Political News

బ‌డ్జెట్‌తో మార‌నున్న ఏపీ ముఖ చిత్రం.. పెట్టుబడుల‌కు పెద్ద‌పీట‌!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్పడిన త‌ర్వాత‌.. ప్ర‌వేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌పై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ఈ బ‌డ్జెట్ ద్వారా ఏపీ ముఖ‌ చిత్రం మారేందుకు, మార్చేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్ని స్తున్నారు. విజ‌న్‌-2047తోపాటు.. విక‌సిత ఆంధ్ర‌ప్ర‌దేశ్, పీ-4 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా.. తీర్చిదిద్దిన బ‌డ్జెట్ రాష్ట్రాన్ని మ‌రో 25 సంవ‌త్స‌రాల పాటు అభివృద్దిలోపురోగ‌మించేంలా ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. ఒక‌వైపు నిధుల కొర‌త వెంటాడుతున్నా… మ‌రోవైపు అభివృద్ది మంత్రంతో …

Read More »

సినిమా చూపించకుండానే… తప్పుకుంటే ఎలా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… నిజంగానే సినిమా చూపించకుండానే తప్పుకున్నంటున్నట్టుగా అనిపిస్తోంది. జగన్ కు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇదే కొత్త కాదు. గతంలో 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోగా… టీడీపీ అధికారం చేపడితే… ఆ ఐదేళ్లూ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ప్రతిపక్ష నేత హోదాలో నాడు జగన్ దాదాపుగా మూడేళ్ల పాటు శాసనసభకు హాజరయ్యారు. అధికార పక్షం టీడీపీని తనదైన శైలిలో …

Read More »

ఈ బడ్జెట్ తో అంతా మిగుల్చుడే!

ఏపీలో ఆదాయ, వ్యయాలు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మునుపటి మాదిరిగా ప్రతి చిన్న దానికీ కోట్ల మేర ప్రజా ధనాన్ని తగలేయడం దాదాపుగా తగ్గిపోయింది. అవసరం ఉన్న వాటికి తప్పించి… ఆదా చేయొచ్చు అన్న ప్రతి చిన్న అంశంపైనా ప్రభుత్వం పొదుపు మంత్రాన్నే పఠిస్తోంది. గతంలో మాదిరిగా ప్రతి చిన్నదానికీ ఇబ్బడిముబ్బడిగా నిధులు వెచ్చించే పనికి అస్సలు అనుమతులు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న ఏ చిన్న పని …

Read More »

పొన్నవోలు పోరాటం పోసానికి కలిసిరాలేదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదిస్తూ నంది అవార్డుల ప్రతిష్ఠను మంటగలిపారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి వెళ్లిన పోలీసులు …

Read More »

పోలీసుల ప్ర‌శ్న‌ల‌కు పోసాని ‘సినిమాటిక్‌’ స‌మాధానాలు!

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం, ఓబులవారి ప‌ల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ న‌టుడు, వైసీపీ మాజీ నాయ‌కుడు(తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించారు) పోసాని కృష్ణ ముర‌ళిని ఎస్పీ ఆధ్వ‌ర్యంలో గురువారం మ‌ధ్యాహ్నం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌రకు విచారించారు. గ‌తంలో అటు సోష‌ల్ మీడియాలోనూ.. ఇటు సాధార‌ణ మీడియా ముందు కూడా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు, కాపులు-క‌మ్మ‌లు అంటూ చేసిన …

Read More »

జ‌గ‌న్ ఇలాకాలో కూట‌మి హ‌వా.. ఏం జ‌రుగుతోంది?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ రెండు రోజుల పాటు త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టించారు. ఆ సంద‌ర్భంగా పులి వెందుల పంచాయ‌తీని ఒక కొలిక్కి తీసుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌ట్టు కోల్పోతోంది. ముఖ్యంగా బ‌ల‌మైన తిరుప‌తి, తుని వంటి ప్రాంతాల్లో నూ వైసీపీ స‌భ్యులు పార్టీ మారి.. కూట‌మికి జై కొట్ట‌డంతో స్థానికంలో టీడీపీ జెండా లేదా జ‌న‌సేన …

Read More »

నాగబాబుకు టైం వచ్చేసిందబ్బా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మరుక్షణమే ఆయనను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవడం …

Read More »

రేవంత్ తో ‘ఎమ్మార్’ భేటీ.. వివాదం పరిష్కారమయ్యేనా?

ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలుగు నేల రాజకీయాలను భారీ కుదుపునకు గురి చేసిన వ్యవహారం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్… హైదరాబాద్ లో రియిల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం ఆ సంస్థకు కేటాయించిన భూములు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై పెను దుమారం రేగింది. ఫలితంగా ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులన్నీ …

Read More »

అనారోగ్యం అంటూనే… ‘నార్కో’కు సిద్ధమంటున్నారే

దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా… వంశీకి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గురువారం సాయంత్రానికి పూర్తి కాగా… వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ పలు …

Read More »

విచారణకు రమ్మంటే గోరంట్ల ఏమన్నారంటే?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… వీర విహారం చేసిన ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలపై కేసులు నమోదు కాగా… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు మాజీ ఎంపీ నందిగం సురేశ్, తాజాగా వైసీపీని వీడిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఇక కేసులు …

Read More »

జ‌గ‌న్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మ‌డ‌మ తిప్ప‌క త‌ప్ప‌దా?!

“మాట త‌ప్పడు-మ‌డ‌మ తిప్ప‌డు” అని వైసీపీ నాయ‌కులు చెప్పుకొనే జ‌గ‌న్‌.. వ్య‌వ‌హారం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అన్ని వైపుల నుంచి ఆయ‌న‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు సాధార‌ణ మీడియా నుంచి సోష‌ల్ మీడియా వ‌ర‌కు, పార్టీ నాయ‌కుల నుంచి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హంతోనే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లేది లేద‌ని భీష్మించిన ద‌రిమిలా.. ఆయ‌న‌పై ఈ ఒత్తిడి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు మ‌డ‌మ తిప్ప‌క …

Read More »

జ‌న‌సేన‌లోకి వైసీపీ ఎమ్మెల్సీ.. లైన్ క్లియ‌ర్‌?

వైసీపీకి త్వ‌ర‌లోనే మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుందా? ఆ పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఎమ్మెల్సీ ఒక‌రు జంప్ చేసేందుకు లైన్ క్లియ‌ర్ అయిందా? స‌దరు నేత జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఆయ‌నే తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న గ‌తంలో మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా 2014లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. …

Read More »