Political News

మూణ్నెళ్లుగా తీహార్ జైళ్లో ఉన్న కొడుకు.. మాగుంట ఆగ్రహం

దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నా ఎన్నడూ కేసుల్లో ఇరుక్కోని మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం దిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకు జైలుకెళ్లాల్సి వచ్చింది. శ్రీనివాసులరెడ్డికి జైలు తప్పినా కొడుకు మాగుంట రాఘవ మాత్రం మూణ్నెళ్లుగా జైలులోనే మగ్గాల్సివచ్చింది. అయితే, మూణ్నెళ్ల తరువాత కూడా ఆయనకు ఉపశమనం దొరక్కపోవడంతో మాగుంట కుటుంబం ఆలోచనలో పడింది. కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలే ఉన్న ఏపీ పాలక పార్టీ వైసీపీలో ఉన్నప్పటికీ తమను ఈ …

Read More »

ఎన్టీఆర్‌కు భారతరత్న.. చంద్రబాబుకు ఇష్టం లేదా?

తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే అంశం మరోసారి చర్చనీయమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మినీ మహానాడులో కూడా ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కూడా దీనిపై మాట్లాడారు.. ఎన్టీఆర్‌కు కాకుంటే ఇంకెవరికి భారతరత్న ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. కాగా …

Read More »

40 రోజుల్లో రూ.9,500 కోట్లు అప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ అప్పు పుట్టింది. ఈ సారి ఏకంగా రూ. 3 వేల 500 కోట్లకు రిజర్వ్ బ్యాంకు ఒప్పుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం ఈ అప్పు తెచ్చుకునే వెసులుబాటు పొందింది. ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంది. మొత్తం ఐదు వడ్డీ స్లాబుల్లో ఏపీకి అప్పు పుడుతుంది. రాష్ట్రానికి అప్పు రావడంతో అటు నేతలు ఇటు సామాన్యులు సంతోషపడుతున్నారు. …

Read More »

భాగ్యనగరంలో ఉగ్రవాదుల కలకలం

హైదరాబాద్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. వాళ్లు భారీ దాడికి ప్లాన్ చేసే లోపే భద్రతా దళాలు అలెర్ట్ కావడంతో సామూహిక జనహననాన్ని నివారించగలిగారు. తెలంగాణ రాజధానిలో మారణహోమం సృష్టించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారు. ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా ఆ సంగతి తెలుసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఉమ్మడి దాడుల్లో …

Read More »

రా! ద‌మ్ముంటే తేల్చుకుందాం:

రా! ద‌మ్ముంటే.. చ‌ర్చ‌కు సిద్ధం. నాపై చేసిన ఆరోప‌ణ‌లు నిరూపించు. లేక‌పోతు.. ఇటు నుంచి ఇటే వెన‌క్కి వెళ్లిపో! నీ అబ్బ (సీమ భాష‌) నువ్వు క‌ర్నూలుకు చేసింది ఏంటి? అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్‌.. టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్‌కు స‌వాల్ రువ్వారు. ఆయ‌న చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో క‌ర్నూలులో పాదయాత్ర‌లో తీవ్ర గంద‌ర‌గోళం, ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఏం జ‌రిగిందంటే..కర్నూలు …

Read More »

ఎర్రిప‌ప్పా అంటే బుజ్జి నాన్నా అట‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన నాలుగేళ్ల నుంచి వైసీపీ నాయ‌కుల నోటి దురుసును అంద‌రూ చూస్తూనే ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌నే కాదు.. సామాన్య ప్ర‌జల్లో కూడా ఎవ‌రైనా త‌మ‌కు ఎదురు మాట్లాడితే బూతులు తిట్టేయ‌డం, కొట్ట‌డానికి కూడా వెనుకాడ‌క‌పోవ‌డం ప‌లు సంద‌ర్భాల్లో చూశాం. తాజాగా పౌర స‌ర‌ఫ‌రాల మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు ప్రాంతంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా ఒక రైతును దుర్భాష‌లాడిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. అకాల …

Read More »

సోనియ‌మ్మ బిడ్డ‌గా చెబుతున్నా..

Priyanka Gandhi

సోనియ‌మ్మ బిడ్డ‌గా చెబుతున్నా.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా యువ‌త‌కు కాంగ్రెస్ ఇచ్చిన‌, ఇచ్చే ప్ర‌తి హామీని అమ‌లు చేసే బాధ్య‌త నాదే. ఏమాత్రం తేడా వ‌చ్చినా .. పార్టీని ప‌క్క‌న పెట్టేయండి అని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా సభకు చేరుకున్న ఆమెకు …

Read More »

ఏపీలో అందుకే రోడ్లేయ‌ట్లేదా..మంత్రివ‌ర్యా?

ఏపీలో రోడ్లు వేయ‌డం లేద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ గుంత‌లే క‌నిపిస్తున్నాయ‌ని.. రోడ్ల‌పై ప్ర‌యాణించాలంటే.. ఒళ్లంతా హూనం కావాల్సిందేన‌ని.. ప్ర‌జ‌ల్లో ఒక టాక్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇక, ఏపీ ర‌హ‌దారుల గురించి.. తెలంగాణ మంత్రులు సైతం అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు కామెంట్లు చేసి కాక పుట్టించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజ‌న్న దొర‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు …

Read More »

జ‌గ‌న్ కోసం.. విజ‌య‌వాడ హోట‌ళ్లు ఫుల్‌…

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 30 పైచిలుకు ఎమ్మెల్యేలు.. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నారా? వీరిలో సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబందించి వీరంతా త‌మ గోడును వెళ్ల‌బోసుకునేందుకు..జ‌గ‌న్ ద‌ర్శ‌నం కోసం త‌పిస్తున్నార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్న మాట‌. దాదాపు 100 మందికి పైగా..ధైర్యంగా ఉన్నారు. త‌మ చ‌రిష్మా పేరు వంటివి త‌మ‌ను కాపాడ‌తాయ‌ని …

Read More »

కర్ణాటకలో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ

దక్షిణాది రాష్ట్రం కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఖాయమని , అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఈ సారి మూడు శాతం వరకు పెరుగుతుందని పీపుల్స్ పల్స్ అంటోంది. 2018లో …

Read More »

విజయసాయి యాక్టివ్ అవబోతున్నారా ?

ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఒకపుడు ప్రభుత్వ సలహాదారు గా సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి బాగా యాక్టివ్ గా ఉండేవారు. అయితే వివిధ కారణాల వల్ల విజయసాయిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి, సజ్జలకే రెండు బాధ్యతలను అప్పగించారు. అయితే రెండు బాధ్యతలను నిర్వర్తించటంలో సజ్జల పెద్దగా సక్సెస్ …

Read More »

పొత్తుల‌పై ప‌వ‌న్‌దే నిర్ణ‌యం:  నాగ‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాల‌నేది. ఆయ‌న ఇష్ట‌మేన‌ని, ఆయ‌న‌కు ఎవ‌రూ ఎదురు చెప్ప‌డానికి వీల్లేద‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎవ‌రూ త‌మ‌కు స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని `ఓవ‌ర్గం మీడియా`ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. “కొన్ని మీడియాలు మాకు స‌ల‌హాలు ఇస్తున్నాయి. వారి వారి పార్టీల‌కు స‌ల‌హాలు ఇస్తే మంచిది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవాలి.. …

Read More »