Political News

లోకేశ్ బాటలో రేవంత్ అడుగులు

ఏపీలో కూటమి సర్కారు అదికారంలో వచ్చి కేవలం ఆరు నెలలే అవుతోంది. అయితేనేం…విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖలో ఇప్పటికే పలు కొత్త సంస్కరణలు అమలు అవుతున్నాయి. మొన్నటిదాకా పాఠశాల స్థాయి వరకే అమలు అయిన మద్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ ఇంటర్ దాకా పొడిగించారు. ఇటీవలే స్వయంగా లోకేశే …

Read More »

చంద్ర‌బాబు లేని లోటును ప‌వ‌న్ క‌ల్యాణ్ తీర్చ‌నున్నారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్ కు వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ జ‌రిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సద‌స్సులో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసుకున్నారు. ఏయే రంగాల్లో ఏపీకి పెట్టుబ‌డులు ఆహ్వానించాలి.. పెట్టుబ‌డులు పెట్టేవారికి ఇక్క‌డ ఉన్న అవ‌కాశాలు, ఇచ్చే సౌక‌ర్యాలు.. యువ‌త‌, ఉపాధి.. ఇలా అనేక విష‌యాల‌పై ప‌క్కాగా ప్ర‌ణాళిక …

Read More »

నాకు ఆ డీఎస్పీ నే కావాలన్న జగన్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కొంత మేరకు కొత్తగా ప్రవరిస్తున్నారాన్నది నెటిజన్ల కామెంట్. సాధారణంగా ఆయా నేతల భద్రతకు ఎవరిని పంపాలి అన్నది పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు కూడా. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులనే తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. …

Read More »

తెలంగాణకు సిసలైన సంక్రాంతి వచ్చింది…!

తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే …

Read More »

మోడీ – చిరంజీవి ఒకే వేదిక‌పై.. ఎక్క‌డ‌? ఎందుకు?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక‌పై క‌నిపించిన ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార మహోత్సవ దినాన ఒక్క సారి మాత్ర‌మే ఇరువురు క‌లిసి పాల్గొన్నారు. అయితే.. తాజాగా చిరంజీవి, మోడీలు సంయుక్తంగా పాల్గొన్న‌కార్య‌క్ర‌మం తాలూకు చిత్రాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఏపీలో అధికార‌భాగ‌స్వామ్య పార్టీ జ‌న‌సేన‌తో మోడీకి ఉన్న అనుబంధం తెలిసిందే. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మోడీ …

Read More »

మహా కుంభమేళా.. యూపీ ప్రభుత్వానికి ఊహించని ఆదాయం?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈరోజు ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానం చేస్తూ త్రివేణి సంగమాన్ని భక్తి భావంతో నింపేశారు. మొదటి రోజే దాదాపు 50 లక్షల మంది పవిత్ర స్నానంలో పాల్గొన్నారు. ఈ సారి మహా కుంభమేళా 45 రోజులపాటు జరగనుంది. ఫిబ్రవరి …

Read More »

మ‌న‌వ‌డి ఆట‌లు.. స‌తీమ‌ణి ఆనందాలు.. చంద్ర‌బాబు ఖుషీ ఖుషీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు భోగిని పుర‌స్క‌రించుకుని ఖుషీఖుషీగా గ‌డిపారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా.. చంద్ర గిరి మండ‌లంలోని ఆయ‌న స్వ‌గ్రామం నారా వారి ప‌ల్లెలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మూడు రోజు ల‌ సంక్రాంతి ప‌ర్వ‌దినాల్లో తొలి రోజైన భోగిని పుర‌స్క‌రించుకుని భోగి మంట‌ల వేడుక‌లో పాల్గొన్నారు. యువ‌తీయువ‌కుల‌కు పలు క్రీడా పోటీలను, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే విధంగా ఈ పోటీలను …

Read More »

కోళ్లు క‌లిపిన రాజకీయం.. ఈ ముచ్చ‌ట ఎక్క‌డా ఉండదేమో!

“నువ్వు అక్ర‌మాలు చేశావ్‌. అధికారంలో ఉండ‌గా దోచుకున్నావ్‌. మాపై కేసులు పెట్టించి వేధించావ్‌. నీ అంతు చూస్తాం”- గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇవి. “మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీల‌పైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్ర‌భుత్వం.. వీరేం నాయ‌కులు.. అంద‌రూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొంద‌రు ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ …

Read More »

హెల్మెట్ లేదా?… పెట్రోల్ పోయరబ్బా!

చాలా రోజుల నుంచి ఈ మాట వింటున్నదే కదా… ఇప్పుడు ఇందులో కొత్తేముంది అంటారా? నిజమే… చాలా రోజులుగా ఈ మాట వినిపిస్తున్నదే. ఎక్కడైనా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అటు రవాణా అధికారులతో పాటు ఇటు పోలీసు శాఖ కూడా హడావిడి చేయడం మినహా… ఆ తర్వాత ఆ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. పెట్రోల్ పంపుల యాజమాన్యాలు దీనిపై పెద్దగా దృష్టే పెట్టడం లేదు కూడా. …

Read More »

మూడు రోజుల పాటు పాల‌నంతా `నారా వారి ప‌ల్లె` నుంచే!

సోమ‌వారం నుంచి మూడు రోజుల పాటు ప్ర‌భుత్వ పాల‌న అంతా అమ‌రావ‌తి నుంచి కాకుండా.. సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. నారా వారి ప‌ల్లె నుంచే జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు అధికార వ‌ర్గాలు అన‌ధికార ప్ర‌క‌ట‌న చేశాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అయితే.. ప్ర‌తి సంక్రాంతినీ ఆయ‌న సొంత గ్రామం చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం, నారావారి ప‌ల్లెలో నిర్వ‌హించుకుంటున్నారు. యావ‌త్ కుటుంబం అంతా కూడా.. …

Read More »

ఇద్దరూ ఎమ్మెల్యేలే!…కొట్టుకోవడం ఒక్కటే తక్కువ!

పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాకు చెందిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరస్పర దూషణలకు దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య బూతుల పర్వం కూడా వినిపించింది. వెరసి సమావేశం రచ్చరచ్చగా మారింది. కరీంనగర్ జిల్లా సమీక్షా …

Read More »

తిరుమల టికెట్లను అమ్ముకుని రోజా బెంజి కారు కొనుక్కుంది

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని …

Read More »