Political News

కేజ్రీవాల్‌కు.. జ‌గ‌న్‌కు ఇంత తేడా ఉందే…

ఏపీలో కేజ్రీవాల్ న‌మూనాను అమ‌లు చేసేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారా?  ఢిల్లీలో వ‌రుస విజయాలు ద‌క్కించుకున్న కేజ్రీవాల్ ప్ర‌భుత్వం తాలూకు ఫార్ములాను ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇద్ద‌రు కీల‌క ఎంపీలు గ‌త వారం రోజులుగా ఢిల్లీలో అధ్య‌య‌నం చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వ‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ బ‌ల‌మైన బీజేపీని, …

Read More »

ఏపీలో నాయ‌కులు కావ‌లెను..

ఏపీలో విస్త‌రించాలని చూస్తున్న భార‌త రాష్ట్ర స‌మితి.. నాయ‌కుల కోసం ఎదురు చూస్తోందా? ప్ర‌స్తుతం అంతో ఇంతో నిజాయితీప‌రులైన నాయ‌కులు కావాల‌ని కోరుకుంటోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కూడా పోటీ చేయాల‌ని పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకు న్నారు. అయితే.. ఇక్క‌డ ఆయ‌న‌కు పార్టీలో చేరే నాయ‌కుల కొర‌త పెరిగింది. ఎవ‌రు పార్టీలో చేరాల‌న్నా.. కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్న‌ట్టు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ …

Read More »

జ‌గ‌న్‌కు ఆ వర్గాలు దూరమైనట్లేనా?

Y S Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇన్నాళ్లుగా పెంచి పోషించిన మొక్క‌ను త‌న చేతతో తానే తెంపేసుకుంటున్నారా? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపై అయితే.. అత్యంత శ్ర‌ద్ధ వ‌హించారో.. ఇప్పుడు అదే విష‌యంపై అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్న‌డూ లేని విధంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీల‌కు కూడా అంతే ప్రాధాన్యం క‌ల్పించారు. ఇది సీఎం జ‌గ‌న్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. …

Read More »

కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 100 కోట్లుక‌ట్టి.. కేటీఆర్‌ను ఏమైనా అన‌చ్చా? అని నిల‌దీశారు.  పరువు నష్టం కేసులో కేటీఆర్‌ తనను బెదిరించలేరని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని అన్నారు. రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు. …

Read More »

టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌

ఇదేంటి అనుకుంటున్నారా? ఔను.. ఇప్పుడు ఈ నెంబ‌ర్లే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారాయి. వైసీపీ నుంచి వ‌చ్చి త‌మ పార్టీలో చేరేవారి సంఖ్య‌పై టీడీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు ప్ర‌త్య‌క్షంగా.. టీడీపీ పంచ‌న చేరే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది. వీరిలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌మీద‌కి వ‌చ్చిన నాయ‌కులు. అయితే.. ఈ సంఖ్య‌పై టీడీపీలో …

Read More »

ఏపీలో ఒక్కొక్క ప్రాంతం.. ఒక్కొక్క‌ర‌కం.. ఎందుకిలా?!

ఔను.. ఇప్పుడు ఏపీలోని ప్ర‌తి జిల్లా గురించి.. చ‌ర్చ సాగుతోంది. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ర‌కంగా భ్ర‌ష్టు ప‌డుతోంద‌నే ఆవేద‌న‌, బాధ క‌నిపిస్తోంది. తాజాగా పులివెందుల‌లో గ‌న్ క‌ల్చ‌ర్‌పై ప్ర‌తి ఒక్క‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు యూపీలో వెలుగు చూసిన గ‌న్ క‌ల్చ‌ర్‌పై అక్క‌డి ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఉక్కుపాదం మోపారు. డిపాజిట్ల‌ను రెండింత‌లు పెంచ‌డంతోపాటు.. ఎవ‌రికి అవ‌స‌ర మో.. వారికి మాత్ర‌మే గ‌న్ ఇచ్చేలా …

Read More »

వైసీపీ మైండ్‌గేమ్‌కు లొంగొద్దు.. జ‌న‌సేనాని పిలుపు!

