ఎదుటి వారిని తొక్కేసి ఎదగడం ఒకటైపు రాజకీయం. ఎదుటి వారి మనుసు కూడా దోచుకుని ప్రజల్ని గెలుస్తూ ఎదగడం మరోటైపు రాజకీయం. రేవంత్ రెండో టైపులా కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ అందరికీ తెగ నచ్చేసింది. చివరకు టీఆర్ఎస్ వారి మనసును దోచిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు రేవంత్ రాజకీయం ఏంటో. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కేసీఆర్ ది అందరికీ దూరంగా …
Read More »బీఆర్ఎస్ పై మరో మరక
మొత్తం తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు తేల్చిందేమిటంటే అన్నారం ప్రాజెక్టు పనికిరాదని. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి సాగు నీటికి అందించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా తేల్చిచెప్పేశారు. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజిలోని నాణ్యత లోపాలు, నాసిరకం నిర్మాణమనే ఆరోపణలపై ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ విషయం ఎలాగుండగానే అన్నారం ప్రాజెక్టులో లీకేజీలు మొదలై పెరిగిపోతున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో సాగునీటి …
Read More »రేవంత్ ప్రభుత్వం టార్గెట్ రీచయ్యిందా ?
తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నదానికన్నా చక్కగానే ఉపయోగించుకున్నది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగతంగా కేసీయార్, హరీష్ రావును ఇరుకునపెట్టడమే టార్గెట్ గా రేవంత్ అండ్ కో పావులు కదిపింది. ఇందుకు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలను అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని అనుకున్నది. అనుకున్నట్లే సమావేశాల్లో కేసీయార్, హరీష్ పైన పదేపదే ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణం వల్ల ఎందుకు పనికిరాకుండా …
Read More »1 మిలియన్ లక్ష్యం ఛేదించిన వైసీపీ!
ఏపీ అధికార పార్టీ వైసీపీ పెట్టుకున్న కీలక లక్ష్యం నెరవేరింది. వచ్చే ఎన్నికలకు తాము సిద్ధమంటూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నికల సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి విశాఖ, ఏలూరుల్లో సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ అధినేత.. తాజాగా అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో మూడో సిద్ధం సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ సభకు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు. ఏకంగా మూడో …
Read More »ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట పెట్టండి, గ్లాసు సింక్ లో వేయండి – జగన్
సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభ తాజాగా అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ రేంజ్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడంతో పాటు.. సటైర్లతో కుమ్మేశారు. పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని ఇరగదీశారు. వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదన్నారు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ …
Read More »సర్వే: అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు
ఇటీవల ఇండియా టుడే సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే చేపట్టగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా తొలి స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్ పాపులారిటీ రేటింగ్ 52.7 శాతం. 51.3 శాతం పాపులారిటీ రేటింగ్తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 48.6 శాతం రేటింగ్ను పొందగా, గుజరాత్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబుదే గెలుపు: ఉండవల్లి
తరచుగా మీడియా సమావేశాలు రాష్ట్ర రాజకీయాలపై విశ్లేషణ చేసే మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్కుమార్ తాజాగా.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం దక్కించుకుంటారని అన్నారు. “చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలుస్తారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు” అని …
Read More »కొణతాలను సైడేసిన నాగబాబు?
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం. డ్యామేజి జరిగిపోయిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కంట్రోల్ కు దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో పర్యటిస్తున్న నాగబాబు సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే సీనియర్ నేత, మొదటినుండి పార్టీ జెండాను మోస్తున్న శివశంకర్ ను మాత్రం …
Read More »మాకు డబ్బులే ముఖ్యం.. అంబేడ్కర్ కాదు.. జూపూడి సంచలనం!
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న జూపూడి ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశంపై ఆయన ఎంతో క్లారిటీగా సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చటాన్ని జూపూడి సమర్థించారు. *మాకు …
Read More »మోడీ క్లియర్ టార్గెట్ !
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లను గెలుచుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఈ టార్గెట్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీకి ఉత్తరాధిలో ఉన్నంత పట్టు దక్షిణాదిలో లేదు. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణా, పాండిచ్చేరిలో బలహీనంగా ఉంది. ఉన్నంతలో కర్నాటకలోనే గట్టిగా ఉంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణాలో పర్వాలేదన్నట్లుగా ఉంది. ఈ రెండింటిని మినహాయిస్తే బీజేపీ …
Read More »టీడీపీ జేఎస్పీతో బీజేపీతో జాయింట్ మీటింగ్
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ నెలాఖరులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానే అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తులను ఫైనల్ చేయబోతున్నారట. అందుకనే ఈనెల 20 లేదా 21వ తేదీన బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ అవబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏపీ నుంచి కూడా బీజేపీ నేతలు …
Read More »ఏపీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్..!
ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పటికే ఏపీలోదూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆమె కామెంట్లు చేస్తున్నారు. సవాళ్లు-ప్రతి సవాళ్లతో వేడి పుట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నియంత పాలన.. వైసీపీని గద్దె దించేస్తామని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో ఆమె పర్యటన ఇప్పటికే ఒకసారి పూర్త యింది. ఇక, ఇప్పుడు మరోసారి ఆమె.. పర్యటనకు ప్రారంభం అవుతున్నారు. ఇదిలావుంటే.. …
Read More »