Political News

ష‌ర్మిల‌కు క‌లిసి వ‌స్తున్న సెంటిమెంట్‌.. జ‌గ‌న్ త‌గ్గాల్సిందే..!

ఒక‌వైపు మ‌హిళా సెంటిమెంటు.. మ‌రోవైపు చెల్లి సెంటిమెంటు.. వెర‌సి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మి ల‌కు సెంటిమెంటు రాజ‌కీయం బాగా క‌లిసి వ‌స్తోంది. స‌హ‌జంగానే ప‌త్రిక‌లు, మీడియా కూడా.. మ‌హిళ ల‌కు వ్య‌తిరేకంగా నిలిచే ప‌రిస్థితి లేదు. అందుకేనేమో.. జ‌గ‌న్‌ను వ్య‌తిరేకించే మీడియానే కాదు.. జ‌గ‌న్‌ను త‌ర‌చుగా స‌మ‌ర్థించే.. మీడియా కూడా ష‌ర్మిల‌ను చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. ఎక్క‌డా ఆమెపై ప‌రుషంగా వార్త‌లు రాయ‌డం కానీ.. కామెంట్లు …

Read More »

వంగవీటి రాధాకు లోకేష్ బంపర్ ఆఫర్?

దివంగత కాపు నేత వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2004లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఆ తర్వాత మరోసారి 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక, రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రాధా మరోసారి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన …

Read More »

అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి తరఫున టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ తో పాటు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. …

Read More »

కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం

మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పేను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో నాగార్జున, సమంతలతో కేటీఆర్ అసభ్యకరంగా వ్యాఖ్యానించారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా విచారణ ఈ రోజు కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కొండా …

Read More »

షర్మిల పై రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత చెల్లెలికి ఆస్తి ఇచ్చేందుకు కండిషన్లు పెడుతున్నారంటూ జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారం, అత్యాశ కలిపితే షర్మిల అంటూ రాచమల్లు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ …

Read More »

ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు.. చంద్ర‌బాబు కొత్త వ్యూహం!

టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న సీఎం చంద్ర‌బాబులో క‌నిపి స్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రెండు కీల‌క అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది. ఇప్ప‌టికే అనేక సార్లు.. చంద్ర‌బాబు ఈ విష‌యంపై త‌మ్ముళ్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌తి కేబినెట్ మీటింగ్‌లోనూ.. మంత్రుల‌కు కూడా హిత‌వు ప‌లుకుతున్నారు. ఎమ్మెల్యేల‌ను కంట్రోల్ చేయాలంటూ.. ఆయ‌న ప‌దే ప‌దే నూరిపోస్తున్నారు. అయినా.. ఎమ్మెల్యేల …

Read More »

నాని కి ఇచ్చిపడేసిన షర్మిల

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా సంచ‌ల‌న లేఖ ఒక‌టి మీడియాకు విడుద‌ల చేశారు. దీనిలో ప్ర‌ధానంగా ఆమె వైసీపీ చేసిన విమ‌ర్శ‌ల‌కు జ‌వాబు ఇస్తూనే.. ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగు చూసిన స‌రస్వ‌తి ప‌వ‌ర్ షేర్ల‌కు సంబంధించి కూడా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా.. ఆమె రెండు రోజుల కింద‌ట జ‌గ‌న్‌ను ఉద్దేశించి రాసిన లేఖ ఒక‌టి.. టీడీపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 24 గంట‌ల …

Read More »

జగన్ ఆఫర్ ను బయటపెట్టిన షర్మిల

త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రోసారి ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తారు. గ‌త రెండు రోజు లుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న స‌రస్వ‌తి షేర్ల వ్య‌వ‌హారంలో ష‌ర్మిల మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చారు. అస‌లు ఈ కేసు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌నేది జ‌గన్‌కే తెలియాల‌ని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. త‌న‌పై క‌క్షగ‌ట్టి ఆ క‌సిని త‌ల్లిపై చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రాసిన బ‌హిరంగ లేఖ‌ను ఆమె .. మీడియాకు విడుద‌ల …

Read More »

ఇక‌, జ‌గ‌న్‌కు ఎవ‌రు మ‌ద్ద‌తిస్తారు? బిగ్ క్వ‌శ్చ‌న్‌

రాజ‌కీయాల్లో ఏ నాయ‌కుడికైనా.. త‌న కంటూ జేజేలు కొట్టే కార్య‌క‌ర్త‌లు కావాలి. త‌న‌ను ప్ర‌శంసించే, త‌న మాట‌కు ప్రాధాన్య‌మిచ్చే నాయ‌కులు కావాలి. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అవ‌స‌రం అధినేత‌ల‌కు చాలా అవ‌స‌రం. ఈ త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీలో ఎక్కువ‌గా ఉంటుంది. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంది. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా.. అది …

Read More »

కేంద్ర పాలిత ప్రాంతంలో టీడీపీ హ‌వా!

ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ద‌క్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభ‌వం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. మ‌రో 30 ఏళ్ల‌కు సరిప‌డా చార్జింగ్‌ను సంపాయించుకుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచ‌లాన్ని ఏకం చేయ‌డంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో కేంద్ర పాలిత ప్రాంతం అండ‌మాన్ నికోబార్ …

Read More »

జగన్ బెయిల్ రద్దు కోసం షర్మిల ప్రయత్నం: పేర్ని నాని

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తన తల్లి, చెల్లితో వివాదాన్ని టిడిపికి జగన్ అంటగడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అయినా, షర్మిలకు ఆస్తి ఇవ్వాలంటే అవినాష్ రెడ్డిని విమర్శించకూడదని కండిషన్ పెట్టడం ఏంటో అని చంద్రబాబు విమర్శించారు. …

Read More »

నారా లోకేష్ అమెరికా టూర్‌.. ఆశ‌లు ఫ‌లించేనా?

ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్ర‌వారం నుంచి అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు ప‌దిరోజుల పాటు ఆయ‌న అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. బిజీ షెడ్యూల్‌తో పాటు భారీ ఆశ‌ల‌తో ఆయ‌న అగ్ర‌రాజ్యంలో అడుగు పెట్ట‌నున్నారు. భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న‌ది  నారా లోకేష్ ఆశ‌యం. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు కంపెనీల‌ను తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. టాటా కంపెనీతోనూ ఇటీవ‌ల చ‌ర్చించారు. విశాఖ‌లో టీసీఎస్ ఏర్పాటుపై మంత‌నాలు జ‌రిపారు. అదేవిధంగా త‌మిళ‌నాడుకు చెందిన శివ‌నాడార్ …

Read More »