‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..మా కన్నతల్లికి మంగళారతులు….’’అంటూ ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారంతా గర్వంగా పాడుకునేవారు. అయితే, తెలుగు భాష మాట్లాడే కోట్లాది మంది ప్రజలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్….ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తర్వాత తెలుగు తల్లి కూడా తెలుగు తల్లి, తెలంగాణ తల్లిగా విడిపోయింది. అయితే, రెండు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడుతున్నప్పుడు తెలుగు తల్లి..తెలంగాణ తల్లిగా మారాల్సిన అవసరం లేదని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు. తెలుగు తల్లి ఒక్కటే ఉండాలని…రాష్ట్రం …
Read More »చేరికలకూ లెక్కలు చూస్తున్న చంద్రబాబు..
ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు రాజకీయ నేతలు రెడీగా ఉంటున్న సమ యం ఇది. పార్టీలతోనూ.. నాయకులతోనూ సంబంధం లేకుండానే అధికారంలోఉంటే చాలు.. అన్నట్టుగా అన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీకే తన జీవితం అంకితం అని ప్రకటించుకున్నవారు కూడా.. తర్వాత కాలంలో ఆ పార్టీకి రాంరాం చెప్పి.. వైసీపీ పంచన.. అంతకుముందు.. కాంగ్రెస్ పంచన చేరిపోయిన వారు ఉన్నారు. ఇక, …
Read More »BRS మాజీ ఎమ్మెల్యే జర్మనీ పౌరడు, 30 లక్షల జరిమానా
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం దాదాపు పదేళ్లుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ జర్మనీ పౌరుడని, తప్పుడు డాక్యుమెంట్లతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో భారతీయ పౌరుడినని కేసును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. …
Read More »అసెంబ్లీ ముందు కేటీఆర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, రేవంత్ రెడ్డి-అదానీ ఇష్యూతో పాటు కాంగ్రెస్ ఏడాది పాలనపై విమర్శలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నారు. సభను స్తంభింపజేసేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ-రేవంత్ ల మధ్య స్నేహం ఉందంటూ వారి ఫొటోలు ముద్రించిన టీ షర్టులన ధరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …
Read More »అందుకే తెలంగాణ తల్లి విగ్రహం మార్చాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. విగ్రహం రూపం మార్చడం మూర్ఘత్వపు చర్య అని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు విగ్రహం రూపం మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ తో పాటు బండి సంజయ్, కిషన్ …
Read More »లీజుకు తీసుకుని సొమ్ములు ఎగ్గొట్టిన వైసీపీ నేత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి భారీ దెబ్బే తగిలింది. నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 150 మందికి పైగా రైతులు ఆదివారం ఆయన ఇంటి ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వంటా వార్పు పేరుతో ఆయన ఇంటి ముందే.. పొయ్యిలు వెలిగించి.. వంటలు చేసి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉద్రిక్తతలు …
Read More »రైతు సెంట్రిక్గా బీఆర్ఎస్ వ్యూహం.. అసెంబ్లీలో మంటలే!
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..సోమవారం(డిసెంబరు 9) నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయనుంది. అయితే.. ఈ సభల్లోనే రేవంత్రెడ్డి సర్కారును కడిగి పారేయాలని మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తికావడం.. కొన్ని సమస్యలను …
Read More »కేసీఆర్ను టెన్షన్ పెడుతున్న ఇన్విటేషన్!
రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు మారుతుంటాయి. ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రత్యర్థి పక్షాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. సోమవారం తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటి వరకు ఉన్న విగ్రహ నమూనాను కాదని.. కొత్త నమూనాను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి పడుచు రూపంలో తీర్చిదిద్దిన విగ్రహాన్ని సీఎం …
Read More »జనసేనలోకి ఆళ్ల.. వర్కవుట్ అయ్యేనా ..!
ఆళ్ల రామకృష్ణారెడ్డి. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మంగళగిరి నియోజకవర్గంనుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. అయితే.. ఈ ఏడాది టికెట్ దక్కక పోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చి.. మళ్లీ చర్చలు ఫలించి ఆ పార్టీలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. జగన్ పెడుతున్న సమావేశాలకు కూడా ఆళ్ల డుమ్మా కొడుతున్నారు. మరోవైపు..జనసేన వైపు ఆయన చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు …
Read More »ఆరు నెల్లలోనే వ్యతిరేకత.. జగన్ లెక్కలేంటి ..!
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆరు మాసాల్లోనే వ్యతిరేకత వచ్చిందన్నది వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ చెబుతున్న మాట. కానీ, ఆరుమాసాల్లోనే అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని.. సూపర్ సిక్స్లో కొన్ని పథకాలను అమలు చేశామని.. సర్కారు చెబుతున్న మాట. దీంతో అసలు జగన్ చెబుతున్న విషయం ఏ లెక్కల్లో ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం అయినా.. గతంలో అయినా.. జగన్ సంక్షేమ పథకాలు అందించడమే పాలనగా భావిస్తున్నట్టు …
Read More »ధర్మాన డుమ్మా.. వైసీపీకి గుడ్ బై ఖాయం.. !
ధర్మాన ప్రసాదరావు.. వైసీపీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖరారైంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయకు లతో వైసీపీ అధినేత జగన్ సమావేశం పెట్టినా.. ఆయన రాలేదు. ఆయన కుమారుడిని కూడా పంపించ లేదు. ఈ క్రమంలోనే ధర్మాన వ్యవహారంపై జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకువెళ్లగలమని.. నీళ్లు తాగించలేమని అన్నారు. అంటే.. ధర్మానకు శ్రీకాకుళం జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా.. ఆయన తీసుకునేందుకు …
Read More »రేపే లాస్ట్ డేట్.. చంద్రబాబు నిర్ణయంపై టెన్షన్.. టెన్షన్.. !
కూటమి పార్టీల నాయకులు టెన్షన్లో మునిగిపోయారు. రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సీట్లను ఆశిస్తున్నవారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు. లేకపోతే.. ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సోమవారంతో నామినేషన్ల గడువు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates