Political News

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై అలాగే ప్రజాప్రతినిధుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివక్ష చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, వివక్షతో వ్యవహరించడం సరికాదని స్పష్టంగా చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కల్పించిన సౌకర్యాలను ఇప్పుడు టీటీడీ ఉపేక్షించడంతో తీవ్ర అసంతృప్తి …

Read More »

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలో కాకుండా.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలో క‌నుక ఇండియా కూట‌మి ఉంటే.. త‌మ ఆలోచ‌న ఆదిశ‌గా మ‌ళ్ల‌డం త‌ప్పులేద‌ని కూడా చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా వైసీపీ వైఖ‌రిపై చ‌ర్చ …

Read More »

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష‌ల‌తో క‌లిసి పాల్గొన్న కార్య‌క్ర‌మం రాజ‌కీయంగా మంటలు పుట్టించిన విష‌యం తెలిసిందే. దీని నుంచి ఇంకా బ‌య‌ట‌కు రాక‌ముందే.. తాజాగా మ‌రో మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న …

Read More »

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని …

Read More »

ఎమ్మెల్యేలకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ …

Read More »

విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేశాం: కేంద్రం

ఆర్థిక నేర‌స్తుడు.. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో త‌ల‌దాచుకున్న ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌.. కింగ్ ఫిష‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు.. విజ‌య్ మాల్యా ఆస్తులు అమ్మేసిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. విజ‌య్ మాల్యా.. ఆర్థిక నేరాల‌పై పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వివిధ బ్యాంకుల‌కు ఆయ‌న ఎగ‌వేసిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ మాల్యా ఆస్తుల‌ను అమ్మేసి.. …

Read More »

రోడ్డెక్కిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో చిత్ర‌మైన రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయ‌కులు మంత్రులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. అంతేకాదు.. పాద‌యాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. భారీ బ్యాన‌ర్ల‌తో నాయ‌కులు, మంత్రులు ముందుకు క‌ద‌లిలారు. ఈ పాద‌యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇత‌ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌ముఖ పారిశ్రామిక …

Read More »

జ‌గ‌న్ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌ప‌రిచార‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కం కింద‌.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింద‌ని తెలిపారు. అయితే.. ఆ …

Read More »

చంద్ర‌బాబు.. న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్న త‌మ్ముడు!!

టీడీపీ త‌ర‌ఫున తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న కొలికపూడి శ్రీనివాస్‌కు ప్ర‌త్యేక‌త ఉంది. ఆయ‌నకు విష‌య ప‌రిజ్ఞానం ఎక్కువ‌ని అంటారు. ఏ విష‌యంపైనైనా ఆయ‌న ఆలోచించి.. అధ్య‌య‌నం చేసి.. స్పందిస్తార‌న్న మంచి పేరు కూడా ఉంది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు.. అక్క‌డి రైతుల‌కు అండ‌గా ఉన్న తీరు వంటివి ఆయ‌న‌ను హీరోను చేశాయి. ఈ క్ర‌మంలోనే కొలికపూడి చంద్ర‌బాబుకు చేరువ‌య్యారు. అంతేకాదు.. తాజాగా ఈ ఏడాది జ‌రిగిన …

Read More »

టీడీపీలో మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ అత‌డే..?

టీడీపీలో ఇప్పుడు ఒక పేరు త‌ర‌చూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజ‌యం సాధించిన‌ప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో గెలిచాక కూడా వినిపిస్తోంది. స‌హ‌జంగానే తెలుగుదేశం ప్ర‌భుత్వం అంటే వినిపించే పేర్లు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ పేర్లు మాత్ర‌మే.. ఇప్పుడు మూడో ప‌వ‌ర్ సెంట‌ర్ కూడా టీడీపీలో వ‌చ్చింద‌న్న గుస‌గుస‌లు పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఆ పేరుపై పార్టీ మంత్రులు, …

Read More »

గిరిజనుల డోలీ మోతలకు బాబు – పవన్ చెక్!

చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని దేశంగా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదే్శ్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం డోలీలే గిరిజనులకు గతి. అయితే, గిరిజనులకు ఆ దుస్థితి తప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నడుం బిగించారు.ఏపీలో డోలీల మోతకు …

Read More »

టీడీపీలోకి ఆళ్ల నాని.. ముహూర్తం రెడీ!

వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజ‌కీయం యూట‌ర్న్ తీసుకుంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాని.. ఇక రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెబుతూ. ఎన్నిక‌లు జ‌రిగిన రెండు మాసాల‌కే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇదే స‌మయంలో వైసీపీకి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. అయితే.. అనుకున్న‌ట్టుగా అయితే.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేదు. మ‌ళ్లీ రెండు మాసాలు ముగిసే స‌రికి …

Read More »