Political News

లోకేశ్ తో మంచు విష్ణు భేటీ

ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ‘మా’ అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు భేటీ అయ్యారు. సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇద్దరం పలు అంశాలపై చర్చించుకున్నామని విష్ణు చెప్పారు. ఇద్దరి మధ్య చర్చ ఫలప్రదంగా జరిగిందని అన్నారు. లోకేశ్ సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని విష్ణు కొనియాడారు. లోకేశ్ కు భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నానని విష్ణు ట్వీట్‌ …

Read More »

క‌మ‌లంలో క‌ల్లోలం.. విచ్ఛిన్నం దిశ‌గా మ‌హాయుతి!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి విచ్ఛిన్నం దిశ‌గా అడుగులు వేస్తోంది. ముఖ్య‌మంత్రి పోస్టు కోసం జ‌రుగుతున్న లాబీయింగ్ ఒకప‌ట్టాన తేల‌డంలేదు. దీనిని తామే తీసుకుంటామ‌ని బీజేపీ చెబుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ+శివ‌సేన‌+ఎన్సీపీలు క‌లిసి క‌ట్టుగాఅధికారం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. శివ‌సేన నేత ఏక్‌నాథ్ షిండే ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నారు. అయితే.. ఈయ‌న‌ను త‌ప్పించి బీజేపీ నాయ‌కుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్‌ను ముఖ్య‌మంత్రి …

Read More »

నేటి నుంచి తిరుమలలో నో పొలిటికల్ కామెంట్స్

కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని సాంత్వన పొందేందుకు అక్కడకు వెళతారు. ఈ క్రమంలోనే వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడే క్రమంలో కొందరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల కొండపై ఇకపై రాజకీయాల గురించి మాట్లాడకూడదని కొద్ది రోజుల క్రితం సమావేశమైన టీటీడీ పాలక మండలి తీర్మానించింది. ఈ క్రమంలోనే నేటి …

Read More »

స‌త్తెన‌పల్లి ఎమ్మెల్యే ఎక్క‌డా…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న ఏరికోరి ఎంచుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు అనేక అనేక సాహ‌సాలు చేసి.. అనేక మందిని త‌ప్పించి మ‌రీ ఇచ్చారు. ఆయ‌న కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆరు మాసాలైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పెద్ద‌గా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల్లో …

Read More »

అదానీ కేసును లైట్ తీసుకున్న కేంద్రం.. ఏమందంటే!

భార‌త్‌కు చెందిన‌, ముఖ్యంగా గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త్ స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చ‌ర్చ జ‌రిగింది. అంతేకాదు.. ఈ కేసులు ప్రూవ్ అయితే.. అన్నేళ్లు జైలు ప‌డుతుంది… ఇంత జ‌రిమానా ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, అదానీకి, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య లంచాల లావాదేవీలు కూడా జ‌రిగాయ‌ని అమెరికా …

Read More »

ఇంటర్నేషనల్ అయినా సరే, ఎవరినీ వదలను: పవన్

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోర్టు అధికారులకు, సిబ్బందికి బాధ్యత లేదని, జవాబుదారీ …

Read More »

కాకినాడ పోర్టు: డిప్యూటీ సిఎం ని, నన్నే ఆపుతారా..?

కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణా నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రో్జు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు ఇక్కడకు రావని గ్యారెంటీ ఏంటని పవన్ ప్రశ్నించారు.కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం కాకినాడ తీర ప్రాంతానికి లేదా అని సీరియస్ అయ్యారు. కాకినాడు పోర్టులో తనను పర్యటించనీయకుండా 2 నెలల …

Read More »

మీడియాపై యుద్ధానికి సిద్ధం అంటున్న జగన్!

మీడియాపై యుద్ధానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల పేర్ల‌ను ప్ర‌స్తా విస్తూ.. ఆయ‌న న్యాయ పోరాటం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ రెండు మీడియా సంస్థ‌లు.. త‌న ప‌రువును తీస్తున్నాయ‌ని, అదానీతో ఒప్పందం కుదుర్చుకోలేద‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ది ఆయ‌న ఆవేద‌న ఈ క్ర‌మంలోనే న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నాన‌ని కూడా చెప్పుకొచ్చారు. ముందుగా ఆయా మీడియా సంస్థ‌ల‌కు నెల రోజుల స‌మ‌యంఇచ్చారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ క్లాస్

జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ద్వారంపూడిపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను …

Read More »

లంచం తీసుకోలేదని బైబిల్ మీద జగన్ ప్రమాణం చేస్తారా?: షర్మిల

అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల …

Read More »

పవన్ నేషనల్ ఇంటర్వ్యూ సూపర్ హిట్!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. పవన్ రాష్ట్ర అవసరాల మేరకే ఢిల్లీకి వెళ్లగా.. తన అన్నయ్య నాగబాబు రాజ్యసభ సభ్యత్వం గురించి ఎన్డీయే పెద్దలతో చర్చించడానికి వెళ్లాడంటూ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని స్వయంగా నాగబాబు స్పష్టం చేశాడు. తనకు పదవీ కాంక్ష లేదని తేల్చేశాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీకి …

Read More »

జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల

అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెకీకి మధ్య జరిగిందని జగన్ అన్నారు. తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి శాలువా కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల …

Read More »