ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూతన మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం.. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం మేరకు ఉదయం 11 …
Read More »‘శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు’
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదంలో కొన్ని జంతువుల కొవ్వును కలిపి.. భక్తుల మనోభావాలను మంటగలిపిందని వ్యాఖ్యానించారు. తాజాగా బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే.. తిరుమల ఎంత …
Read More »జమిలికి జై! కేంద్ర కేబినెట్ ఓకే!!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పదే పదే చెబుతున్న జమిలి ఎన్నికలకు తాజాగా మరింత ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు తాజాగా జరిగిన మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం జై కొట్టింది. దీనికి సంబంధించిన చర్చకు ఓకే చెప్పింది. జమిలి ఎన్నికలను ముక్తకంఠంతో కేంద్ర కేబినెట్ స్వాగతించింది. “వన్ నేషన్-వన్ ఎలక్షన్” నినాదాన్ని అందిపుచ్చుకుంది. ప్రధాని గత ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో జమిలి ప్రస్తావన తీసుకువచ్చారు. …
Read More »వైసీపీకి బాలినేని రాజీనామా.. సుతిమెత్తని ఉత్తరం!
వైసీపీలో మరో కీలక వికెట్ పడిపోయింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మరింత బలంగా తెరమీదికి వచ్చాయి. ఎన్నికల సమయంలో బాలినేని వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర యుద్ధం చోటు చేసుకోవడం, ఎన్నికల అనంతరం కూడా పార్టీ తరఫున ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న భావన వంటివి బాలినేనిని వైసీపీకి …
Read More »‘జగన్ తెచ్చింది ఒక దిక్కుమాలిని జీవో’
గత కొన్ని రోజులు ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం వివాదంగా మారింది. తన హయాంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన మెడికల్ సీట్లను ఇప్పుడు కాదంటూ చంద్రబాబు తిప్పిపంపుతున్నారని.. ఇటీవల మాజీ సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మొత్తంగా 8 పాయింట్లతో కూడిన ట్వీట్ను ఆయన పోస్టు చేశారు. తాము ఎంతో కష్టపడి మెడికల్ సీట్లు తెచ్చామని.. దీని వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని.. వైద్య కళాశాలలతోపాటు.. …
Read More »సుప్రీం ఆదేశాలు.. హైడ్రాకు పగ్గాలు వేసినట్టేనా?
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగిన చెరువుల ఆక్రమణలు, నాలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై గత రెండు మాసాలుగా హైడ్రా కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖుల నివాసాలు.. కట్టడాలను కూడా కూల్చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. అయితే.. తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అది కూడా హైడ్రా తరహాలోనే జరుగుతున్న …
Read More »విశాఖ ఉక్కుకు కేంద్రం మరో షాక్!
ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా నిలబెట్టుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఇక, రాజకీయంగా కూడా ప్లాంటును నిలబెట్టుకునేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, మరోవైపు ప్లాంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నర్మగర్భంగా వ్యవహరిస్తోంది దీనిని నిలబెడతామని, ప్రైవేటు పరం చేయబోమని బీజేపీ నాయకులు చెబుతున్నా.. వాస్తవానికి మాత్రం క్షేత్రస్థాయిలో మరో వ్యవహారం నడుస్తోంది. తాజాగా …
Read More »వరద బాధితులకు 25 వేల సాయం..: చంద్రబాబు ప్రకటన
విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి రూ.25000 చొప్పున సాయం అందిస్తామన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం వరద బాధితులకు రూ.4000 ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. కానీ, తాము మానవతా దృక్ఫథంతో ఈ మొత్తాన్ని 6 రెట్లు పెంచి ఇస్తున్నామని తెలిపారు. …
Read More »ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి.. రేపు ప్రమాణం!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని ఆప్ నాయక త్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఢిల్లీలో ఈ రోజు(మంగళవారం) ఉదయం జరిగిన పార్టీ లెజిస్లేచర్ సమావే శంలో అతిషి పేరును నాయకులు సూచించారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆమెను అందరూ ముక్తకం ఠంతో స్వాగతించారు. దీంతో అతిషి పేరును ఖరారు చేస్తూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు …
Read More »పవన్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ?!
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని వ్యక్తిగత విషయాల మీద సీనియర్ లీడర్లు అయిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్యలతో దాడి చేయించి కాపు సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నామా ? సినీరంగ సమస్యల కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి జగన్ కలిసిన వీడియోను ఎడిట్ చేసి సోఫల్ మీడియాలో ప్రచారం చేసి పాపం మూటగట్టుకున్నామా ? …
Read More »‘చంద్రబాబు వద్దకు వెళితే నిన్ను కనబడకుండా చేస్తాం’
బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీ ఇష్యూతో తెర మీదకు వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా.. విశాల్ గున్ని.. పీఎస్ఆర్ ఆంజనేయుల దందాలు లీలలు మామూలుగా లేవు. వీరి వివాదాస్పద వైఖరి ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తెలిపే పలు ఉదంతాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆ జాబితాలోకి …
Read More »డబుల్ ఇంజన్ సర్కార్.. బాబుకు మేలెంత.. ?
“రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మోడీ గ్యారెంటీ!” -ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు పదేపదే చెప్పిన మాట గుర్తుంది కదా! ఈ మాటను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే రాజమండ్రి, విజయవాడ(మంగళగిరి) సభల్లో పెద్ద ఎత్తున ప్రకటించారు. రెండు చోట్లా సర్కారు ఒకటే ఉంటే.. ఏపీ ప్రయోజనాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates