ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు కొందరు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం బాబు ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, రొయ్యల మేత విషయంలో రైతులకు సహకరించాలని కోరుతూ ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ …
Read More »షర్మిల కు నొప్పి లేకుండా… కాంగ్రెస్ ఆపరేషన్!
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై పార్టీ అధిష్టానం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఆమెతో పార్టీ పుంజుకుంటుందని.. ఏపీలో విభజన కారణంగా కోల్పోయిన ప్రాభవం.. పెరుగుతుందని అంచనా వేసుకుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత కూడా పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక …
Read More »అయోధ్య విరాళాల చోరీపై రాజకీయం ఒద్దు: సుప్రీం
అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దీనిపై రాజకీయాలు చేయవద్దంటూ తీవ్రస్థాయిలో మందలించింది. కేవలం ఒక నేరానికి సంబంధించిన సాధారణ కేసు మాత్రమేనని, ఇందులో సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే కోర్టు బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావని …
Read More »చేతికి కట్టుతోనే డ్యూటీలో చేరిపోయిన డిప్యూటీ సీఎం!
చిన్నపాటి జ్వరం వస్తేనే సెలవు పెట్టి రెస్టు తీసుకునే రోజుల్లో కుడి చేతి కీలక భాగానికి(రొటేటరీ కఫ్) ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పట్టుమని నాలుగు రోజులు కూడా ఇంటి పట్టున ఉండలేక పోయారు. ప్రజల కోసం.. ప్రజల చేత అన్నట్టుగా ఆయన చేతికి కట్టుతోనే డ్యూటీలో చేరిపోయిన చిరుద్యోగి మాదిరిగా ఏపీకి వచ్చేశారు. శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి …
Read More »సభలో రచ్చ ఒద్దంటున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయాలు వేడెక్కాయి. సభలో గొడవలు వద్దు, తుఫాన్ సృష్టించొద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు లేవనెత్తబోయే నీట్ పేపర్ లీక్ లాంటి ఇష్యూలు హైలెట్ కానున్నాయి. అయితే సభలో ప్రధాని ఈ ప్రశ్నకు కౌంటర్ ఇస్తారా అనే దానికోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే రెగ్యులర్ చర్చల వైపు …
Read More »56 ఏళ్ల యువకుడికి మోడీ చురకలు
కాంగ్రెస్ ముఖ్యనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రినరేంద్ర మోడీ చురకలు అంటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు సోమవారం ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. “దేశంలో యువశక్తి పుంజుకుంటోంది. అయితే.. నేను 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడడం లేదు“ అని ప్రధాని చమత్కరించారు. అనేక సంస్కరణలకు దేశం ఇప్పుడు వేదికగా మారిందని తెలిపారు. కేవలం ఒక్క నెలలోనే దేశం అనేక మైలురాళ్లను …
Read More »కేటీఆర్ ను భయపెట్టిన ‘పులివెందుల’
రాయలసీమ పేరు చెప్పగానే గతంలో ఫ్యాక్షనిజం గుర్తుకు వచ్చేది. కాలక్రమంలో చాలావరకు ఫ్యాక్షన్ హత్యలు, కక్షలు, కార్పణ్యాలు తగ్గిపోయాయి. అయినా సరే ఇప్పటికీ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పగానే ఫ్యాక్షన్ నేపథ్యం గుర్తుకు వస్తుంది. ఆ ప్రాంతం వ్యక్తులు కొంత గంభీరంగా కనిపిస్తే చాలు.. ఎదుటి మనిషి మనకెందుకులే అని గమ్మునుంటారు. ఇటువంటి ఒక అనుభవమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఎదురైంది. పులివెందులకు …
Read More »సీఆర్ డీఏ ముద్దు… అమరావతి మాత్రం వద్దా జగన్?
వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) ప్రాంతం ప్రస్తుతం ఉన్న సీఆర్ డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోనే ఉందని… దీనిని తాము వ్యతిరేకించడం లేదని వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే జగన్ కూడా మావిగన్ ప్రతిపాదన చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. వాస్తవానికి గతంలోనే.. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చిందని కూడా వైవీ చెప్పుకొచ్చారు. …
Read More »తమ్మినేనిపై భూ కబ్జా కేసు… వైసీపీకి భారీ ఎఫెక్ట్?
వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి సహా కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం జిల్లా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు వీరు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అంతేకాదు.. మధ్యవర్తుల ద్వారా.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే పీక్ రేంజ్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. దీనిపై అందిన సమాచారంతో కేసు నమోదు చేశారు. అదే …
Read More »రాహుల్ గాంధీతో ఫోటో కావాలా… ఇదిగో రేవంత్ ఆఫర్!
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ పార్టీల్లో అయితే.. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పైగా `కాబోయే ప్రధాని` అంటూ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఫొటో అంటే.. మరింతగా కార్యకర్తలు క్యూకడతారు. వీరి ఆకాంక్షలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా బిగ్ అనౌన్స్మెంటు చేశారు. పార్టీలో ఉన్న కార్యకర్తలను …
Read More »మల్లారెడ్డి కారు దిగినట్టేనా…?
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్ మాదిరిగానే ఉంటోంది. ఏ పార్టీలో ఉన్నా తనదైన మార్కు రాజకీయం, తనదైన మార్కు వ్యవహారంతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి… ఆ పార్టీని వీడతారంటూ చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ వాదనలను కొట్టిపారేస్తున్న సీనియర్ నేత… మళ్లీ …
Read More »భోగాపురానికి రెక్కలు వచ్చేశాయండోయ్
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తు న్నారని.. ఆయన చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు తాజాగా చంద్రబాబు ప్రకటించారు. చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుందని చంద్రబాబు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates