Political News

అంద‌రి చూపూ భార‌తి వైపు.. రీజ‌నేంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజ‌కీయ ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. గ‌త వారం ప‌ది రోజులుగా ఈ చ‌ర్చ జోరుగా సాగుతూనే ఉంది. అంతేకాదు.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల దాడులు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు అటు జ‌గ‌న్‌, ఇటు ష‌ర్మిల త‌ప్ప‌.. ప్ర‌ధానంగా కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ కూడా.. మీడియా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

అధిష్టానం తేల్చ‌దు.. నేత‌ల క‌ల తీర‌దు

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో నేత‌లు కుత కుత‌లాడుతున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి.. మ‌ళ్లీ తెర‌మ‌రుగు కావ‌డం.. దీనిపై అధిష్టానం తేల్చింద‌ని కొంద‌రు చెబుతుంటే.. మ‌రికొంద‌రు ఇంకా తేల్చ‌లేద‌ని చెబుతున్న ద‌రిమిలా.. అస‌లు ఏం చేస్తార‌న్న‌ది ఇప్ప‌టికీ సందేహం గానే ఉంది. అంద‌రూ భావించిన‌ట్టుగా అయితే.. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిపోయి ఉండాలి. సుమారు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కి ఉండాలి. …

Read More »

జగన్ ఆస్తుల వివాదం చావు దెబ్బ: ఏపీ మొత్తం ఇదే టాపిక్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య తార‌స్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూట‌మి పార్టీలు చాలా జాగ్రత్త‌గా ప‌రిశీల‌న చేస్తున్నాయి. గ‌త 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది. ఇది త‌మ‌కు రాజ‌కీయంగా మేలు చేస్తుంద‌ని టీడీపీ నాయ‌కులు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించుకుంటున్నార‌ని అంటున్నారు. ఇక‌, ప్ర‌జ‌ల‌లోకి ష‌ర్మిల‌కు జ‌రిగిన …

Read More »

ప్ర‌జ‌ల త‌ర‌ఫునే ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నా: ప్ర‌కాష్‌రాజ్‌

త‌ర‌చుగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌.. మ‌రోసారి ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఏబీపీ స‌ద‌ర‌న్ రైజింగ్ స‌మ్మిట్‌లో పాల్గొన్న ఆయ‌న‌.. ప‌వ‌న్‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫ‌ర్వాలేద‌ని.. కానీ, ఆ పార్టీ కౌగిలిలో చిక్కుకుపోతున్నార‌ని అన్నారు. ఇలా చిక్కుకుపోయిన ఏ పార్టీ కూడా.. బతికి బ‌ట్ట క‌ట్ట‌లేద‌న్నారు. ఇదే విష‌యాన్ని తాను చెబుతున్నాన‌న్నారు. …

Read More »

ఇది వైసీపీ కాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌

“ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాదు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చేయ‌డానికి. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్య‌వహరించ‌డానికి నిధులు దారి మ‌ళ్లించ‌డానికి. ఇది కూట‌మి ప్ర‌భుత్వం అన్న విష‌యం గుర్తు పెట్టుకోండి. ప్ర‌తి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్ర‌తి రూపాయికీ జ‌వాబుదారీ త‌నం ఉంటుంది” అని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తేల్చి చెప్పారు. తాజాగా ఆయ‌న పంచాయ‌తీరాజ్ శాఖ అధికారుల‌తో వీసీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పంచాయ‌తీల‌కు …

Read More »

త‌మిళ‌నాట మ‌రో ‘జ‌న‌సేన‌’..

ఏపీలోని జ‌న‌సేన త‌ర‌హా పార్టీ త‌మిళ‌నాడులోనూ ఆవిర్భ‌వించింది. ప్ర‌ముఖ త‌మిళ‌ హీరో విజ‌య్‌.. త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న అప్ప‌ట్లో త‌న పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వ‌హించిన టీవీకే పార్టీ తొలి మ‌హానాడులో ఆయ‌న త‌న పార్టీ సిద్ధాంతాలు స‌హా భ‌విష్య‌త్తును ఆవిష్క‌రించారు. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్టు …

Read More »

రేవ్ పార్టీ కాదు.. దీపావ‌ళి పార్టీ

తెలంగాణ‌లో జున్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జ‌రిగిన వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎక్సైజ్ అధికారులు రాజ్ పాకాల బ్ర‌డ‌ర్స్ ఇళ్ల‌లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. రాయ‌దుర్గంలోని వారి విల్లాల్లో త‌నిఖీల‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నాయ‌కులు అడ్డుప‌డ్డారు. ఏ ఆధారాల‌తో విల్లాల‌ను త‌నిఖీ చేసేం దుకు వచ్చార‌ని ఎక్సైజ్ అధికారుల‌ను గ‌ద్దించారు. బీఆర్ …

Read More »

ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వైసీపీ.. ష‌ర్మిల‌ పై మూక దాడి!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై వైసీపీ నాయ‌కులు ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు అన్న‌ట్టుగా ఆదివారం ఉద‌యం నుంచి విరుచుకుప‌డ్డారు. ఉద‌యాన్నే.. విశాఖ‌లో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌గా.. అనంత‌రం.. హైద‌రాబాద్‌లో వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు మోచేతి నీళ్లు ష‌ర్మిలే తాగుతోంద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, తిరుప‌తి లో మీడియా ముందుకు వ‌చ్చిన భూమన …

Read More »

ఏపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు.. కూట‌మికి ప‌దిలంగా.. !

రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెలలో ఈ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌త్య‌క్షంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల త‌ర‌ఫున ఇద్ద‌రూ టీడీపీ నాయ‌కుల‌కే అవ‌కాశం చిక్కింది. దీంతో వీరిని గెలిపించుకోవ‌డం ద్వారా టీడీపీ త‌న హ‌వాను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు ప‌దిలింగా టీడీపీకి ప‌డాల‌న్న ల‌క్ష్యంతో ఉండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి పార్టీలైన జనసేన, బీజేపీల …

Read More »

ఇది చక్కదిద్దాలంటే YSR దిగి రావాలి

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్న స‌మ‌యంలో గ‌డ‌ప దాటి ఎరుగ‌ని కుటుంబ స‌భ్యులు ఇప్పుడు ఏకంగా రోడ్డునే ప‌డ్డారు. ఎవ‌రు బ‌య‌ట‌కు లాగారు? ఎవ‌రు రోడ్డెక్కించార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. మొత్తంగా నాలుగు మాసాల కింద‌ట రాజ‌కీయంగా వీధిన ప‌డితే.. ఇప్పుడు ఆస్తుల ప‌రంగా వీధి పోరాటాల‌కు దిగారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిని బ‌హుశ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎప్పుడూ ఊహించి ఉండ‌రు. ఎందుకంటే.. ఆయ‌న జీవితంలో అనేక మంది వివాదాల‌ను సెటిల్ చేశార‌నే …

Read More »

కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ లో ఏం జరిగింది?

తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు …

Read More »

మ‌ధ్య‌వ‌ర్తులుగా చాలానే చేశాం.. సాయిరెడ్డి

మీడియా మీటింగ్ పెట్టి.. మీడియాపైనే రుస‌రుస‌లాడిన ఘ‌న‌త వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డికే ద‌క్కుతుంది. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 62 నిమిషాల పాటు ఆయ‌న పాత సంగ‌తులు త‌వ్వి తీశారు. వైఎస్ ఎంత ఆస్తులు పంచారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏయే ఆస్తులు పంచుకుంది.. అని మొద‌లు పెట్టి.. అనేక విష‌యాలు చెప్పుకొచ్చారు. అనంతరం.. …

Read More »