Political News

హైడ్రా క‌ల‌క‌లం: తిరుప‌తి వెళ్లి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేత‌

అక్ర‌మం, స‌క్ర‌మం అనే సంగ‌తి, చ‌ర్చ అలా ఉంచితే, స‌గ‌టు జీవికి ఇల్లు ఓ క‌ల‌. జీవిత కాల స్వ‌ప్నం. అలాంటి స్వ‌ప్నం విష‌యంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్ర‌మాలు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నుషుల‌ను ప‌ల‌క‌రిస్తుంటాయి, క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తాయి, క‌న్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్ర‌భుత్వ‌మే క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తే… ఆ కుటుంబం ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అంద‌నిది! ఆప‌ద మొక్కుల వాడ‌ని ఏడుకొండల వెంక‌న్న స‌న్నిదికి …

Read More »

బాబు పెద్ద మ‌న‌సు.. తెలంగాణ డిమాండ్ కు ఓకే

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకొని తెలంగాణ‌కు తీపి క‌బురు చెప్పారు. ఆది నుంచీ… తెలుగు వారి సంక్షేమం త‌న ప్రాధాన్యత‌ అని పేర్కొంటున్న చంద్ర‌బాబు ఈ మేరకు ఓ కీల‌క‌, సుదీర్గ డిమాండ్ కు ఎస్ చెప్పేశారు. అదే తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంలో తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సులు ఆమోదించ‌డం. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్ర‌తిపాద‌న‌కు తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. …

Read More »

నెల రోజుల బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదే..!

ప్లాన్ లేనిదే.. ఏ ప‌ని కూడా చేయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్పుడు ఫ్యూచ‌ర్ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇటు పార్టీ ప‌రంగా.. అటు ప్ర‌భుత్వం ప‌రంగా కూడా.. చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా వ‌చ్చే మూడు నెల‌ల‌కు ఇటు ప్ర‌భుత్వం, అటు పార్టీకి సంబంధించిన ఫ్యూచ‌ర్ ప్లాన్‌ను చంద్ర‌బాబు రెడీ చేసుకున్నారు. దీని ప్ర‌కార‌మే ఆయ‌న అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు పార్టీ …

Read More »

జ‌గ‌న్ కోసం.. జ‌గ‌న్ చేత‌… ర‌చ్చ చేసిన సాయిరెడ్డి!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి మీడియా ముందుకు వ‌చ్చారు. గ‌త వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా .. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ష‌ర్మిల‌-జ‌గ‌న్ ఆస్తుల విష‌యంపై మీడియా స‌మావేశం పెట్టారు. దీనికి 20 గంటల ముందే.. ఆయ‌న పీఏ.. పెద్ద ఎత్తున మీడియా వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా చేశారు. ఇక‌, శ‌నివారం ష‌ర్మిల మీడియా ముందుకు వ‌చ్చి.. క‌న్నీరు పెట్టుకున్న త‌ర్వాత వెంట‌నే …

Read More »

సాయిరెడ్డి చురుకుతో జ‌గ‌న్ బ‌తికి పోయారా..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఒక్క‌సారిగా పేలిన స‌రస్వ‌తీ ప‌వ‌ర్ షేర్ బాంబు ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా అన్ని మీడియాల్లోనూ ప్ర‌ముఖంగా రావ‌డం గ‌మ‌నార్హం. అది ఇది అనికూడా లేదు. చివ‌ర‌కు ఈశాన్య రాష్ట్రాల్లోని స్తానిక మీడియా కూడా.. ఫ‌స్ట్ పేజీ ఇండికేష‌న్లు ఇచ్చేంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, జాతీయ మీడియా అయితే.. పుంఖాను పుంఖానులుగా వార్త‌లు వండి వార్చింది. ఇక‌, ఈ విష‌యంలో ఎవ‌రూ …

Read More »

విధిలేక‌.. వైసీపీలో..!!

