Political News

ఇగో.. జగన్‌ను ముంచేయబోతోందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇగోయిస్ట్ అని ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో చెబుతుంటారు. 151 స్థానాల్లో నాలుగేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన భారీ విజయంలో మేజర్ క్రెడిట్ తనదే అని మొదట్నుంచి ఫీలవుతుున్న జగన్.. ఎమ్మెల్యేలకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు. మంత్రులకే అక్కడ ప్రాధాన్యం లేదంటే.. ఇక ఎమ్మెల్యేలను పట్టించుకునేదెక్కడ? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్లు …

Read More »

ఇప్పుడదో టెన్షన్ సేన

ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్ల గెలవడం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయం సాధించడంతో టీడీపీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడం నాటి మాటేనని, ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రైజింగ్ స్టార్స్ గా ఉన్న టీడీపీ నేతల్లో ఇప్పుడో ధీమా కూడా కనిపిస్తోంది. …

Read More »

మాతో చ‌ర్చించాకే.. హైకోర్టు త‌ర‌లించాలి: కేంద్రం

ఏపీ హైకోర్టు మార్పుపై కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసింది. మూడు రాజ‌ధానుల్లో భాగంగా క‌ర్నూలును న్యాయ రాజ‌ధాని చేస్తామ‌ని.. వైసీపీ త‌ర‌చుగా చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై పార్ల‌మెంటులో టీడీపీ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్రం-రాష్ట్రం క‌లిసి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. త‌మ‌తో చ‌ర్చించాకే హైకోర్టును త‌ర‌లించాల‌ని పేర్కొంది. హైకోర్టును కర్నూల్‌కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని …

Read More »

చంద్ర‌బాబు వ్యూహానికి తిరుగులేదు.. మ‌రోసారి రుజువు!

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. పోటీ చేసింది ఒకే ఒక్క అభ్య‌ర్థి అయిన‌ప్ప‌టికీ.. గెలుపు గుర్రం ఎక్క‌డం.. అందునా 22 ఓట్లు వ‌స్తే.. స‌రిపోతుంద‌ని భావించినా.. ఏకంగా 23 ఓట్లు ద‌క్కించుకోవ‌డం.. వంటివి.. టీడీపీ శిబిరంలో భారీ ఎత్తున జోష్ నింపింద‌నే చెప్పాలి. ఇదంతా.. చంద్ర‌బాబు విజ‌న్‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఏమాత్రం అంచ‌నాలు లేకుండానే టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఎఫెక్ట్.. టీడీపీలో సంబ‌రాలు..

ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ కార్యాల‌యాల్లో సంబ‌రాలు జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అస‌లు పోటీ చేయ‌డ‌మే ఎక్కువ అనే స్థాయి నుంచి విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి కి పార్టీ చేర‌డం అంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీకి భారీ ఎత్తున ఆక్సిజ‌న్ అందించిన‌ట్టుగానే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అస‌లు ఏమాత్రం అంచ‌నాలు లేకుండా.. పార్టీ రంగంలోకి దగింది. భారీ ఎత్తున ఓట్లు …

Read More »

సొంత ఎమ్మెల్యేలే షాక్‌.. తీవ్ర సంక‌టంలో వైసీపీ!

ఔను.. ఈ ప‌రిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ అస్స‌లు ఊహించి ఉండ‌రు. ఎందుకంటే.. ఇటీవ‌లే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ తూర్పు, ప‌శ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అయితే.. దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అస‌లు ఎన్నికే కాద‌ని… త‌మ నుంచి ప‌థ‌కాలు అందుకుంటున్న ప్ర‌జ‌లు త‌మ‌కు అనుకూలంగానే ఉన్నార‌ని.. వైసీపీ నేత‌లు భాష్యం చెప్పారు. దీంతో స‌రేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ …

Read More »

వైసీపీకి భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి దిమ్మ‌తిరిగిపోయింది. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు ను కూడా కోల్పోయేది లేద‌ని పేర్కొంటూ వ‌చ్చిన వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఈ ఎన్నిక‌లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. సాధార‌ణంగా అభ్య‌ర్థి గెలుపునకు 22 ఓట్లు స‌రిపోతుండ‌గా.. టీడీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు 23 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మయంలో వైసీపీ అభ్య‌ర్థుల‌కు కేవ‌లం 22 ఇద్ద‌రికి 21 చొప్పున …

Read More »

అప్పుడు.. ఇప్పుడు సేమ్ టు సేమ్‌.. పంచుమ‌ర్తి విజ‌యం వెనుక‌!

నిజ‌మే.. ఏపీలో ఇప్పుడు జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి మాట్లాడుకుంటే.. టీడీపీ త‌ర‌పున 23 ఓట్లు సాధించిన భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న పంచుమ‌ర్తి అనురాధ‌కు న్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ‘ఎన్నాళ్లో వేచిన ఉద‌యం’ అన్న‌ట్టుగా.. ఆమె ఎప్ప‌టి నుంచో ఒక ట‌ర్న్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్ప‌టి దాకా ఎదురు చూపులే స‌రిపోయాయి. ఇక‌, ఇప్పుడు ఆమెకు …

Read More »

రెంటికి చెడ్డ రేవళ్లు..

రాజకీయాల్లో ఉన్న వారికి ఆశ ఎక్కువగా ఉంటుంది. పదవుల కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. పార్టీలు మారైనా రాజకీయంగానూ, ఆర్థికంగానూ లబ్ధిపొందాలనుకుంటారు. ప్రతీ సారి జరిగేది అదే అయినా ఈసారి ఏపీలో మాత్రం కొందరి ఆశలు ఆవిరైపోయాయి. అనుకున్నదొక్కటీ.. ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన …

Read More »

దిల్లీ వెళ్లేందుకు కేసీఆర్ భయపడుతున్నారా?

కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా మారినా కూడా తన ఫాంహౌస్‌ను, హైదరాబాద్‌ను వదిలి దూరం వెళ్లడం లేదు. ముఖ్యంగా దేశ రాజకీయాలను మార్చేస్తానంటున్న ఆయన దేశ రాజధాని దిల్లీ వెళ్లేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. అక్కడ తమ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పనులు జోరుగా సాగుతున్నా… తనతో కలిసి నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తినా అటువైపు చూడడం లేదు.. దేశ రాజకీయాల …

Read More »

మంత్రులపై జగన్ ఆగ్రహం

వైసీపీ నేతలు ఎంత మరిచిపోదామనుకున్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధను పంటి బిగువున నొక్కేసుకుంటున్నారు. పైగా ఎన్నికల తర్వాత టీడీపీ స్పీడ్ పెంచడంతో పుండు మీద కారం చల్లినట్లవుతోంది. పైగా వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని కూడా టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో 7 లక్షల 70 వేల మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలు సెమీ …

Read More »

రాహుల్‌కు రెండేళ్ల జైలు..

Rahul Gandhi

కాంగ్రెస్ ముఖ్య‌ నేత, పార్ల‌మెంటు స‌భ్యులు రాహుల్‌ గాంధీకి గుజ‌రాత్‌లోని సూరత్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటి పేరుపై చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్ష‌న్లు 499, 500 ప్ర‌కారం రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తున్న‌ట్టు చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ హెచ్‌. హెచ్ వ‌ర్మ …

Read More »