Political News

వైసీపీ చ‌తుర్ముఖ వ్యూహం.. చంద్ర‌బాబుకు మేలు చేస్తోందా?

ఒక్కొక్క‌సారి రాజ‌కీయాల్లో అంతే. ఒక పార్టీ వేసే వ్యూహాలు.. మ‌రొక పార్టీకి అచ్చుగుద్దిన‌ట్టు క‌లిసి వ‌చ్చేస్తా యి. దీనికి ఏమీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సినవ‌స‌రం లేదు. గ‌తంలో 2018లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణ‌లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పొత్తులు వీరికి కలిసి వ‌చ్చాయో లేదో అంద‌రికీ తెలిసిందే.. కానీ.. ప‌రోక్షంగా మ‌రోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. అలానే.. కార్యాకార‌ణ సంబంధం అనేది …

Read More »

తెలంగాణ ఓటర్లపై రిజర్వేషన్ అస్త్రం

బీజేపీని తెలంగాణలో అధికారానికి తీసుకొస్తే ముస్లిం కోటాను రద్దు చేస్తామని చేవెళ్ల సభలో అమిత్ షా ప్రకటించినప్పుడు జనం లైట్ తీసుకున్నా.. అందులో చాలా సీరియస్ నేస్ ఉందని తేలిపోయింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ 12 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న తరుణంలోనే అమిత్ షా బీ-52 బాంబర్ తో దాడి చేసినట్లయ్యింది. పక్కా వ్యూహంతోనే ఎన్నికల ముందు అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నట్లు సమాచారం. …

Read More »

100వ ఎపిసోడ్‌కు 100 కోట్ల ఖ‌ర్చు.. మోడీ పెద్ద మ‌న‌సు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పెద్ద మ‌న‌సు.. అన్ని సంద‌ర్భాల్లోనూ వ్య‌క్తం కాదు. త‌న‌కు అవ‌స‌రం.. బీజేపీకి మేలు చేస్తుంద‌ని ఆయ‌న అనుకున్నారంటే.. ఎక్క‌డా లేని విధంగా నిధుల వ‌ర‌ద గంగా ప్ర‌వాహం మాదిరిగా ప్ర‌వ హిస్తుంది. ఇప్పుడు కూడా ప్ర‌ధాని 100 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు అంగీకారం తెలిపారు. అధికారులు ఇలా చెప్పారో లేదో.. మోడీ అలా ఓకే చెప్పారు. మ‌రి విష‌యం ఏంటంటే.. మ‌రో రెండు రోజుల్లో ప్ర‌ధాని …

Read More »

అన్ని చెప్పారు..అసలు సంగతి మరిచారు.. కేడర్ నిరాశ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడు టూర్ కు ప్రజాస్పందన పెల్లుబికిన మాట వాస్తవం. అమరావతి, ధరణికోట, పెద కూరపాడు, పెదమక్కెన ఎక్కడ చూసిన నేల ఈనినట్లుగా జనం వచ్చారు.. ఫైనల్ గా బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగిన బహురంగ సభకు జనం కిక్కిరిసిపోయారు. కదిలితే ఊపిరాడనంతగా వచ్చిన జనం రాత్రి పది గంటల తర్వాత కూడా అదే ఉత్సాహంతో నిలబడి ప్రతీ మాటాకు కేరింతలు కొట్టారు. ఐదు కోట్లు …

Read More »

సీఎం జ‌గ‌న్‌కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు..

సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు ఈ నాలుగేళ్ల‌లో ఏ సామాన్యుడు ప్ర‌య‌త్నించినా.. అది దుర్ల‌భంగానే మారింది. ఇక‌, నిర‌స‌న‌లు.. ఉద్య‌మాల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్‌కు సామాన్యుల ఆక్రంద‌న‌లు తెలియ‌డం లేదు. అయితే.. అనూహ్యంగా బుధ‌వారం మాత్రం సీఎం జ‌గ‌న్‌కు నిర‌స‌న‌ల సెగ త‌గిలింది. ఏకంగా.. ఎంతో భ‌ద్ర‌త‌లో ఉన్న జ‌గ‌న్ కాన్వాయ్‌ను రైతులు అడ్డ‌గించారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. రోడ్డుపై ప‌డుకుని కాన్వాయ్‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. …

Read More »