వైసీపీలో ఒక్కొక్క నేత‌ది కాదు.. గుంపులుగానే అంద‌రిదీ ఒక్క‌టే బాధ‌!  నిజంగానే అంద‌రి నోటా ఇదే మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌ల‌ను కొంద‌రు నాయ‌కులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, డెత్ స‌ర్టిఫికెట్ వ‌ర‌కు.. అన్నింటిపై ఆయ‌న ఫొటోలు వేసుకోవ‌డాన్ని అనేక మంది నాయ‌కులు తిర‌స్క‌రించారు. ఈ విష‌యం అధికారం కోల్పోయాక చెప్పుకొచ్చారు. ఇది పాల‌న ప‌రంగా జ‌రిగిన వ్య‌వ‌హారం. …

Read More »

కల నెరవేర్చుకునేందుకు రేవంత్ సంచల‌న నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాల్లో హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ వంటి వాటితో పాటు యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి అని చెప్పుకోవ‌చ్చు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు నూతనంగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ప్రవేశం చేసుకునేందుకు యంగ్ ఇండియా స్కేల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలాంటి స్కిల్ యూనివర్సిటీకి తాజాగా ఒకనాడు తను విమర్శలు గుప్పించిన …

Read More »

బాబు మ‌న‌సులో మాట‌: ఇలా చేస్తే.. వైసీపీకి ఛాన్స్‌.. !

చంద్ర‌బాబు మ‌న‌సులో ఏముందో.. తాజాగా త‌మ్ముళ్ల‌కు వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కూట‌మిగానే ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ దిశ‌గానే అడుగులు వేయాల‌ని ఆయ‌న సూచించారు. నిజానికి చాలా చోట్ల కూట‌మి పార్టీల నాయ‌కులు.. క‌లివిడిగా లేర‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లోనూ క‌లిసి ముందుకు సాగ‌డం లేదు. ఇది కూట‌మిలో ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నాయ‌కులు క‌లివిడిగా లేక‌పోతే.. వైసీపీకి అవ‌కాశం …

Read More »

నాపై ట్రోల్ చేస్తే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా!: భ‌గ్గుమ‌న్న జ‌గ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స‌హ‌నం కోల్పోయారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్ల‌పై ఆయ‌న నోరు చేసుకున్నారు. త‌న‌పై ట్రోల్స్ చేసేవారిని బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తానంటూ రెచ్చిపోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు.. సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు, హైడ్రా ప‌నితీరుపైనా సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు …

Read More »

చంద్రబాబు తో ఏకీభవించని కేటీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఉప్పు-నిప్పు అన్నట్లుగా ప‌రిస్థితులు మారిపోయిన విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌నక్క‌ర్లేదు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇరు రాష్ట్రాల సీఎంలుగా ఉండ‌గా ఆ పార్టీ నేత‌లు సైతం అదే రీతిలో స్పందించే వారు. ఇందులో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌యుడు, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ టాప్ లో …

Read More »

జ‌గ‌న్ నాయ‌కుడో.. శాడిస్టో..: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ నాయ‌కుడో శాడిస్టో… వైసీపీ నాయ‌కులు ఆలోచించుకోవాల‌ని ఆమె అన్నారు. శ‌నివారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల వివాదాలు-జ‌గ‌న్ వైఖ‌రిపై ఘాటుగా స్పందించారు. తాను అడ్డు చెప్ప‌క‌పోవ‌డం వ‌ల్లే.. సాక్షి, భార‌తి సిమెంట్స్‌కు వారి పేర్లు పెట్టుకున్నార‌ని చెప్పారు. అదే తాను అడ్డు చెప్పి ఉంటే.. ఎలా ఉండేదో …

Read More »

ఒక్కొక్కరికీ వెయ్యి.. చంద్ర‌బాబు టార్గెట్!

టీడీపీ జాతీయ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా త‌మ్ముళ్ల‌కు స‌రికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున స‌భ్య‌త్వాల న‌మోదు బాధ్య‌త‌ల‌ను ఆయ‌న అప్ప‌గించారు. గ‌తంలో ఈ బాధ్య‌త 100-200 మ‌ధ్య మాత్ర‌మే ఉండ‌గా.. ఇప్పుడు దానిని ఏకంగా ఐదు రెట్లు చేయ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌నీసంలో క‌నీసం 20 ల‌క్ష‌ల మందికి స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. తాజాగా టీడీపీస‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్రారంభించారు. …

Read More »