Political News

తెరపైకి మళ్లీ కాపు రిజర్వేషన్

కాపులకు రిజర్వేషన్‌ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి …

Read More »

ఆ నేత‌ల‌తో టీడీపీకి ఒరిగిందేంటి?

టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన గ‌ళం కూడా ఉంది. మ‌రి ఇలాంటి వారి వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం ఉందా? కీల‌క స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వారు ఏమేర‌కు ప్ర‌యత్నం చేస్తున్నారు? వారి వ‌ల్ల పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉందా? ఇవీ.. ఇప్పుడు రాజ‌కీయంగా టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో నందమూరి బాల‌కృష్ణ‌. అటు ఉత్త‌రాంధ్రలో అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇలా.. కొంద‌రు …

Read More »

అప్పుడే నాలుగు కేసులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 11వ రోజుకు చేరుకుంది.మహిళలు, దళితులు, బీసీలు, యువకులు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తున్నారు. యాత్రను ఏదో విధంగా ఆపాలని ప్రయత్నించి, ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనక్కి తగ్గిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ప్రారంభించి 11 రోజులే అయ్యింది. సగటున రోజుకు పది కిలోమీటర్ల చొప్పున …

Read More »

సీఎంగా కేటీఆర్.. బడ్జెట్ సమావేశాలే వేదికగా కేసీఆర్ ప్లానింగ్?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నప్పటికీ.. డిఫ్యాక్టో సీఎంగా మంత్రి కేటీఆర్ ఎంతో కాలంగా వ్యవహరిస్తున్నారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఏడాదిన్నర క్రితం ఒకసారి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసి.. అధికారికంగా ప్రకటించేందుకు తయారవుతున్న వేళ.. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం తెలిసిందే. కట్ చేస్తే.. మళ్లీ అలాంటి సీన్ తాజాగా వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకు …

Read More »

ఎన్నిక‌ల టైంకి పార్టీ ఏంటో చెబుతా: జేడీ

మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ప‌ట్నం ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒక పార్టీలోకి చేర‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. అది త‌న మ‌న‌సుకు న‌చ్చిన పార్టీ అయి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందే ఆ విష‌యాన్ని చెబుతాన‌న్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ తాను ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు …

Read More »

‘అలా చేస్తే.. కాబోయే ముఖ్యమంత్రి జూ.ఎన్టీఆర్’

తాను అభిమానించే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రోటీన్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబును తిట్టాలని.. ఆయన్ను తన మాటలతో ఇరుకున పడేయాలన్నట్లుగా ఉండే లక్ష్మీ పార్వతి మాటలు.. తాజాగా మాత్రం కాస్తంత రివర్సు అయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును తీసిపారేసినట్లుగా మాట్లాడేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించే లక్ష్మీ పార్వతి.. ఆ క్రమంలో బ్యాలెన్సు మిస్ అయ్యినట్లుగా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయన సామర్థ్యాన్ని …

Read More »

కేసీఆర్ సంక్షేమ-‘ఎన్నిక‌ల‌’ బ‌డ్జెట్..!

అంద‌రూ ఊహించిన‌ట్టుగానే.. ఆర్థిక వేత్త‌లు.. రాజ‌కీయ ప‌రిశీల‌కులు సైతం అంచ‌నా వేసిన‌ట్టుగానే తెలంగాణ ప్ర‌భుత్వం 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ను వండి వార్చింది. మొత్తం 3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో బ‌డ్జెట్‌ను రూపొందిస్తున్నార‌నే అనుకున్నా.. అంత‌కు కొంచెం అటు ఇటుగా.. 2 ల‌క్ష‌ల 90 వేల 396 కోట్ల రూపాయ‌ల‌తో తాజాగా బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు. ఈ మొత్తంలోనూ అత్య‌ధికంగా.. సంక్షేమానికి కేటాయించ‌డాన్ని బ‌ట్టి.. ఎన్నిక‌ల …

Read More »

పేర్ని నాని వర్సెస్ బాలశౌరి.. జగన్ సపోర్ట్ ఎవరికంటే

మంత్రి పదవి ఉన్నా, పోయినా బాధను దిగమింగుకుంటూనే జగనన్న కోసం ఎక్కడ ఎవరి ఆరోపణలు తిప్పికొట్టడానికైనా మీడియా సమావేశం పెట్టి మాటల గారడీ చేసే ఏకైక వైసీపీ నేత పేర్ని నాని. తెలివిగా మాట్లాడడంలో, పార్టీని, జగన్‌ను డిఫెన్స్ చేయడంలో ఈయన ఆరితేరిపోయారు. మూడేళ్లకు మంత్రి పదవి పోయినా కూడా ఆ బాధ దిగమింగుకుంటూనే జగన్ కోసం నిత్యం మీడియా ముందుకొస్తుంటారు. అయితే, జగన్‌ను ఎంతగా వెనకేసుకొస్తున్నా కూడా జగన్ …

Read More »

కోటంరెడ్డి వస్తే ఆనం రెడ్డి టీడీపీలోకి వెళ్లరా?

నెల్లూరు రాజకీయాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీలో అసమ్మతి ఏకంగా బయటపడిపోవడంతో రోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇంతకాలం తమ ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదంటూ అసమ్మతి వ్యక్తంచేసిన నేతలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో జగన్‌ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమైతే అది కానీ అన్నట్లుగా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక వైసీపీ మంత్రి, మాజీ మంత్రులను లక్ష్యంగా …

Read More »

టీపీసీసీలో ఐకత్య వచ్చిందా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యాత్ర రెండు నెలల పాటు కొనసాగబోతోంది. ముందుగా అనుకున్నట్లుగా భద్రాచలం రామయ్య గుడి నుంచి కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ గుడిలో పూజలు చేసి రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు. మంచికి, మానవత్వానికి మారుపేరైన ఎమ్మెల్యే సీతక్క యాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. తొలి నాళ్లలో జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె …

Read More »

అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు..

యువ‌గ‌ళం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ .. సీఎం జ‌గ‌న్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ముద్దులు పెట్టాడ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుద్దులు గుద్దుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పదో రోజు యువ‌గ‌ళం పాదయాత్ర కొనసాగింది. ఆదివారం ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగింది. కాణిపాకంలో ముస్లిం …

Read More »

కేసీఆర్ నోట ‘బటన్’ మాట

నాందేడ్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పథకం జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ భారీ సెటైర్ వేశారు. అంతేకాదు.. చైనాను బూచిగా చూపుతూ ఓట్లు రాబట్టకుంటున్న బీజేపీ చిన్న విషయానికి కూడా చైనాపైనే ఆధారపడుతోందని ఆరోపించారు. గాలిపటానికి కట్టే దారం నుంచి జాతీయ జెండా వరకు అన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న ఊళ్లలోనూ ఇప్పుడు చైనా …

Read More »