ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే… అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగకుండా తాము అధికారంలోకి వస్తే మరో బిల్లు పెట్టలేమా? అంటూ భిన్న వాదనలతో స్వైర విహారం చేస్తున్నారు. ఈ తరహా వైఖరితో జనంలో పార్టీ బాగా పలచన అయిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంగా ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు వైసీపీ సీనియర్ నేత, …
Read More »సీఎం కుర్చీపై అనిరుధ్ రెడ్డి కన్ను
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో అయితే గల్లీ లీడర్ కూడా సీఎం పోస్టుకు అర్హుడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నా.. ఆ పోస్టుపై లెక్కలేనంత మంది గురి పెడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే…టాప్ పోస్టులను ఆశిస్తూ సాగే నేతల సంఖ్య చాంతాడంత ఉంటుంది. తాజాగా ఈ …
Read More »జైలుకు వెళ్లేందుకు నాని రెడీ అయ్యారా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత పలు అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు సంధిస్తున్న నానిపై పలు కేసులు నమోదు అయినా… ఆయన అరెస్టు కాలేదు. అయితే తాజాగా నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసు అధికారులపై బాడీ షేమింగ్ చేశారంటూ నానిపై ఈ కేసు …
Read More »‘వైసీపీ చేసింది రాష్ట్ర ద్రోహం’
అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఈ బిల్లుకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయని.. కానీ, వైసీపీ మాత్రం మద్దతు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి …
Read More »జగన్ను సమర్థించేవారు.. సైలెంట్ అయ్యారేంటి?
వైసీపీ అధినేత జగన్ను సమర్థించేవారు.. ఉన్నారా? అంటే.. ఉన్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా.. అటు రాజకీయంగా కూడా ఆయనను .. ఆయన విధానాలను తరచుగా సమర్థించే నాయకులు చాలా మందే ఉన్నారు. ఇక, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ జాబితాలో కొందరు ఉన్నారు. జగన్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. వారు మీడియా ముందుకు రావడమో.. సోషల్ మీడియాలో వీడియోలు చేయడమో.. అందరికీ తెలిసిందే. మూడు …
Read More »పార్టీ పేరుతో ఊహించని షాక్ ఇస్తున్న కవిత?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు, సిద్ధాంతాలను ఈ నెల 25 ప్రకటిస్తానని కూడా ఆమె ఇదివరకే వెల్లడించారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె పార్టీ పేరు ఏమిటన్న విషయం దాదాపుగా వెల్లడైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఆమె తన …
Read More »ఉత్తర పార్టీ నేతల ప్రశంసలకు బాబు విస్మయం
పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 పార్టీలకు చెందిన ఎంపీలు ప్రసంగించారు. ఇరు సభల్లోనూ సుమారు 4 గంటల పాటు ఈ వ్యవహారంపై చర్చ సాగింది. ఆయా చర్చల్లో ఢిల్లీ, యూపీ, పంబాజ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్ సహా.. పలు రాష్ట్రాలకుచెందిన ప్రాంతీయ పార్టీల ఎంపీలు మాట్లాడారు. ఆ సమయంలో పలువురు సీఎం చంద్రబాబు దూరదృష్టిని …
Read More »మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని …
Read More »పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. చేతిలో పవర్ లేనప్పుడు కూడా ఏ మాత్రం తగ్గని అతి కొద్ది ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆయన ఒకరుగా చెప్పాలి. సందర్భం ఏదైనా.. తాను అనుకున్నదే తప్పించి.. మరే అంశాన్ని పట్టించుకోని మొండితనం ఆయన సొంతం. అధికారంలో లేమన్న విషయాన్ని …
Read More »అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ధైర్యం వేరే లెవల్ అన్న భావన కలుగక మానదు. కేరళలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గ్యారెంటీలను ప్రకటించింది. వీటి అమలుపై అక్కడి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని …
Read More »రాజ్యసభలో రచ్చ… ఎవరీ రేణుక చౌదరి?
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో మాట్లాడారు. అయితే.. ఆమె.. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. విభజన చట్టం చేసిన 12 సంవత్సరాలు అయ్యాయని చెప్పిన ఆమె.. ఇప్పటి వరకు ఆ చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. దీనివల్ల …
Read More »మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates