Political News

జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

వన నేషన్ – వన్ ఎలక్షన్ అనే విషయంలో చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యపై వివిధ రాజకీయ పార్టీల్లో …

Read More »

‘మూడవ శ‌నివారం’ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి నెలా వ‌చ్చే మూడవ శ‌నివారం నాడు స్వ‌చ్ఛాంద ప్ర‌దేశ్ దినోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి మూడవ శ‌నివారం రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో నిర్వ‌హిస్తున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండో రోజు ప్రారంభ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తి నెలా మూడవ …

Read More »

ఉపన్యాసాలు ఇస్తే గెలవం.. అంబటి వేదాంతం!

2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, చాలామంది వైసీపీ నేతలు లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. తక్కువలో తక్కువ 20వేల నుంచి మొదలుకొని లక్ష ఓట్ల మెజారిటీతో వైసిపి ఎమ్మెల్యేలు ఓటమిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. …

Read More »

వైసీపీకి అవంతి, గ్రంధి శ్రీనివాస్ గుడ్ బై!

2024 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. అవమానభారంతో ఉన్న సమయంలోనే పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీలలో చేరడం, పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్ కు షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో షాక్ లో ఉన్నారు జగన్. ఆ షాక్ నుంచి …

Read More »

జ‌గ‌న్‌కు భారీ షాక్‌: స‌రస్వ‌తి భూములు వెన‌క్కి!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. జ‌గ‌న్ కుటుంబానికి చెందిన స‌రస్వ‌తి ప‌వ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూముల‌ను తాజాగా కూట‌మి స‌ర్కారు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు.. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులోనే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. రెండో రోజు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఆక్ర‌మిత భూముల‌తో పాటు.. అసైన్డ్ భూముల‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే …

Read More »

ఏపీలో ‘వాట్సాప్ పాల‌న‌’.. చంద్ర‌బాబు విజ‌న్ ఏంటి?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం డిజిట‌ల్ పాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క‌మైన ముంద‌డుగు ప‌డుతోంది. జ‌న‌వ‌రి నుంచి ‘వాట్సాప్ పాల‌న’కు శ్రీకారం చుడుతోంది. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సేవ‌ల‌ను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించ‌నున్నారు. దీనికి జ‌న‌వ‌రి 1వ తేదీన ప్రారంభించేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ విష‌యాన్నితాజాగా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. వాట్సాప్ పాల‌న స‌క్సెస్ అయితే.. దేశం …

Read More »

మెగాస్టార్ ఫ్యామిలీ రేర్ పొలిటిక‌ల్‌ రికార్డ్‌…!

ఒకే కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు అందరూ డాక్టర్లు లేదా ఇంజనీర్లు లేదా టీచర్లు.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం ఎన్నో సందర్భాలలో చూశాం. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. అయితే రాజకీయంగా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అవుతూ ఉండటం చూసాం. చంద్రబాబు కుటుంబం దివంగత ఎర్రం న్నాయుడు కుటుంబం.. ఆదిరెడ్డి కుటుంబం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే టైంలో ఒకే …

Read More »

జ‌న‌వ‌రి నుంచి కూట‌మి స‌ర్కార్ గేర్ మారుస్తోందా…!

రాష్ట్రంలోని కూట‌మిస‌ర్కారు మ‌రింత దూకుడు పెంచ‌నుంది. ఇప్ప‌టి వ‌రకు జ‌రిగిన పాల‌న ఒక ఎత్తయితే.. ఇక నుంచి మ‌రింత దూకుడు పెంచాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఆరు మాసాలు అయిపోయింది. అయితే.. చంద్ర‌బాబు అనుకున్న విధంగా అయితే.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ రావ‌డం లేదు. దీంతో ఆయ‌న జ‌న‌వ‌రి నుంచి పాల‌న ప‌రంగా దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని పార్టీ నాయ‌కుల‌తో స్ప‌ష్టం చేశారు. …

Read More »

కలెక్టర్లకు పవన్ క్లాస్

వైసీపీ పాలనలో ఐఏఎస్ అధికారులపై వైసీపీ నేతలు అధికారం చలాయించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మరికొందరు అధికారులేమో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో సినిమా టికెట్ల మొదలు ఇసుక దోపిడీ వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని, ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు …

Read More »

‘ప‌రువు న‌ష్టం’.. జ‌గ‌న్ సాధించేదేంటి ..!

త‌న ప‌రువుకు భంగం క‌లిగింద‌ని పేర్కొంటూ.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ నుంచి జ‌గ‌న్ రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు తీసుకున్నారంటూ.. రెండు ప్ర‌ధాన ప‌త్రిక‌లు రాసిన వార్త‌ల‌ను ఖండిస్తూ.. ఈ పిటిస‌న్‌ను ఆయ‌న దాఖ‌లు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు ఆయా ప‌త్రిక‌ల‌కు నోటీసులు జారీ చేసింది. ఇదేస‌మ‌యంలో గూగుల్ …

Read More »

కుక్క‌లు కూడా మీకు ఓటేయ‌వు: అగ్గిరాజేసిన అర‌వింద్‌

బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ రాజ‌కీయంగా అగ్గి రాజేశారు. ‘కుక్కులు కూడా మీకు ఓటేయ‌వు’ అంటూ.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుల‌పై ఆయ‌న నోరు చేసుకున్నారు. తాజాగా ‘తెలంగాణ త‌ల్లి’ విగ్ర‌హం రేపిన రాజ‌కీయాల నేప‌థ్యంలో బీఆర్ఎస్ నాయ‌కులు కేటీఆర్‌, క‌విత‌లు.. కాంగ్రెస్ స‌హా బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ త‌ల్లి నూత‌న విగ్ర‌హాన్ని వారు దుయ్య‌బ‌ట్టారు. ఉద్యమం జ‌రిగిన‌ప్పుడు ఏ …

Read More »

ఏ ఎండ‌కు ఆ గొడుగు.. కృష్ణ కృష్ణా.. కృష్ణ‌య్య‌!

‘ఒక ఉద్య‌మం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్య‌మానికే క‌ట్టుబ‌డాలి. అప్పుడే ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్‌పాల్ కోసం.. ఉద్య‌మించిన స‌మ‌యంలో ప్ర‌ముఖ సంఘ సంస్క‌ర్త‌.. ఉద్య‌మ మేధావి అన్నా హ‌జారే చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్య‌లు కావు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన వ్యాఖ్య‌లే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయ‌కులు క‌నుమ‌రుగు అవుతున్నారు. బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేసిన …

Read More »