ఎన్నికల ఫలితాలు తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పనితీరు ఎలా ఉంది? ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలను పట్టించుకుంటానని, ప్రజల్లోనే ఉంటానని, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. అంతేకాదు.. అందుకే ఏపీ గడ్డపై అడుగు పెట్టానని ఆమె పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందు ఉంటానని ప్రతిపక్షం కన్నా ఎక్కువగా ప్రజల సమస్యలపై స్పందిస్తానని కూడా …
Read More »పక్కా ప్లాన్తో రేవంత్.. అసంతృప్తిని ఆపేస్తూ!
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. త్వరలోనే మరికొంతమంది కూడా కారు దిగి హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ సవాలు విసిరిన కేసీఆర్, కేటీఆర్కు దిమ్మతిరిగేలా రేవంత్ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాకతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి …
Read More »‘జగన్ పాలన కన్నా.. బ్రిటీష్ పాలనే బెటర్’
ఏపీ మాజీ సీఎం జగన్పై.. ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పాలనకన్నా.. బ్రిటీష్ పాలనే బెటర్ అనిపించేలా గత ఐదేళ్లు ఏపీలో పాలన సాగిందని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ తన సొంత సామ్రాజ్యంగా భావించారని తెలిపారు. ప్రభుత్వమంటే రాచరిక వ్యవస్థలా.. అధికారులంటే తన బానిసలుగా అనుకున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన ఏపీ అభివృద్ది కార్యాచరణపై జరిగిన కార్యక్రమంలో …
Read More »జగన్ పై కేసు.. లైట్ తీసుకున్న వైసీపీ!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై తాజాగా గుంటూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ.. ప్రస్తుత టీడీపీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. జగన్పై హత్యాయత్నం.. నిర్బంధం సహా.. ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. సాధారణంగా ఇలా ఒక మాజీ సీఎంపై హత్యాయత్నం కేసు …
Read More »షాకింగ్: ట్రంప్పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ముప్పు
అగ్రరాజ్యం అమెరికాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన పాల్గొన్న ఎన్నికల బహిరంగ సభలో దుండగుడు అతి సమీపం నుంచి కాల్పలు జరిపాడు. డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ కాల్పుల్లో అదృష్టవశాత్తు ట్రంప్ ప్రాణాలతో బయట పడ్డారు. అయితే.. ట్రంప్ కుడి చెవికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఈ ఏడాది నవంబరు 5న …
Read More »ఢిల్లీలో మొదలెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ కు కష్టకాలం
ఎటు చూసినా బీఆర్ఎస్కు సమస్యలే కనిపిస్తున్నాయి. సవాళ్ల సుడిగుండంలో ఆ పార్టీ చిక్కుకుంది. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు. ఇక అటు ఢిల్లీలో ఏమో బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిసింది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు మొదలెట్టిందని టాక్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అవడం ఖాయమనే అభిప్రాయాలు …
Read More »జగన్కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!!
రాష్ట్రంలో వైసిపి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. దీంతో అసెంబ్లీలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా.. ఎలాంటి బిల్లులు తీసుకువచ్చినా వైసిపి తరఫున మాట్లాడే నాయకుడు, నిలదీసే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. ఒకవేళ నిలదీసినా అధికార పార్టీ మైకు ఇవ్వదు. సలహాలు కూడా పాటించే పరిస్థితి …
Read More »తలసాని కాంగ్రెస్లోకి.. హైదరాబాద్ టార్గెట్గా రేవంత్!
హైదరాబాద్ తెలంగాణకు గుండెలాంటిది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైదరాబాద్ ఎంతో కీలకమైంది. పొలిటికల్ పరంగానూ హైదరాబాద్కు ఎనలేని ప్రాధాన్యత ఉంది. కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ హైదరాబాద్పై పట్టుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏ గ్రేటర్ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ …
Read More »జగన్.. ‘ఇస్కాన్’ను కూడా వేధించారా? వెలుగులోకి సంచలనం
వైసీపీ హయాంలో రాజకీయ వేధింపులు అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అధినేతల ను జైల్లో పెట్టిన వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. ఇక, భావప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరించిందనే వాదన వినిపించింది. అయితే.. తాజాగా ఒక సంచలన విషయం వెలుగు చూసింది. చీమకు సైతం హాని తలపెట్టని హరేకృష్ణ సేవా సమితిని కూడా వైసీపీ ప్రభుత్వం వేధించిందట. 2014-19 మధ్య అనంతపురం ప్రాంతంలోని పెనుగొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలోని …
Read More »జగన్ను మెప్పించి.. గట్టిగా ఇరుక్కున్నారా?
ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా 151 సీట్లతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతోొ ఇక వైసీపీకి తిరుగులేదని.. టీడీపీ, జనసేన ఇక లేవలేవని.. ఇంకోసారి కూడా జగన్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధీమా ఆ పార్టీ వర్గాల్లోనే కాక జగన్ అండ్ కోకు మద్దతుగా నిలిచే అధికారుల్లోనూ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు జగన్ సర్కారుకు తొత్తుల్లా మారిపోయి …
Read More »ఉప ఎన్నికల్లో మోడీకి తొలి దెబ్బ.
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి తొలి దెబ్బ భారీగా తగులుతోంది. అధికారం చేపట్టిన నెల రోజుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పక్షాలు, ముఖ్యంగా బీజేపీ ఉప పోరులో వెనుకబడి పోగా.. ఇండియా కూటమి దూకుడు ప్రదర్శించింది. మొత్తం 13 స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి …
Read More »‘నా భార్య గర్భానికి విజయసాయి రెడ్డి కారణం’
ఏపీలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ‘నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భం దాల్చిందని, నా భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే భర్త మదన్ మోహన్ ఫిర్యాదులో అనుమానానం వ్యక్తం చేశాడు. నా భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates