Political News

సుప్రీం లోనూ కేటీఆర్ కు బిగ్ షాక్!

బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసుల వ్యవహారంలో తనపై నమోదు అయిన ఏసీబీ కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో ఈ కేసును ఎదుర్కోవడం మినహా కేటీఆర్ కు గత్యంతరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్ములా …

Read More »

బ్రాహ్మ‌ణికి లోకేష్ రూ.1300 కానుక‌.. స‌తీమ‌ణి రియాక్ష‌న్ ఇదే!

సంక్రాంతి పండుగ అంటేనే అంద‌రికీ వేడుక‌. క‌లవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. క‌నీసంలో క‌నీసం.. కొత్త బ‌ట్ట‌లు క‌ట్టుకుని క‌డుపు నిండా తినే పండుగ కూడా సంక్రాంతే. ఇక‌, క‌ల వారి విష‌యానికి వ‌స్తే.. 50 వేల రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా.. బ‌ట్ట‌లు కొనుగోలు చేసి ధ‌రించే పండుగ కూడా! కానీ, మంత్రిగా ఉన్న నారా లోకేష్ త‌న స‌తీమ‌ణికి చేనేత చీర‌ను కొనుగోలు …

Read More »

ఎన్నికల వేళ కేజ్రీ కి ఈడీ చిక్కులు?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఎన్నికల్లో ఆప్ ఫేవరేట్ గానే బరిలోకి దిగింది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న ఆప్… హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఓ రేంజ్ లో పావులు కదుపుతోంది. ఆప్ ను ఎదుర్కోవడం బీజేపీ కి ఈ …

Read More »

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చేశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా గడిచిన రెండేళ్లుగా పని చేస్తున్నాడు. అర్గోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న అతను ఈజీగా డబ్బులు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా పరకామణిలో బంగారాన్ని దాచి ఉంచే బంగారు ఆభరణాల్ని తస్కరించే …

Read More »

ప‌వ‌న్ పార్ట్‌టైం కాదు.. ఫుల్ టైం లీడర్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గ‌తంలో వైసీపీ నాయ‌కులు చేసిన ఆరోప‌ణ‌లు ప‌టాపంచ‌లు అవుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఆయ‌న ఫుల్ టైమ్ పాలిటిక్స్ కోసం రాలేద‌ని.. పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తాడ‌ని ఎన్నిక‌ల్లో ఆయ‌న మాట‌లు విని మోసపోవ‌ద్ద‌ని రోజా, కొడాలి నాని, పేర్ని నాని స‌హా.. ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శలు గుప్పించారు. మ‌రికొంద‌రు సామాజిక …

Read More »

ప‌గ్గాలు కేటీఆర్‌కేనా? బీఆర్‌ఎస్‌లో హాట్ టాపిక్‌!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ ప‌గ్గాల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. పార్టీ అధినే త కేసీఆర్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం లేదు. పైగా ఆయ‌న కొంత అస్వస్థ‌త‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు షెడ్యూల్ విడుద‌ల చేస్తున్నా.. ఆయ‌న మాత్రం హాజ‌రు కాలేక పోతున్నారు. దీంతో పార్టీలో కేసీఆర్ ప్ర‌భావం త‌గ్గుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి …

Read More »

బాబు ఉంటే ఉద్యోగులు ఫుల్ ఖుషీ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా …

Read More »

లోకేశ్ బాటలో రేవంత్ అడుగులు

ఏపీలో కూటమి సర్కారు అదికారంలో వచ్చి కేవలం ఆరు నెలలే అవుతోంది. అయితేనేం…విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖలో ఇప్పటికే పలు కొత్త సంస్కరణలు అమలు అవుతున్నాయి. మొన్నటిదాకా పాఠశాల స్థాయి వరకే అమలు అయిన మద్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ ఇంటర్ దాకా పొడిగించారు. ఇటీవలే స్వయంగా లోకేశే …

Read More »

చంద్ర‌బాబు లేని లోటును ప‌వ‌న్ క‌ల్యాణ్ తీర్చ‌నున్నారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19న స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్ కు వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ జ‌రిగే ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల సద‌స్సులో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసుకున్నారు. ఏయే రంగాల్లో ఏపీకి పెట్టుబ‌డులు ఆహ్వానించాలి.. పెట్టుబ‌డులు పెట్టేవారికి ఇక్క‌డ ఉన్న అవ‌కాశాలు, ఇచ్చే సౌక‌ర్యాలు.. యువ‌త‌, ఉపాధి.. ఇలా అనేక విష‌యాల‌పై ప‌క్కాగా ప్ర‌ణాళిక …

Read More »

నాకు ఆ డీఎస్పీ నే కావాలన్న జగన్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కొంత మేరకు కొత్తగా ప్రవరిస్తున్నారాన్నది నెటిజన్ల కామెంట్. సాధారణంగా ఆయా నేతల భద్రతకు ఎవరిని పంపాలి అన్నది పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు కూడా. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులనే తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. …

Read More »

తెలంగాణకు సిసలైన సంక్రాంతి వచ్చింది…!

తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే …

Read More »

మోడీ – చిరంజీవి ఒకే వేదిక‌పై.. ఎక్క‌డ‌? ఎందుకు?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదిక‌పై క‌నిపించిన ప‌రిస్థితి ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార మహోత్సవ దినాన ఒక్క సారి మాత్ర‌మే ఇరువురు క‌లిసి పాల్గొన్నారు. అయితే.. తాజాగా చిరంజీవి, మోడీలు సంయుక్తంగా పాల్గొన్న‌కార్య‌క్ర‌మం తాలూకు చిత్రాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఏపీలో అధికార‌భాగ‌స్వామ్య పార్టీ జ‌న‌సేన‌తో మోడీకి ఉన్న అనుబంధం తెలిసిందే. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను మోడీ …

Read More »