Political News

గెలుపు కోసం అసలైన అస్త్రంతో రాహుల్

ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ క్యాడర్ తో ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తున్న రాహుల్ ఒక విషయాన్ని మాత్రం జనాల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అదే రిజర్వేషన్ ఎత్తివేత అస్త్రం. దేశంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల 50% పరిమితిని ఎత్తివేస్తామని, అలాగే కులగణనను చేపడతామని ఆయన ఎప్పటికప్పుడు మీటింగ్ లలో హైలెట్ …

Read More »

జ‌గ‌న్ ఫార్ములా..: వైసీపీలో ఎనిమిది బంతులు!!

వైసీపీలో కొత్త చ‌ర్చ‌, ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా.. ‘ఒక బంతిని ఎంత గ‌ట్టిగా అదిమి పెట్టి కొడితే.. అది అంతే బ‌లంగా ఎదురొస్తుంది’ ఇప్పుడు వైసీపీలోనూ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం న‌లుగురు కొత్త ముఖాల‌తోపాటు.. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వైసీపీ ఎనిమిది మంది వ‌ర‌కు ఉన్నారు. ఇక‌, మిగిలిన వారిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఉన్నారు. సో.. వీరిద్ద‌రు …

Read More »

జ‌గ‌న్ రాజ‌గురువుకు షాకిచ్చిన టీటీడీ!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రాజ‌కీయ గురువుగా వ్య‌వ‌హ‌రించిన విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వామి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క‌మండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమ‌ల‌లో శార‌దా పీఠానికి వైసీపీ హ‌యాం లో క‌ల్పించిన అన్ని వ‌స‌తుల‌ను ర‌ద్దు చేసింది. అదేస‌మ‌యంలో శార‌దా పీఠానికి తిరుమ‌ల‌లోని బేడీ ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి ఎదురుగా కేటాయించిన స్థ‌లం కూడా వెన‌క్కి తీసుకుంది. అలాగే.. శార‌దా పీఠం కోసం …

Read More »

ఎంత మంది పిల్ల‌లున్నా.. ఎన్నిక‌ల్లో పోటీకి ఓకే

ఏపీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాస‌న స‌భ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం పంచాయ‌తీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో పోటీ చేసే వారికి వెసులు బాటు క‌ల్పించ‌నున్నారు. అంటే ఎన్నికల‌కు సంబంధించిన నిబంధన లు మారనున్నాయి. చట్ట సవరణ ప్రకారం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్న అభ్య‌ర్థులకు ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించి ఈ …

Read More »

108 వాహనాల్లో అంత స్కామ్ జరిగిందా?

వైసీపీ హయాంలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే, అంతకన్నా పెద్ద స్కామ్ మరోటి ఉందని ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీలో 108 సేవ ముసుగులో …

Read More »

సినిమాల్లాగా రాజ‌కీయాల్లోనూ సైలెంట్ స‌క్సెస్‌!

కోలీవుడ్‌లో పిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాయించుకున్న‌యువ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు మించి విజ‌యం ద‌క్కించుకున్నా యి. సాధార‌ణంగా ఏ హీరోకైనా.. బాక్సాఫీస్ వ‌ద్ద చిత్రం హిట్ అనే టాక్ కోసం ఎదురు చూస్తారు. విమ‌ర్శ లు, రివ్యూలపై చాలా మంది ఆధార‌ప‌డ‌తారు. చిత్రం విడుద‌ల‌కు ముందు.. రివ్యూలు, విమ‌ర్శ‌కుల నుంచి మంచి మార్కులు ప‌డితే..ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని భావిస్తారు. …

Read More »

అలా చేస్తే రేపు అసెంబ్లీకి జగన్..కోటంరెడ్డి చిట్కా

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తే వారికి తగినంత సమయం ఇస్తామని స్పీకర్ అయ్యన్న కూడా చెప్పారు. కానీ, జగన్ మాత్రం సభకు రాకపోవడంతో రాజీనామా చేయాలని, డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీకి వచ్చే చిట్కా చెబుతానని అంటున్నారు …

Read More »

ట్రోల్స్‌కు ఛాన్స్ ఇస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ట్రోల్స్‌కు ఛాన్స్ ఇస్తున్నారా? సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌ను ట్రోల్స్ చేసేలా దొరికిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ కల్యాణ్ బీజేపీ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. షోలాపూర్, పుణే త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌వ‌న్ రోడ్ షో నిర్వ‌హించ‌డంతోపాటు బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారాన్ని దంచికొడుతున్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేస్తున్న కామెంట్లు సోష‌ల్ మీడియాకు …

Read More »

జ‌గ‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దు.. స్పీక‌ర్ ఏంచేయాలంటే?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న మ‌రో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స‌మావేశాల‌కు రావ‌డం లేదు. ఈ విష‌యం ఇటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ.. అటు మేధావుల్లోనూ కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇదేస‌మ‌యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాల్లోనూ పోస్టులు పెడుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల అయితే.. నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న త‌ర్వాత‌.. ఇంటికి ప‌రిమితం కావ‌డం ఏంటి? అని కూడా చ‌ర్చిస్తున్నారు. …

Read More »

జనసేన మహిళా ఎమ్మెల్యేకు అయ్యన్న క్లాస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన …

Read More »

గ‌ద్ద‌ర్ కుటుంబానికి గౌర‌వం.. వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి

ప్ర‌జాయుద్ధ నౌక‌.. ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎన‌లేని గౌర‌వం ఇచ్చింది. గ‌ద్ద‌ర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెల‌ను నామినేటెడ్ పోస్టులో నియ‌మించింది. తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్ ప‌ర్స‌న్‌గా వెన్నెల‌ను నియ‌మిస్తూ.. స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాలు, వ‌ర్కు షాపులు, అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల‌పై తెలంగాణ సాంస్కృతిక సార‌థి వేదిక ద్వారా విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తారు. దీనికి వెన్నెల …

Read More »

సీఐడీ చేతికి పోసాని కేసు

వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై పోసాని అసభ్యకరరీతిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై ఇప్పటికే పలు కేసులు నమోదవగా తాజాగా పోసాని కృష్ణ మురళిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ …

Read More »