Pawan kalyan

ఏపీ అధికార పార్టీ వైసీపీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరుచుకుప‌డ్డారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడు తోం \ద‌ని.. దానికి చిక్కొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌న‌సేన నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయిన ప‌వ‌న్‌.. ఈ మేర‌కు వారికి కొన్ని విష‌యాల‌ను వివ‌రించిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పార్టీకి కొన్ని వ్యూహాలు ఉన్నాయ‌ని.. అవ‌న్నీ స్ప‌ష్టంగానే ఉన్నాయ‌ని.. ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలి.. ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యాల‌పై స్ప‌ష్ట‌త ఉంద‌ని …

Read More »

అమరావతి ఉద్యమానికి 1200 రోజులు

అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1200వ రోజుకు చేరుకుంది. భూములిచ్చిన రైతులు రాజధానిని కాపాడుకునేందుకు నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎన్ని రకాలుగా వేధించినా వెనక్కి తగ్గలేదు. న్యాయస్థానం అండతో రాజధానిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. పోలీసుల లాఠీ చార్జ్ చేసినా ఏమాత్రం భయపడకుండా ఆడవాళ్లు సైతం ఈ పోరులో ముందు నిలిచారు. ప్రభుత్వం దిగొచ్చి అమరావతే ఏకైక రాజధానిగా …

Read More »

పెరుగుతున్న ‘ముందస్తు’ వాతావరణం

జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ టూరుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. రెండువారాల వ్యవధిలో జగన్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులతో కలవమే ఇందుకు ప్రాధాన కారణం. తాజా టూరులో అమిత్ షా, నిర్మల సీతారామన్ తో భేటీ అయి తిరిగి వచ్చేశారు. అంటే కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వీలైనంత తొందరగా రాబట్టుకోవాలన్నదే జగన్ ఉద్దేశ్యంగా పార్టీలో టాక్. తన …

Read More »

బాబు అయిపోయారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన కొడాలి నాని

kodali

నిద్ర లేచినంతనే చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడే మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించటం షురూ చేశారు. ఎంత మాట పడితే అంత మాట అనేసే విషయంలో అసలు లెక్క చేయని కొడాలి నాని.. తాజాగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సైతం లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని.. …

Read More »

మార్గదర్శి.. అవినాశ్.. ఈ రెండే జగన్ ఢిల్లీ పర్యటన ఎజెండా?

jagan

హటాత్తుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారుతుంది. విభజన సమస్యలపై హామీల అమలు.. పోలవరం.. తదితర అంశాలే ఎజెండా ఆయన ఢిల్లీ పర్యటన సాగుతున్నట్లుగా కథనాలు రావటం.. ఇదే అంశాల్ని ప్రముఖంగా పేర్కొంటూ ప్రకటనలు విడుదల కావటం తెలిసిందే. అయితే.. జగన్ ఢిల్లీ టూర్ల వెనుక అసలు ఎజెండా వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. ఉన్నట్లుండి ఢిల్లీ టూర్ ను …

Read More »

700 కిలోమీటర్లు.. ఏడు హామీలు 

Lokesh Nara

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కీలక ఘట్టానికి చేరుకుంటోంది. చిత్తూరు దాటి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న యాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. పెనుకొండ నుంచి  రాప్తాడు నియోజకవర్గంలోకి వచ్చిన యాత్రకు  పరిటాల కుటుంబం ఘనస్వాగతం పలికింది. వైసీపీ తప్పిదాలను ఎండగడుతూ వెళ్తున్న లోకేష్ .. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో కూడా వివరిస్తున్నారు. యువగళం  ఇప్పటికే 700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రతీ …

Read More »