Political News

ఆ రెండు కారణాలే అనిల్ ను బలి చేశాయా…?

వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ను మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాను దాటించి… ఏకంగా పల్నాడు జిల్లాకు బదిలీ అయిపోయిన అనిల్… నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ …

Read More »

చెల‌రేగిన `య‌న‌మ‌ల`… వైసీపీకి ఏం షాక్ ఇచ్చారులే!

టీడీపీ సీనియ‌ర్ నేత‌,మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. ఇటీవ‌ల కాలంలో పెద్దగా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా..య‌న‌మ‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం. అయితే.. ఈ సారి కూట‌మి స‌ర్కారులో మాత్ర‌మే య‌న‌మ‌లకు అవ‌కాశం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో య‌న‌మ‌ల మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ కోసం ప‌నిచేయ‌రా? అంటూ..కొంద‌రు స‌టైర్లు కూడా వేస్తున్నారు. ప్ర‌స్తుతం య‌న‌మ‌ల …

Read More »

“డబుల్ ఇంజిన్ కాదు… ట్రిపుల్ ఇంజిన్ సర్కారు”

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత… బీజేపీ నేతలు ఎక్కడకెళ్లినా… డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ పదే పదే ఆ కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. డబుల్ ఇంజిన్ అంటే… కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… రాష్ట్రాల్లోనూ అదే పార్టీ అధికారంలోకి రావడమన్న మాట. ఇలా డబుల్ ఇంజిన్ పాలన వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల కొరత ఉండదని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని …

Read More »

బాబు ముందు అధికారులను బుక్ చేసిన బాలిక

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర …

Read More »

ప్ర‌పంచ స్థాయికి అమ‌రావ‌తి… చంద్ర‌బాబు న‌యా ప్లాన్!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో స‌రికొత్త ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించాలని నిర్ణ‌యించారు. అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయిలో ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌ద్వారా.. రాజ‌ధానికి మ‌రిన్ని పెట్టుబడులు తీసుకురావ‌డంతోపాటు.. విద్యాసంస్థ‌ల‌ను, విదేశీ …

Read More »

జగన్ కు ఈ బీజేపీ సీనియర్ ఇచ్చి పడేశారుగా!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే సూపర్ సిక్స్ హామీల అమలు ఎక్కడ అంటూ ఆయన కూటమి సర్కారును నిలదీస్తున్నారు. అయితే కూటమి నేతలు కూడా అంతే స్థాయిలో జగన్ కు బదులిస్తున్నారు. జగన్ చేసిన విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆదిలోనే చెప్పిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు…ఆర్థిక …

Read More »

బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలేంటి?: మంత్రి సత్యకుమార్

సినిమాలు, వాటి ఇతివృత్తాలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలేంటి అని ప్రశ్నించిన మంత్రి…ఆ సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. తమకు జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటు పడిన వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీస్తే… సమాజాభివృద్ధికి దోహదం చేసినట్టు అవుతుందని …

Read More »

ఆంధ్రా తరహా ‘విధ్వంసం’ ఢిల్లీలోనూ జరిగిందా…?

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన పాలనలో విధ్వంసం చోటుచేసుకుందని, రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. ఏపీలో మరోమారు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఆయా శాఖలను పరిశీలిస్తూ సాగుతుండగా.. జగన్ సాగించిన దురాగతాలు వరుసబెట్టి బయటకు వస్తున్నాయన్నది టీడీపీ మాట. ఆయా శాఖల్లో తన సొంత మనుషులను …

Read More »

మైక్ పట్టుకొని సాక్షి రిపోర్టర్ తో లోకేష్ పంచులు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి రాత్రికి రాత్రి… 135 ఎమ్మెల్యే సీట్లు, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీకి బలమైన కం బ్యాక్ ఇచ్చారు. రాజ్యసభలో జీరో స్థాయికి చేరిన టీడీపీ సంఖ్యను ఆరంటే ఆరు నెలల్లోనే తిరిగి ఖాతా ఓపెన్ అయ్యేలా చేశారు. అంతేనా… వైరి …

Read More »

పంక‌జ‌శ్రీ వాదన.. జ‌గ‌న్‌కు కూడా అప్లిక‌బులే!

పంక‌జ‌శ్రీ.. ప్ర‌స్తుతం ఈ పేరు మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈమె గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ స‌తీమ‌ణి. ప్ర‌స్తుతం వంశీ అరెస్ట‌యి.. జైల్లో ఉన్న నేప‌థ్యంలో ఆమె మీడియా ముందుకు వ‌చ్చారు. కుట్ర‌, కిడ్నాప్ కేసులో పోలీసులు కేసు న‌మోదు చేసి.. వంశీని అరెస్టు చేయ‌డం..గురువారం, శుక్ర‌వారం చ‌ర్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ కేసులోనే కోర్టు ఆయ‌న‌కు 14 రోజ‌లు రిమాండ్ విధించింది. అనంత‌రం విజ‌య‌వాడ …

Read More »

బాల‌య్య కాదు, నాకెప్పుడూ సారే: ప‌వ‌న్‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. స‌నాత‌న ధ‌ర్మ యాత్ర‌ను ముగించుకుని శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నిర్వ‌హిస్తున్న యుఫోరియా మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్‌కు అతిథిగా విచ్చేసిన ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంలో బాల‌య్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య ఎప్పుడూ త‌న‌ను బాల‌య్యా అని పిల‌వ‌మని అంటుంటార‌ని.. కానీ త‌న‌కు మాత్రం అలా పిల‌వ‌బుద్ధి కాద‌ని.. ఆయ‌న త‌న‌కు ఎప్పుడూ సారే …

Read More »

ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ రూ.50 లక్షల విరాళం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దాన గుణంలో ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. రైతులు అయినా… వరద బాధితులు అయినా… అగ్ని ప్రమాద బాధితులు అయినా… జాలర్లు అయినా… ఆపదలో ఉన్న ఇతర వర్గాలు ఏవైనా గానీ.. తనకు సమస్య తెలిసినంతనే పవన్ అక్కడ దిగిపోతారు. ప్రభుత్వాలే సాయం చేయాలన్న మాటను పక్కనపడేసి… తనకు తోచిన మొత్తాన్ని సాయంగా అందిస్తూ వారికి భరోసాగా నిలుస్తూ ఉంటారు. ఆ …

Read More »