సాధారణంగా పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య అనేక రాజకీయ పరమైన విధానపరమైన అంశాల చుట్టూ రాజకీయా లు సాగుతాయి. ఇక, అంశాలు కూడా చొచ్చుకుని వస్తాయి. వాటిపై చర్చకు పట్టుబట్టడం.. విపక్షాలు సహజంగా చేసే పనే. ఈ క్రమంలోనే గత పది రోజులుగా పార్లమెంటు ఉభయ సభలు కూడా స్తంభించాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో నమోదైన కేసుల విషయంపై ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీని(జేపీసీ) వేయాలంటూ.. …
Read More »కలెక్టర్ల సదస్సులో నవ్వులు పూయించిన చంద్రబాబు
ఏపీలో రెండు రోజులు జరిగిన కలెక్టర్ల సదస్సులో చివరి రోజు సీఎం చంద్రబాబు అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో అప్పటి వరకు సీరియస్గా ఉన్న కలెక్టర్లు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. నిజానికి ఇలాంటి సీరియస్ సదస్సుల్లో సీఎం చంద్రబాబు కూడా అంతే సీరియస్ గా ఉంటారు. అలాంటి బాబు.. అందరినీ నవ్వించడం గమనార్హం. కలెక్టర్ల సదస్సులో అనేక అంశాలు చర్చ కు వచ్చాయి. పాలనపై ప్రజల నుంచి …
Read More »అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై …
Read More »జగన్ సర్ ఇది పద్ధతేనా.. ?
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పనులు సొంత పార్టీ వారికే కోపం తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘జగన్లో మార్పు రావాలి’ అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయినా.. జగన్ మాత్రం ఎక్కడా మారక పోవడం గమనార్హం. దీనికి తాజాగా జరిగిన పరిణామమే ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ నేతలను రంగంలోకి దింపారు జగన్. కూటమి సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని.. దీనిపై పోరాడాలని ఆయన పార్టీ నాయకులకు …
Read More »ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఏం జరిగింది?
వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అవినాష్ రెడ్డి పోలీసులు ముందు జాగ్రత్తగా గృహ నిర్బంధం చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. ఏం జరిగింది? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల తహసీల్దార్ కార్యాలయం …
Read More »ఏపీలో కూటమి సర్కార్కు పింఛన్ల ఎఫెక్ట్ పడుతోందా..?
ఏపీలో సామాజిక భద్రత కింద ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పథకం.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తోంది. గత వారం పది రోజులుగా ఎక్కడ చూసినా పింఛన్ల పథకంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. తమ పింఛన్ తీసేస్తారేమో.. అనే బెంగతో చాలా మంది లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారిని అడుగుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వం నుంచి పింఛన్ల ను తగ్గించాలన్న స్పష్టమైన ఆదేశాలు రావడమే. ఇప్పటికే …
Read More »ఇక, జగన్ మాట వినిపించదు.. కూటమి ప్లాన్ ఏంటి ..!
“గత ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకలించి వేయాలి”- ఇదీ.. సీఎం చంద్రబాబు నేరుగా కలెక్టర్లకు చెప్పిన మాట. స్థానిక మీడియా కంటే కూడా.. దీనిని జాతీయ మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండు రోజులు కూడా .. నొక్కి మరీ చంద్రబాబు చెప్పిన మాట ఇదే. అయితే.. ఇది రాజకీయంగా కంటే కూడా.. పాలన పరంగానే ఆయన దిశానిర్దేశం చేయడం …
Read More »జమిలికి మద్దతు ఇచ్చే పార్టీలెన్ని? వ్యతిరేకించేవెన్ని?
ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన …
Read More »ఆళ్లకు ‘ఐవీఆర్ఎస్’ అడ్డుకట్ట.. ఏం జరిగింది ..!
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఉరఫ్ నాని.. టీడీపీలో చేరుతున్నారంటూ గత వారం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రధాన మీడియాలోనే ఈ వార్తలు రావడం.. ఇంకేముంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ సాగడంతో ఆయన దాదాపు పార్టీ మారిపోతున్నారన్నది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ, ఇటు టీడీపీ నుంచి అటు ఆళ్ల వర్గం నుంచి కూడా …
Read More »బొత్సకు సెగ.. వైసీపీలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి ..!
వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు సొంత పార్టీలోనే సెగలు పుడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఆయన వైసీపీ ఇంచార్జ్గా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి నాయకులను లైన్లో పెట్టడం.. వివాదాలకు దారి లేకుండా వ్యవహరించడం.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేవారిని కట్టడి చేయడం ఇప్పుడు బొత్సకు ఉన్నప్రధాన బాధ్యత. అయితే.. ఈ బాధ్యతల మాట ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న నాయకుల వ్యవహార శైలి మాత్రం బొత్సకు …
Read More »నకిలీ పెన్షన్ దారులకు చంద్రబాబు వార్నింగ్
ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం …
Read More »వారి దగ్గర పెన్షన్ సొమ్ము రికవరీ: చంద్రబాబు
ఏపీలో సామాజిక పెన్షన్లను 4 వేల రూపాయలకు ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అనర్హులకు పెన్షన్లు మంజూరయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పెన్షన్లు పొందారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పెన్షన్లను ఏరివేయాలని సీఎం చంద్రబాబు…కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్న వారి దగ్గర నుంచి పెన్షన్ మొత్తం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates