Political News

అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

ప‌రిమ‌ళ్ న‌త్వానీ. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ, ఈయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈయ‌న పేరు అంద‌రికీ తెలుసు. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, జియో అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత ప్రియ మిత్రుడు. ఆటోమేటిక్‌గా ప్ర‌ధాని మోడీకి కూడా ఆయ‌న విశ్వాస‌పాత్రుడు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌తంలో ప్ర‌ధాని సూచ‌న‌ల మేర‌కు.. బీజేపీ కోరిక మేర‌కు.. వైసీపీ న‌త్వానీకి.. రాజ్య‌స‌భ సీటు ఇచ్చేసింది. …

Read More »

`చిరంజీవి` ఎఫెక్ట్‌… అక్క‌డి పాలిటిక్స్ మార‌తాయా ..!

చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆముదాల‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఈయ‌న గురించిన టాపిక్ పెద్ద‌గానే సాగుతోంది. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో బాగానే ప‌నిచేస్తున్నార‌ని అంటున్నారు. అంతేకాదు.. వైసీపీ నాయ‌కుల‌తోనూ క‌లివిడిగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిరంజీవి పోటీ చేయ‌డం ఖాయ‌మైంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. వైసీపీ ప‌రంగా …

Read More »

అక్కడ ‘పవన్’ పేరు బాగా వినిపిస్తుంది

గ్రామీణ భార‌తంపై జ‌న‌సేన సైలెంట్ వేవ్‌తో దూసుకుపోతోందా? ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే ప‌రిమితం అయిన జ‌న‌సేన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల‌పై త‌న‌దైన శైలిలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌ల్లె పండుగ‌-2.0ను మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డం ద్వారా.. ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ప‌ల్లెల‌పై జ‌న‌సేన‌కు ప‌ట్టు పెద్ద‌గా లేదు. అయితే.. త‌ర‌చుగా ప‌ల్లెల ప‌ర్య‌ట‌న‌తోపాటు.. కేంద్రం నుంచి …

Read More »

మిర్చి అందాలతో పర్యాటక అభివృద్ధి?

ఆకాశం నుంచి చూస్తే భూమంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే గుంటూరు మిర్చి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. క్రమపద్ధతిలో ఆరబోసిన మిర్చి కుప్పలు ఎర్ర తివాచీలా దర్శనం ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. మిర్చి క్షేత్రాల నుంచి సాగుతున్న రవాణా వ్యవస్థ, ఎర్రటి మిర్చి రాశుల మధ్య సన్నని తారు రోడ్లపై దూసుకెళ్తున్న బస్సులు, లారీలు, పక్కనే పరిగెత్తుతున్న రైలు దృశ్యాలు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ డ్రోన్ …

Read More »

మండలిలో తీవ్ర దుమారం రేపిన అచ్చం వ్యాఖ్యలు

శాసన మండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మండలిలో లడ్డూ ఇష్యూపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై చర్చిస్తున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మండలి ఛైర్మన్ మోషేస్ రాజు, వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్లు అంటూ స్పీకర్ ఛైర్ ను చూపిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అచ్చెన్న వ్యాఖ్యలను …

Read More »

సభలో ఫోన్లు ఏంటండీ…

చట్ట సభలను చాలామంది ప్రజా ప్రతినిధులు ఎంతో పవిత్రంగా..దేవాలయాలుగా భావిస్తుంటారు. తమను ఎన్నుకున్న ప్రజల కోసం చట్టాలు చేసే ఈ సభలకు వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, మరికొందరు సభ్యులు మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే శాసన సభ జరుగుతున్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సభ్యులపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజుగారు హౌస్ లో కూడా ఫోన్ మాట్లాడితే ఎలా …

Read More »

మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.  అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు …

Read More »

ఒక్క `సీటు` కోసం.. అగ్ర‌నేత‌లే అటు-ఇటు!

తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని ద‌క్కించుకునేందుకు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఖాళీ అవుతున్న సీట్ల‌లో ఒక‌టి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ స‌భ్యుడు సురేష్‌రెడ్డిది. కాంగ్రెస్ స‌భ్యుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ త‌ర‌పునే ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఈయ‌న ప‌ద‌వీ కాలం కూడా.. ఈ ఏడాది జూన్ 16తో ముగియ‌నుంది. అయితే.. ఈ సీటును తిరిగి ఆయ‌న‌కే ఇవ్వ‌నున్నారు. …

Read More »

కవిత అరెస్ట్… అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఇటీవ‌ల ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో రాష్ట్ర‌స్థాయిలో జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన ఆమె.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మూసీన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ క‌ట్ట‌డాల‌కు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌వారం అనూహ్యంగా ఆమె నిర‌స‌న‌కు …

Read More »

`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. అమెరికా సైనిక స్థావ‌రాలు ఉన్న గల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెత‌న్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. ఈ యుద్ధం కొన‌సాగుతుంద‌ని.. మ‌రింత భీక‌రంగా మారుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. వారం ప‌ది రోజులు సాగే …

Read More »

సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఏకైక ప్రజానాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీకి వెనుకబడి ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా యూట్యూబ్‌లోనూ మోడీ సరికొత్త రికార్డు …

Read More »

సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన …

Read More »