జ‌గ‌న్‌కు ష‌ర్మిళ మ‌రో ఝ‌ల‌క్‌

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇబ్బంది క‌లిగేలా మాట్లాడింది ఆయ‌న సోద‌రి ష‌ర్మిళ‌. వివేకా హ‌త్య కేసు నుంచి అవినాష్ రెడ్డిని ఎలాగైనా బ‌య‌ట‌ప‌డేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే.. ష‌ర్మిళ మాత్రం అవినాష్‌కు ఈ కేసులో సంబంధం ఉంద‌న్న‌ట్లుగానే మాట్లాడుతోంది మొద‌ట్నుంచి. అవినాష్ అండ్ కో ఆరోపిస్తున్న‌ట్లుగా వివేకా హ‌త్య కేసుకు, ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధం లేద‌ని, క‌డ‌ప …

Read More »

జ‌గ‌న్ నోరు తెరిస్తే.. అబ‌ద్ధం: చంద్ర‌బాబు ఫైర్‌

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నోరు తెరిస్తే.. అబ‌ద్ధాలు మాట్లాడుతున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. ప‌ల్నాడు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న తొలుత ముస్లిం కుటుంబాల‌తో భేటీ అయ్యారు. వారికి ప‌లు హామీలు ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకొని పార్టీ అధికారంలోకి వ‌చ్చా హామీ నెరవేరుస్తామ‌న్నారు. మైనారిటీలతో ప్రత్యేక సమావేశం చేయడంతో పాటు వారి …

Read More »

క‌డ‌ప‌పై ప్ర‌త్యేక క‌న్ను.. ఐప్యాక్ స‌ర్వే.. నేత‌ల్లో టెన్ష‌న్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం కూడా ప‌ట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కార‌ణం.. టీడీపీ ‘వైనాట్ పులివెందుల‌’ నినాదంతో క‌డ‌ప‌పై ఫోక‌స్ పెంచ‌డ‌మే. ఇటీవ‌ల చంద్ర‌బాబు సైతం ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఇక‌, వైనాట్ పులివెందుల నినాదంతో పార్టీ నాయ‌కులు …

Read More »

క‌ర్ణాట‌క‌లో తాజా స‌ర్వే.. బీజేపీ ప‌రిస్థితి దారుణం!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు వారాలే స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. కీల‌క నేత‌లు రంగంలోకి దిగారు. స్టార్ క్యాంపెనర్లుగా ఉన్న సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిలావుంటే.. మ‌రో 15 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌లో ఎవ‌రు అధికారం ద‌క్కించుకోనున్నార‌నే విష‌యంపై తాజాగా ఒక స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైన …

Read More »

పొత్తును ఎందుకు వద్దనాలి.. టీడీపీ కార్యకర్తల మనోగతం

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు కూడా ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. నిన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో చంద్రబాబు సానుకూల సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కూడా జోష్‌ మీదకు వచ్చాయి. టీవీ చర్చల్లో పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, కార్యకర్తలు కూడా వారికి వంత పాడుతున్నారు. మోదీని మాత్రమే చంద్రబాబు పొడిగారని, పొత్తుపై కమిట్మెంట్ ఇవ్వలేదని టీడీపీ వ్యతిరేక …

Read More »

అవినాష్ అరెస్ట‌యితే.. ఏపీలో జ‌రిగే మార్పేంటి..?

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు లైన్ క్లియ‌ర్ చేసింది. ఆయ‌న‌ను అరెస్టు చేయొద్ద‌న్న తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌ను ర‌ద్దు చేసింది. అంతేకాదు.. సీబీఐ ఎంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కూడా కితాబునిచ్చింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సీబీఐ ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. నేడో …

Read More »

భార‌త్ జ‌నాభా: జ‌ర్మ‌నీ వివాదాస్ప‌ద కార్టూన్‌.. కేంద్రం సీరియ‌స్‌

భార‌త్‌లో జ‌నాభా.. తాజాగా చైనాను దాటేసింది. సుమారు 50 ల‌క్ష‌ల మందికి పైగా చైనా కంటే భార‌త్‌లో జ‌నాభా పెరిగార‌ని.. ఇటీవ‌లే అంత‌ర్జాతీయ నివేదిక‌లు స్ప‌ష్టం చేశాయి. అయితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై ఇప్ప‌టికే నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపైనా మేధో మ‌థ‌నం చేస్తోంది. అయితే.. ఇంత‌లోనే.. తాజాగా భార‌త్ …

Read More »