Political News

తమ పార్టీ నాయకులపై చింతమనేని అసహనం

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ …

Read More »

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఐదేళ్లు సీఎంగా జగన్ ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతోపాటు వైఎస్ షర్మిల కూడా పలు ఆరోపణలు …

Read More »

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మ‌య్యారు. త‌ర్వాత‌.. ఆయ న‌పై వైసీపీ వేటు వేసినా.. మ‌ళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఇక‌, ఆత‌ర్వాత ఏపీ ఫైర్ నెట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కూడా పూనూరు ప‌నిచేశారు. ఇప్పుడు తాజాగా ఆయ‌న ప‌రారీలో ఉండ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ, ముత్యాలంపాడులో ఒక పెద్ద …

Read More »

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దుర్మార్గ‌పు వ్యాఖ్య‌లు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తా వించారు. వైసీపీ నాయ‌కులు కొంద‌రిని పోలీసులు అరెస్టు చేశార‌ని, వారంతా సోష‌ల్ మీడియాలో రెచ్చిపో యార‌ని తెలిపారు. అందుకే పోలీసులు వారిని అరెస్టు …

Read More »

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మ‌హారాష్ట్ర‌కు వెళ్తారు. ఈ నెల 20(నాలుగు రోజుల్లో) జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌(ఎన్డీయే కూట‌మి- మ‌హారాష్ట్రలో మ‌హాయుతి కూట‌మిగా ఉంది) చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌చారం చేస్తారు. తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న నాందేడ్‌, ష‌ర్డి త‌దిత‌ర జిల్లాల్లో వీరు …

Read More »

రాష్ట్రం వెంటిలేట‌ర్ పై ఉంది: చంద్ర‌బాబు

రాష్ట్రం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని.. అయితే..దీనిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా శుక్ర‌వారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన చంద్ర‌బాబు.. విధ్వంస‌మైన రాష్ట్రాన్ని, వెంటిలేట‌ర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇటుక ఇటుక పేర్చి పున‌ర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రాన్ని పున‌ర్నిర్మిస్తున్నామ‌న్నారు. అయితే.. క‌ష్టాలు మాత్రం ఇప్ప‌ట్లో తీరేలా లేవ‌ని చెప్పారు. ఈ ప్ర‌భుత్వంపై అనేక ఆకాంక్ష‌లు పెట్టుకున్న‌వారు ఉన్నారు. అటు …

Read More »

జ‌గ‌న్ చేసిన ‘7’ అతి పెద్ద త‌ప్పులు ఇవే: చంద్ర‌బాబు

జ‌గ‌న్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. మ‌రీ ముఖ్యంగా కొన్ని త‌ప్పుల కార‌ణంగా.. రాష్ట్రం మ‌రింత న‌ష్ట‌పోయింద‌న్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు ఆయా త‌ప్పుల‌ను వివ‌రించారు. 1) అమ‌రావ‌తి: రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తిగా ఉన్న అమ‌రావ‌తి రాజ‌ధానిని వైసీపీ ప్ర‌భుత్వం నాశ‌నం చేసింద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. సెల్ప్ రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌గా ఉన్న అమ‌రావ‌తిని పూర్తి చేసి ఉంటే …

Read More »

విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం.. ప‌రువు పోతోంది.. గుర్తించారా?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్రగ‌డ పద్మ‌నాభం.. చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో అరాచ‌కం జరుగుతోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. భావప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ఉరి వేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అమాయ‌కుల‌ను తీసుకువెళ్లి పోలీసు స్టేష‌న్ల‌లో పెట్టి చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తున్నార‌ని కూడా వాపోయారు. ఇంత వర‌కు బాగానే ఉంది. ఆయ‌న విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాను నిజానికి …

Read More »

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం …

Read More »

అనుకున్న దానికన్నా జగన్ ఎక్కువే విధ్వంసం చేశాడు – బాబు

వైసీపీ హ‌యాంలో అనుకున్న దానిక‌న్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువ‌గానే జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా ధ్వంసం చేసింద‌న్నారు. అయితే.. తాము పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను బ‌ట్టి విధ్వంసం సాధార‌ణంగానే జ‌రిగింద‌ని అనుకున్నామ‌ని..కానీ, ఇప్పుడు ఒక్కొక్క శాఖ‌ను ప‌రిశీలించి చూడ‌గా.. విధ్వంసం దారుణంగా ఉంద‌న్నారు. విధ్వంసం-అరాచ‌కం-రాక్ష‌స పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని చెప్పారు. పున‌ర్నిర్మాణానికి …

Read More »

మోదీ శంకుస్థాపన.. ఏపీలో 48వేల మందికి ఉపాధి

ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. …

Read More »

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి …

Read More »