో …

Read More »

ముందస్తు ఎన్నికలు తప్పదా ?

ముందస్తు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని స్పష్టంగా చెప్పారు. గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు తరచూ చెప్పేవారు. అయితే ఎందుకనో కొంతకాలంగా ముందస్తు ఎన్నికల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిపారేశారు. మరిలాంటి నేపధ్యంలోనే …

Read More »

ఇది సరిపోదు పవన్

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన ఎన్నిక‌ల విష‌యానికివ‌స్తే.. వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లో విజ‌యం ద‌క్కించు కోవాల‌ని నిర్ణ‌యించుకుంది. వైసీపీ ఓటు బ్యాంకును చీల‌కుండా చూసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తా నని.. సాక్షాత్తూ.. ప‌వ‌న్ కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ఇది సాకారం కావాలంటే.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా ఉండాలంటే.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే స‌రిపోతుంద‌ని.. ఆయ‌న భావ‌న కావొ చ్చు. కానీ, ఇది సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. …

Read More »

విజయసాయి పనైపోయినట్లేనా?

కొంత కాలం ముందు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా ఉండేవారు విజయసాయిరెడ్డి. కానీ నెమ్మదిగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్థానాన్ని ఆక్రమించేశారు. ఆయన్ని వెనక్కి నెట్టేశారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే విజయసాయికి మూడో స్థానం కూడా దక్కేట్లు కనిపించడం లేదు. ఆయన పార్టీ అధినేత, ఇతర నేతల విశ్వాసం కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే విజయసాయిని వైకాపా డిస్ ఓన్ …

Read More »

వైసీపీకి బాబు-బాల‌య్య మాస్టర్ స్ట్రోక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిని ప్ర‌ధానంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేసే విష‌యం.. వెన్నుపోటు. పిల్ల‌నిచ్చి, పార్టీలో కీల‌క స్థానం ఇచ్చిన మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, ముఖ్య‌మంత్రి ప‌ద‌విని లాక్కున్నాడ‌ని చంద్ర‌బాబు మీద ఎన్నో ఏళ్ల నుంచి ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు విమ‌ర్శలు, ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఆ రోజున్న ప‌రిస్థితుల్లో త‌ప్ప‌క అలా చేయాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు కొన్ని సంద‌ర్భాల్లో వివ‌ర‌ణ …

Read More »

అభాసుపాలైన వైసీపీ ప్ర‌యోగం.. !

ఏదైనా ప్ర‌యోగం చేస్తే.. ప్ర‌యోజ‌నం.. ఇట్టే ఊడిప‌డాల‌నే టైపులో రాజ‌కీయ నేత‌లు ఉంటారు. మ‌రి.. అలాంటి నాయ‌కులే ఉన్న వైసీపీలో చేస్తున్న ప్ర‌యోగాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌డం లేదనేటాక్ వినిపిస్తోంది. పైగా.. ప్ర‌యోగాలు.. అభాసు పాల‌వుతున్నాయ‌ని కూడా చెబుతున్నారు. గ‌తంలో రాజ‌ధానికి వ్య‌తిరేకంగా.. అసెంబ్లీలో చేసిన తీర్మానం, తీసుకువ‌చ్చిన చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకున్నారు. సీఆర్డీఏను ర‌ద్దు చేస్తూ.. చేసిన తీర్మానాన్ని కూడా వెన‌క్కి తీసుకున్నారు. ఇది వైసీపీ హిస్ట‌రీలో తొలి …

Read More »

ప‌వ‌న్ ప‌కోడీ మాట‌ల‌ను చ‌కోడీ వంటి చంద్ర‌బాబు: కొడాలి నాని

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి రాజ‌కీయ దుమారానికి తెర దీశారు. టీడీపీ నేతలపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అస్తమించిన వ్యవస్థ టీడీపీ అని… ఆ పార్టీ డిఫాల్డర్లు నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప‌ని …

Read More »

బీఆర్ఎస్ లో టార్గెట్ ఎవరు ?

ఢిల్లీ లిక్కర్ స్యామ్ లో సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంచి దూకుడు మీద ఉంది. స్కాం జరిగింది ఢిల్లీలోనే అయినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నాయంటు పదేపదే పై రెండు దర్యాప్తుసంస్ధలు దాడులు, సోదాలతో హడలెత్తిస్తున్నాయి. తాజాగా అభిషేక్ రావును అరెస్టు చేయటంతో అధికారపార్టీలో సంచలనంగా మారింది. అభిషేక్ అరెస్టుతో దర్యాప్తు సంస్ధలకు అనేక వివరాలు అందే అవకాశముందట. తాజాగా అరెస్టయిన అభిషేక్ ఇచ్చే వివరాల …

Read More »

జూపల్లి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ?

కారు పార్టీ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు తొందరలోనే పార్టీ మారబోతున్నారా ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాల కారణంగా అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉండేవారు. మంత్రి పదవి అందుకున్న తర్వాత జిల్లా మొత్తం మీద చక్రంతిప్పారు. అలాంటి జూపల్లి తెలంగాణా ఉద్యమంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ పదవికి కూడా …

Read More »

ఇంతర్జంటుగా పవన్ టూర్ ఎందుకో ?

ఇంతర్జంటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఎందుకు పెట్టుకున్నట్లో అర్ధం కావటంలేదు. ఈనెల 15వ తేదీనుండి మూడురోజుల పాటు ఉత్తరాంధ్రలోని వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నేతలతో సమీక్షలు పెట్టుకున్నారు. 16వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించబోతున్నట్లు పార్టీ ట్విట్టర్లో ప్రకటించింది. మూడు రోజుల పర్యటనలో పార్టీ నేతలు, శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు కూడా పార్టీ ప్రకటించింది. పవన్ పార్టీ …

Read More »

చూసుకుందాం రాము.. విజయసాయి సవాల్

ఈనాడు అధినేత రామోజీ రావు పేరెత్తితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు మంటెత్తిపోతారు. మధ్యలో కొంత కాలం ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లు సంకేతాలు కనిపించాయి కానీ.. ఈ మధ్య ఈనాడు, ఈటీవీ సంస్థలు జగన్ అండ్ కోను గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి జనాలకు. ఐతే రామోజీ రావు మీద …

Read More »

మునుగోడులో పోస్టర్ల కలకలం

ఊపందుకుంటున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం మొదలైంది. కారణం ఏమిటంటే నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండలం కేంద్రంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలవటమే. ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలీదు. రాజగోపాలరెడ్డి ప్రతిఓటుకు వేలాది రూపాయలు ఇవ్వటానికి రెడీ అయ్యారని, కావాల్సిన వారు పలానా నెంబర్ కు ఫోన్ చేయండంటు ఫేన్ పే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారు. ఫోన్ …

Read More »