Political News

ఏపీపీఎస్సీ చైర్ ప‌ర్స‌న్‌గా మాజీ ఐపీఎస్ అనురాధ‌.. ఏంటి స్పెష‌ల్‌!

ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల‌కు కీల‌క‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఏపీపీఎస్సీ) చైర్ ప‌ర్స‌న్‌గా ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధ‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. సాధార‌ణంగా.. ఏపీపీఎస్సీ చైర్మ‌న్ నియామకాలు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే.. ప్ర‌స్తుతం జ‌రిగిన నియామ‌కానికి ప్రాధాన్యం ఉంది. దీంతో ఇది వార్త‌గా మారింది. ఏపీపీఎస్సీకి.. తొలిసారి మ‌హిళను చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌లే ఆమె ప‌ద‌వి విర‌మ‌ణ కూడా చేశారు. ఈ …

Read More »

లోకేష్‌ను మరో సారి పప్పు అన్న జ‌గ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. మంత్రి నారా లోకేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్‌ను ప‌ప్పు అంటార‌ని.. అలా అన‌డ‌మే క‌రెక్ట్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. తాజాగా ఆయ‌న గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి జీజీహెచ్‌లో స‌హానా కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోద‌న్నారు. దీనివల్లే మ‌హిళ‌ల‌పై దాడులు, అత్యాచారాలు …

Read More »

పేట వైసీపీలో కొట్లాట‌.. ఆమె చుట్టూనే అస‌లు రాజ‌కీయం!

గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరిపేట‌. ఇక్క‌డ రాజ‌కీయాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న విడ‌ద‌ల ర‌జ‌నీ.. మంత్రి కూడా అయ్యారు. అయితే.. ఆమె ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. క‌థ ఇక్క‌డితో అయిపోలేదు. ఇప్పుడే అస‌లు క‌థ రెడీ అయింది. గుంటూరు వెస్ట్‌లో ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఇప్పుడు త‌న పాత …

Read More »

వైసీపీ నుంచి నా ప్రాణాల‌కు ముప్పు: ఆనం

వైసీపీ నేత‌ల నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని.. త‌న‌ను లేపేస్తార‌న్న భ‌యం కూడా వెంటా డుతోంద‌ని ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఇంటిపై కొంద‌రు రెక్కీ నిర్వ‌హించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు. త‌న ఇంటి ఆనుపానులు తెలుసుకుని.. త‌న‌ను అంత‌మొందించేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న ప్రాణ …

Read More »

బండి సంజ‌య్‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు ఏం జ‌రిగింది?

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌కు.. బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా లీగ‌ల్ నోటీసులు పంపించారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించే వ్యాఖ్య‌లు చేశార‌ని, వారం రోజుల్లో త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. లేని పక్షంలో ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి ఉంటుంద‌ని నోటీసుల్లో హెచ్చ‌రించారు. ఈ మేర‌కు త‌న న్యాయ‌వాది ద్వారా కేటీఆర్‌.. బండికి లీగ‌ల్ నోటీసులు పంపించారు. …

Read More »

“త‌ల్లికి-చెల్లికే ‘గుడ్‌’ చేయ‌ని జ‌గ‌న్‌.. గుడ్ బుక్‌తో ఏం చేస్తాడు?”

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గుడ్ బుక్ పెట్టామ‌ని.. పార్టీలో నాయ‌కుల‌కు మంచి చేస్తామ‌ని.. బాగా క‌ష్ట‌ప‌డుతు న్న వారికి ప్ర‌మోష‌న్లు ఇస్తామ‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ‘గుడ్‌బుక్‌’పై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత న‌ల్ల‌మిల్లి రామ‌కృష్నారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో బీజేపీ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. …

Read More »

ప్ర‌భుత్వం కూట‌మిది.. అధికారం వైసీపీది.. అక్క‌డంతే !!

ఏపీలో ఎవ‌రి ప్ర‌భుత్వం ఉంది? దీనికి త‌డుముకోవాల్సిన అవ‌స‌రం లేదు. బీజేపీ+టీడీపీ+జ‌న‌సేనల కూట‌మి స‌ర్కారు ఉంది. నాలుగు మాసాలుగా పాల‌న కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌లు జిల్లాల్లో కూట‌మి నాయ‌కులు కూడా చెల‌రేగుతున్నారనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. ఇది ఎక్క‌డైనా చెల్లుతుందేమో.. కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం ప్ర‌భుత్వం కూట‌మిదే అయినా.. అధికారం అంతా కూడా.. వైసీపీ నాయ‌కుల‌దే అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఇది చాలా ఆస‌క్తిగా, …

Read More »

నా చెల్లి మోసం చేసింది: ష‌ర్మిల‌, విజ‌యమ్మ‌ల‌పై జ‌గ‌న్ పిటిష‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, త‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిలపై న్యాయ పోరాటానికి దిగారు. హైదరాబాద్‌లోని నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను ‘మోసం’ చేశారంటూ.. ఆయ‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. విష‌యం ఇదీ.. బెంగ‌ళూరులో ఉన్న స‌రస్వ‌తీ ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తాను ప్రేమ కొద్దీ త‌న మాతృమూర్తి విజ‌య రాజ‌శేఖ‌ర‌రెడ్డికి 48.99 శాతం షేర్లు ఇచ్చిన‌ట్టు …

Read More »

జగన్ కు కార్యకర్తల అవసరం లేదు: వాసిరెడ్డి పద్మ

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వంటి కీలక నేతలతో పాటు పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు వైసిపి మహిళా నేత …

Read More »

అప్పుడు ఐటీ.. ఇప్పుడు డ్రోన్.. ఏమైనా బాబు ట్రెండ్ సెట్టర్

ఏమైనా చంద్రబాబు లెక్కనే వేరుగా ఉంటుంది. డెబ్భై ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం.. రాష్ట్రానికి ఏదో చేద్దామన్న తపన ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచనలకు ఏ మాత్రం పోలిక లేని స్థాయిలో ఆయన విజన్ ఉంటుంది. ఐటీ గురించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దగా మాట్లాడుకోని వేళలో.. హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను తెచ్చేందుకు తపించిన ఆయన ఆలోచనలు ఫలించటమే కాదు.. …

Read More »

ఆ విష‌యంలో జ‌న‌సేన‌ను.. బీజేపీ హైజాక్ చేస్తుందా..!

రాష్ట్రంలో మూడు పార్టీల కూట‌మిని ఏర్పాటు చేసి, వైసీపీని గ‌ద్దె దించిన పార్టీ జ‌న‌సేన‌. ఇక‌, టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసిన పార్టీ బీజేపీ. అంటే.. మొత్తంగా కూట‌మిలో ఈ రెండు పార్టీల ప్ర‌భావం, ప్రాధాన్యం కూడా ఎక్కువ‌గానే ఉంది. మంత్రి ప‌ద‌వులు కూడా పంచుకున్నారు. వారి వారి ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు ఆయా పార్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం వ‌చ్చింది. ఈ …

Read More »

అమిత్ షా మీటింగుతో సత్యకుమార్ చెప్పిందిదేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌.. వైసీపీ అధినేత‌, మాజీసీఎం జ‌గ‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదులు మోశారు. తాజాగా ఆయ‌న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లుసుకుని.. జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయి లో ఫిర్యాదుల చిట్టాను విప్పారు. ఏపీని ఆయ‌న నాశ‌నం చేశార‌ని, ఇప్పుడు ఆ ధ్వంస‌మైన పాల‌న‌ను గాడి లో పెట్టాల్సి వ‌స్తుంటే త‌ల‌నొప్పిగా మారింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడేశార‌ని.. చెప్పారు. దీంతో ఇప్పుడు …

Read More »