Political News

బాబు కృషి… అంతర్జాతీయ `టెక్ మ్యాప్`లో విశాఖ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ న‌గ‌రం అంత‌ర్జాతీయ టెక్ మ్యాప్‌లో చేర‌నుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక …

Read More »

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. అస‌లు ఏం స్పందించాలి? ఎలా స్పందించాలి? అనే విష‌యంపై వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇత‌ర విష‌యాలు.. మ‌రేత‌ర విమ‌ర్శ‌లు చేసినా స్పందించాల్సిన‌ అవ‌స‌రం ఉండేది కాదు. కానీ.. నేరుగానే కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం.. మారిన మ‌నిషి-మ‌ర మ‌నిషి అని క‌విత వ్యాఖ్యానించడం పై స‌మాజంలో చ‌ర్చ సాగుతోంది. దీనికి …

Read More »

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన రాజ‌కీయాలు ప్ర‌స్తుత మ‌నకు అనేకం క‌నిపిస్తున్నాయి. సొంత నేత‌లు త‌ప్పు చేస్తే స‌మ‌ర్థించిన వైసీపీ నేత‌లు.. వారిని వెనుకేసుకు వ‌చ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే.. టీడీపీ అలా వ్య‌వ‌హరించ‌డం లేదు. త‌మ్ముడు త‌మ్ముడే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌ప్పు చేస్తే.. శిక్ష త‌ప్ప‌దు అనే విష‌యాన్ని గ‌ట్టిగానే తేల్చి …

Read More »

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకుని గా (పీఏగా) నియమించి సమాజంలో సమాన అవకాశాలకు కొత్త దిశ చూపించారు. ఏప్రిల్ 6న ఎమ్మెల్యేను కలిసిన ఆ ట్రాన్స్‌జెండర్, తాను విద్యావంతురాలినైనా ఉద్యోగం దొరకడం లేదని తన సమస్యను వివరించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, కొద్ది రోజుల పాటు ఆమె …

Read More »

“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం బీజేపీ గూటిక చేరిన ప‌లువురు చ‌ట్ట‌స‌భ స‌భ్యులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. “పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ద్రోహులు“ అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆప్ రాజ్య‌స‌భ‌ ఎంపీ(బీజేపీలో చేరారు) స్వాతి మాలివాల్ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు సిస‌లు ప్ర‌జాద్రోహి.. కేజ్రీవాలేన‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు.. 100 కోట్ల రూపాయ‌ల‌తో …

Read More »

ట్రంప్ ల‌క్ష్యంగా కాల్పులు… తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌లే ల‌క్ష్యంగా ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. భార‌త కాల మానం ప్ర‌కారం.. ఆదివారం ఉద‌యం 5.30 గంట‌ల స‌మ‌యంలో (అమెరికా కాల మానం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంట‌ల స‌మయం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ కాల్పుల ఘ‌ట‌న నుంచి అధ్య‌క్షుడు స‌హా అంద‌రూ తృటిలో త‌ప్పించుకున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన దుండ‌గుడిని భ‌ద్ర‌తా …

Read More »

బిజినెస్ రిఫార్మ‌ర్ చంద్ర‌బాబు..

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క `బిజినెస్ రిఫార్మ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌` అవార్డు ల‌భించింది. ముంబైలో జ‌రిగిన‌ కార్య‌క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం చంద్ర‌బాబు ఈ అవార్డును అందుకున్నారు. ప్ర‌ముఖ మీడియా సంస్థ `ఎక‌న‌మిక్ టైమ్స్‌` ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా ప‌రిశీల‌న చేసి… వ్యాపార‌, పారిశ్రామిక రంగాల్లో సంస్క‌ర‌ణ‌ల‌కు ప్రాణం పోసిన వ్య‌క్తుల‌ను ఎంపిక చేస్తారు. వారికి బిజినెస్ రిఫార్మ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును ప్ర‌దానం చేస్తారు. ఈ ఏడాది 2026వ …

Read More »

టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

నాయ‌కులు ప‌ద్ధ‌తిగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. మ‌ర్యాద‌గా మెల‌గాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రుల‌కు కూడా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది నాయ‌కులు త‌మ‌కు తోచిన విధంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన‌ట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవ‌డంతోపాటు.. ఇటు పార్టీని ప్ర‌భుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవ‌ల శ్రీశైలం ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్‌.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్ప‌డ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి …

Read More »

రాఘవా… బీజేపీలో చేరడం కలిసి రాలేదా?

ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే..ఆప్ ను వీడి బీజేపీలో చేరిన చద్దాపై అదే మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చద్దాను జెన్ జీ నేతగా భావించిన జెన్ జీ …

Read More »

ఏపీలో పెట్రోల్‌, డీజిల్ కొర‌త… నిజ‌మేనా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా.. దేశ‌వ్యాప్తంగా కొన్నాళ్ల కింద‌ట పెట్రోలు, డీజిల్‌కు కొరత ఏర్ప‌డుతుంద‌న్న అంచ‌నాలు వ‌చ్చాయి. కానీ, వాటిని అధిగ‌మించేలా కేంద్రం వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు ఇత‌ర దేశాల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దిగుమ‌తి చేసుకుని.. కొర‌త‌కు అవ‌కాశం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏపీలో భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో కొర‌త ఏర్ప‌డిన మాట వాస్త‌వ‌మే. రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు, ప‌శ్చిమ‌ గోదావరి, కర్నూలు, నంద్యాల …

Read More »

‘కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి’

తెలంగాణ రాష్ట్ర సేన‌(టీఆర్ ఎస్‌) పార్టీని ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ క‌విత‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తాను తెలంగాణ‌కు అమ్మ‌గా ఉండాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పారు. “నా మ‌న‌సులో ఉన్న మాట‌ను మీకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలోని 3 కోట్ల 50 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు అమ్మ‌గా ఉండాల‌ని ఉంది. అలా అయితేనే.. మీ క‌ష్టాలు తీర్చ‌గ‌లిగేందుకు.. అమ్మ‌గా ఆ బాధ తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.“ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ …

Read More »