ఏ పార్టీకైనా యువ నాయకులు, యువతరం చాలా ముఖ్యం. ప్రతి పార్టీ కూడా.. యూత్ వింగ్ను బలోపేతం చేస్తుంది. ఎందుకంటే.. భవిష్యత్తులో పార్టీ మనుగడ.. రాజకీయాల మనుగడ వారితోనే సాధ్యమని భావిస్తుంది. అందుకే ప్రతిపార్టీలోనూ యూత్ వింగ్కు ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఈ వింగ్లను బలంగా వినియోగించేవారు. టీడీపీలో ఇప్పటికీ.. యూత్ వింగ్ చాలా బలంగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో యూత్ వింగ్ బలంగా పోరాటం కూడా …
Read More »షర్మిల వర్సెస్ జగన్: కాంగ్రెస్ ఏం చేస్తున్నట్టు..?
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో షర్మిల వర్సెస్ జగన్ల మధ్య ఆస్తుల వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒక రిపై ఒకరు ఢీ-అంటే ఢీ అంటూ.. పెద్ద ఎత్తున వివాదం చేసుకుంటున్నారు. అయితే.. ఇలాంటి సమయం లో షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు? అనే ప్రశ్న సాధారణంగానే తెరమీదికి వస్తుంది. ఎందుకంటే.. మహిళా నాయకురాలు కాబట్టి.. ఆమెకు మద్దతుగా పార్టీ స్పందిస్తారని అందరూ అనుకుంటారు. అదేవిధంగా ఆది …
Read More »అన్నా-చెల్లి ఎపిసోడ్లో కీలక మలుపు?
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఆస్తుల విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రహస్యంగా ఉంచిన షర్మిల రాసిన ఉత్తరాలను జగన్.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు చేరవేశారు. వీటిని కూడా కేసు విచారణకు పరిగణనలోకి తీసుకోవాలన్నది జగన్ ఉద్దేశం. ఆమేరకు తన న్యాయవాదులతో వాదనలు కూడా వినిపించారు. దీంతో ఎన్ సీఎల్టీ సదరు ఉత్తరాలను పరిగణనలోకి తీసుకుంది. దీని ప్రకారం.. షర్మిల …
Read More »సరస్వతి పవర్ భూములపై పవన్ ఫోకస్
ఏపీ మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ సంస్థ పేరు కొద్ది రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల, జగన్ ల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ ప్రధానంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి పవర్ సంస్థ భూములపై …
Read More »ఏపీ-తెలంగాణలలో కాంగ్రెస్ పరిస్థితి.. ఒక చర్చ!
ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో పుంజుకుంటోందా? తెలంగాణలో సుస్థిరంగా ఉందా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వేదికలపై చర్చగా మారిన విషయాలు. నిజానికి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఏపీలో పుంజుకోవడం, తెలంగాణలో బలమైన వ్యూహంతో ముందుకు సాగడం అనేవి అత్యంత కీలకం. కానీ, ఆదిశగా పార్టీ అడుగులు సక్రమంగానే పడుతున్నాయా? అనేది చర్చ. అతి కష్టం మీద.. బీఆర్ ఎస్ వంటి బలమైన పార్టీని ఓడించినా.. …
Read More »సరస్వతి పవర్.. వైఎస్, జగన్ ఇంత చేశారా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవల సంగతేమో కానీ.. దీని వల్ల వైఎస్ హయాంలో జరిగిన అవినీతి, దోపిడీ గురించి మరోసారి జనాలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా జనాల దృష్టిలో వైఎస్ దేవుడు అయిపోయి ఉండొచ్చు కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన్ని మించిన అవినీతి పరుడు లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కొడుక్కి …
Read More »షూటింగ్ స్పాట్గా రుషికొండ ‘ప్యాలెస్’?
విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండ. ఒకప్పుడు ఇది పర్యాటక ప్రాంతంగానే గుర్తింపు ఉంది. కానీ.. వైసీపీ హయాంలో మాత్రం పొలిటికల్గా కూడా.. ఈ కొండ.. కొండంత రాజకీయానికి కేంద్రంగా మారింది. దీనికి కారణం.. వైసీపీ హయాంలో ఇక్కడ కొండను తొలిచేయడం.. భారీ నిర్మాణాలు కట్టేయడం. కనీసం.. పురుగును కూడా చొరబడకుండా.. పటిష్ఠమైన భద్రత నడుమ ఇక్కడ విలాస వంతమైన భవనాలను నిర్మించారన్నది తెలిసిందే. అయితే.. దీనిపై కోర్టులోనూ.. అటు …
Read More »జైల్లో బాబు, పవన్ ఏం మాట్లాడుకున్నారు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్లే అంతటి అసాధారణ విజయం సొంతమైంది. ఈ కలయికకు బీజం పడింది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నపుడు. అంతకుముందే టీడీపీ, జనసేన కలుస్తాయనే సంకేతాలు ఉన్నప్పటికీ.. బాబును పరామర్శించడానికి వెళ్లినపుడు పవన్ తాము కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో రాజకీయంగా ఒక్కసారిగా …
Read More »అరుదైన కలయికలో ‘అన్స్టాపబుల్’ ముచ్చట్లు
సినిమాలకు బజ్ ఉండటం సహజం కానీ ఒక ఓటిటి టాక్ షో కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం అరుదు. దాన్ని ఆన్ స్టాపబుల్ చేసి చూపించింది. బాలకృష్ణ మొదటిసారి సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయి మొదలుపెట్టిన ఈ ట్రెండీ ఇంటర్వ్యూ పర్వం మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో భాగంలోకి అడుగు పెట్టింది. లాంచ్ ఎపిసోడ్ ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని గెస్టుగా తీసుకురావడంతో అంచనాలు …
Read More »‘ఐటీ మ్యాన్’…. చంద్రబాబు: సరికొత్త ప్రశంస
ఏపీ సీఎం చంద్రబాబు రికార్డుల్లోకి సరికొత్త ప్రశంస వచ్చి చేరింది. ఆయనను ‘ఐటీ మ్యాన్’ అంటూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. నిజానికి ‘ఐటీ’ గురించి ఎక్కడమాట్లాడినా.. చంద్రబాబు పేరు తరచుగా వినిపిస్తుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఈ పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. దీనికి కారణం.. హైదరాబాద్కు దీటుగా సైబరాబాద్ను నిర్మించారు. దీనిలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించారు. …
Read More »ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగలదేమో జగన్ ..!
ఫస్ట్ టైమ్.. ఒక నేత వైసీపీ నుంచి బయటకు.. ఓ రేంజ్లో జగన్పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు అనేక మంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను వంటి వారు పార్టీకి రాం రాం చెప్పారు. అయతే.. ఎవరూ కూడా నోరు చేసుకోలేదు. జగన్పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పించింది కూడా లేదు. తమ అసంతృప్తిని …
Read More »వైఎస్ ‘ఆత్మ’లు చోద్యం చూస్తున్నాయా?
వైఎస్ ఆత్మలుగా పేరు తెచ్చుకున్నవారు.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేళ్లు పొందిన వారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడి ఆస్తులు-పంపకాలు అంటూ గగ్గోలు పెడుతుంటే.. నాడు అన్నీ దగ్గరుండి చూసుకున్న వైఎస్ ఆత్మలు.. బంధువులు.. వియ్యంకులు.. తోడళ్లుళ్లు.. ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఇదీ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఎందుకంటే.. రాను రాను.. రగడ పెరిగిపోతోంది. వైఎస్ ఆస్తుల వ్యవహారం.. జగన్కు షర్మిలకు మాత్రమే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates