టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించాయి. బర్త్ డే నాడు లోకేశ్ దావోస్ లో ఉండిపోయిన నేపథ్యంలో ఆయనకు విషెస్ చెబుతూ చాలా మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, టీడీపీ శ్రేణులు సోసల్ మీడియా వేదికగా ఆయనకు గ్రీటింగ్స్ చెబుతూ సాగాయి. ఇక టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన …
Read More »సంతృప్తి గ్రాఫ్లో ఈ మంత్రులదే పైచేయట..!
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే పోతున్నట్టు కుదరదు. ప్రతి విషయానికీ పక్కా లెక్కలు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గడవగానే చంద్రబాబు మంత్రుల వ్యవహార శైలిపై సంతృప్త స్థాయి లెక్కలు తీశారు. దీనిని ఇటీవల ఆయన దావోస్కు వెళ్లే ముందు ప్రస్తావించినా.. వాటి వివరాలను మాత్రం చెప్పలేదు. దీంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఇదేమీ …
Read More »ఇదే జరిగితే బాబు హయాం… పెట్టుబడుల సంక్రాంతే..!
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. పెట్టుబడులు దూసుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలక సంస్థల వ్యవహారం ఆసక్తిగా మారింది. ఒకటి.. మైక్రోసాఫ్ట్.. రెండోది గూగుల్. ఈ రెండు సంస్థలను ఏపీకి తీసుకురావాలనేది చంద్రబాబు వ్యూహం. ఇతర కంపెనీలు ఎన్నో ఉన్నప్పటికీ.. వీటికే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారంటే.. దీని వెనుక …
Read More »దావోస్ లో ఇరగదీస్తున్న సీఎం రేవంత్..
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు వెళ్లిన ఆయన తిరిగి వచ్చే నాటికి భారీ పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. తొలుత హైదరాబాద్ కు చెందిన మేఘాతో డీల్ కుదుర్చుకోవటంపై కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. ఈ డీల్ కోసం అంత దూరాన ఉన్న దావోస్ లోనే చేసుకోవాలా? హైదరాబాద్ లో చేసుకోకూడదా? అని. ఇదే మాటను …
Read More »అక్కడ చంద్రబాబు బిజీ… ఇక్కడ కల్యాణ్ బాబూ బిజీ
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు రోజులుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సదస్సుకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస బేటీలు వేస్తున్న చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తెల్లారంగానే సదస్సులోకి ఎంట్రీ ఇస్తున్న చంద్రబాబు.., ఎప్పుడో రాత్రి పొద్దు పోయిన తర్వాత తిరిగి విడిదికి చేరుకుంటున్నారు. సీఎం …
Read More »అచ్చెన్న నోటా అదే మాట!.. అయితే వెల్ బ్యాలెన్స్ డ్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు …
Read More »ఏపీ కొత్త పోలీస్ బాస్ ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఏపీ డీజీపీగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరు అవుతారు? అన్న దానిపై చర్చజరిగినప్పటికీ.. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను డిసైడ్ చేస్తారని చెప్పాలి. …
Read More »లోకేశ్ ప్రస్థానంపై చంద్రబాబు మనసులోని మాట ఇదే!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి. 1985 జనవరి 23న జన్మించిన లోకేశ్.. వ్యాపార రంగంలో నిలదొక్కుకుంటారని కుటుంబం భావిస్తే.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఆయన తన తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోనే నడిచారు. తండ్రి మాదిరే రాజకీయ రంగాన్ని ఎంచుకున్న లోకేశ్… ఇప్పుడు తండ్రి కేబినెట్ లోనే మంత్రిగా …
Read More »అభిమన్యుడు అనుకున్నారు!!… అర్జునుడు అయ్యాడు!!
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెట్టే దిశగా లోకేశ్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అబిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. తెల్లవారక ముందే.. సోషల్ మీడియా వేదికగా లోకేశ్ కు లెక్కలేనన్ని ఖాతాల నుంచి జన్మదిన …
Read More »దావోస్ లో ‘అరకు’ ఘుమఘుమలు!
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. అటు తమ పెట్టుబడులకు గల అవకాశాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునేందుకు పారిశ్రామికవేత్తలు దావోస్ వచ్చారు. అదే సమయంలో తమ ప్రాంతాలకు పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చారు. వెరసి అటు ఇండస్ట్రియలిస్ట్ లు, ఇటు …
Read More »అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి ప్రాణం రాగా… ఆ తర్వాత అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించిన దాని కంటే మంచి మద్దతు లభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వగా… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హడ్కో నుంచి రూ.11 వేల …
Read More »దావోస్ లో కాలి నడకన నారా లోకేశ్
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి చేరాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అక్కడికి వచ్చారు. నాలుగు రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల్లో ఒక్కో క్షణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు ట్రాఫిక్ జాం అయితే…గుండెలు గుబగుబలాడటం ఖాయమే. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates