Political News

‘వ‌లంటీర్ల‌ను జ‌గ‌నే మోసం చేశాడు.. మేం కాదు’

ఏపీలో వలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు సంబంధించి గ‌త ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ హ‌యాంలో ఏర్పాటు చేసిన ఈ వ్య‌వ‌స్థను తాము కూడా కొన‌సాగిస్తామ‌ని.. వేత‌నాలు కూడా రూ.10 వేల‌కు పెంచుతామ‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌వ‌స్థ‌కు సంబంధించి స‌ర్కారు అధికారికంగా ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. ఇంత‌లోనే అస‌లు ఈ వ్య‌వ‌స్థ‌లేదంటూ.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ …

Read More »

చంద్ర‌బాబు ప‌ల్లె బాట‌.. ఇప్పుడే ఎందుకు?

ఏపీ సీఎం చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే ప‌ల్లెబాట‌కు రెడీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా అసెంబ్లీలోనే ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాన‌ని.. అది కూడా గ్రామీణ ప్రాంతాల‌ను చేరుకుంటాన‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌, అభివృద్ధి వంటి విష‌యాల‌ను వివ‌రిస్తాన‌ని చంద్ర‌బాబు స‌భ‌కు వివ‌రించారు. అయితే.. ఎన్నిక‌లు పూర్త‌యి.. కేవ‌లం ఆరు మాసాలు కూడా కాకుండానే చంద్ర‌బాబు ప‌ల్లెబాట ప‌ట్ట‌డంపై చ‌ర్చ సాగుతోంది. అయితే.. చంద్ర‌బాబు …

Read More »

పవన్ డిటర్మినేషన్ పై చంద్రబాబు ప్రశంసలు

శాసనసభ సమావేశాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో, గంజాయిని అరికట్టడం, అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ డిటర్మినేషన్ పవన్ కు ఉందని, సంఘ విద్రోహ శక్తులను తామిద్దరం కలిసి అరికడతామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తే అవే …

Read More »

మ‌ఠాల‌ను మార్చేశారు.. జ‌గ‌న్ ఐడియా ఏంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గ‌తంలో మ‌ఠానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. విశాఖ‌ప‌ట్నంలోని శార‌దా పీఠానికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు.. హోమాలు చేశారు. చేయించారు కూడా. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలంటూ.. శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక హోమాలు చేశారు. అదేస‌మయంలో జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు కూడా. జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర స‌మ‌యంలోనూ.. సీఎం అయ్యాక కూడా ప‌లు మార్లు శార‌దా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు …

Read More »

చంద్ర‌బాబు త‌ల్లి దండ్రుల‌పై జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్‌..

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై సాక్షాత్తూ వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నోరు చేసుకున్నారు. ఇంటి పెద్ద కొడుకు అయి ఉండి.. త‌న త‌ల్లి,తండ్రి చ‌నిపోతే.. చంద్ర‌బాబు క‌నీసం త‌ల కొరివి కూడా పెట్ట‌లేదు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఏ రోజూ వారిని తన ఇంటికి ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేద‌ని.. ఇలాంటి వ్య‌క్తి త‌న‌ను, త‌న కుటుంబాన్నిరోడ్డుకు లాగుతున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. సుమారు గంట‌న్న‌ర‌పైగా మీడియాతో …

Read More »

కాళింగుల అసంతృప్తి కి కారణమేంటి బాబూ

సామాజిక వ‌ర్గాల బ‌లం లేకుండా ఏ రాజ‌కీయ పార్టీ కూడా మ‌న‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. జిల్లాకో విధంగా సామాజిక వ‌ర్గాలు ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరంతా టీడీపీవైపే నిల‌బ‌డ్డారు. దీంతో శ్రీకాకుళం స‌హా విజ‌యన‌గ‌రంలోని కొన్ని ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. ఇంత జ‌రిగినా.. త‌మ‌కు …

Read More »

ఎగ్జిట్ పోల్స్‌: జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ‌!

ఉత్త‌రాది రాష్ట్రాల్లో కీల‌క‌మైన జార్ఖండ్‌లో 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి రెండువిడ‌త‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌లు ముగిశాయి. మంగ‌ళవారం సాయంత్రం 6 గంట‌ల‌తో రెండో విడ‌త పోలింగ్ ప్ర‌క్రియ కూడా ముగిసింది. గ‌నుల‌కు ఖిల్లాగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకునేందుకు బీజేపీ శ‌త విధాల ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌రోసారి ప‌రాభ‌వం త‌ప్పేలా లేద‌ని ప‌లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే.. ఎవ‌రు గెలిచినా.. …

Read More »

ఎగ్జిట్‌పోల్‌: మ‌హారాష్ట్ర‌లో క‌మ‌ల వికాసం?

తాజాగా ముగిసిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కో ర‌కంగా వ‌చ్చాయి. అయితే.. మెజారిటీ సంస్థ‌లు బీజేపీకి ప‌ట్టంక‌ట్టాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి(భారీ కూట‌మి) కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడ‌త‌లో బుధ‌వారం(న‌వంబ‌రు 20) పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంతంగానే ఈ ప్ర‌క్రియ సాగిపోయింది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం …

Read More »

ఏపీ అసెంబ్లీలో ఏం జ‌రుగుతోంది? అన్ని వేళ్లూ అధికారుల వైపే!

ఏపీ అసెంబ్లీలో ఏం జ‌రుగుతోంది? అంటే.. సాధార‌ణంగా బ‌డ్జెట్ స‌మావేశాలు కాబ‌ట్టి చ‌ర్చ‌లు జ‌రుగుతాయి… ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు జ‌వాబిస్తారు.. అనే ఆన్స‌రే వ‌స్తుంది. అయితే.. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం మాత్రం. కానీ,స‌భ్యులు, స్పీక‌ర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే.. అంత‌కు మించి ఏదో జ‌రుగుతోంద‌ని అర్ధ‌మ‌వుతోంది. మంత్రులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. స‌భ్యులు మాత్రం ఆగ్ర‌హంతో ఉన్నారు. మంత్రులు ఎవ‌రూ స‌భ‌లో ఉండ‌డం లేద‌ని కొంద‌రు …

Read More »

క‌డ‌ప ఉక్కు.. చెల్లి పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీలా మారింది: ష‌ర్మిల సెటైర్లు

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు, మాజీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల సెటైర్లు పేల్చారు. క‌డ‌ప ఉక్కు.. చెల్లి పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీలా మారింద‌ని ఎద్దేవా చేశారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణాన్ని విభ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్నార‌ని.. అయితే, దీనిని నిర్మించే విష‌యంలో గ‌త వైసీపీ, టీడీపీ ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయ‌య‌ని ఆమె విమ‌ర్శించారు. కేవ‌లం శంకు స్థాప‌న‌ల‌కే గ‌త రెండు ప్ర‌భుత్వాలు …

Read More »

మ‌రో పదేళ్లు చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉండాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐదే ళ్లు కాదు.. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని తేల్చి చెప్పారు. “నేను మా స‌భ్య‌లు ప‌క్షాన చెబుతున్నా.. ఐదేళ్లు కాదు.. వ‌చ్చే ప‌దేళ్లు కూడా చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉంటారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని కోర‌డం కాదు.. ఆదేశించాలి. ఆయ‌న విజ‌న్ మేర‌కు మేం ప‌నిచేస్తాం. ఈ విష‌యంలో నేను స్వ‌యంగా …

Read More »

విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదన్న గవర్నర్

విమానాన్ని కనుగొన్నది ఎవరు అని ఆరో తరగతి పిల్లవాడిని అడిగితే ఠక్కున రైట్ బ్రదర్స్ అని సమాధానమిస్తాడు. 1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానంలో ప్రయాణించారని పాఠాల్లో చాలా మంది చదువుకున్నారు. అయితే, రైట్ బ్రదర్స్ కన్నా ముందే భారతదశంలో విమానం తయారైందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు. …

Read More »