Political News

వాట్సాప్ లో ఇంటర్ హాల్ టికెట్స్… ఎలాగంటే..?

ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కొత్త సేవలను ప్రారంభించారు. యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు… ప్రత్యేకించి విద్యార్థులు నుంచి వినిపించిన సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఈసేవలను ప్రారంభించారు. ఇటీవలే లోకేష్ చేతుల మీదుగా ఏపీలో వాట్సాప్ …

Read More »

అసెంబ్లీకి వెళ్లకపోవటంపై జగన్ వాదన

అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని కట్టబెడుతుంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సరే.. ఏం చెబితే అదే వేదం. మరి.. పాలనాధికారం చేతిలో లేని వేళ.. అప్పటివరకు పాలనాధినేతగా వ్యవహరించిన అధినేత తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షం ఓటమి చెందటం.. విపక్షాలు విజయాన్ని సాధించిన పాలనా …

Read More »

ఈ ఐదుగురు బాబును మించిన పనిమంతులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం తనదాకా వచ్చినా కూడా ఆయన నిస్పక్షపాతంగానే వ్యవహరిస్తారు. ఈ మాట నిజమేనని మరోమారు నిరూపితమైంది. గురువారం నాటి కేబినెట్ భేటీలో పనితీరును బట్టి మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో చంద్రబాబుకు కూడా ర్యాంకు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో బాబుకు ఆరో ర్యాంకు వచ్చింది. సీఎం గా ఉన్న చంద్రబాబుకు …

Read More »

పంచ సూత్రాలు.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌స్తున్న‌వివే..!

అధికారంలో ఉన్న‌వారికి కొన్ని ఇబ్బందులు స‌హ‌జం. ఎంత బాగా పాల‌న చేశామ‌ని చెప్పుకొన్నా.. ఎంత విజ‌న్‌తో దూసుకుపోతున్నామ‌ని చెప్పుకొన్నా.. ఎక్క‌డో తేడా కొడుతూనే ఉంటుంది. దీనిని ఎవ‌రూ కాద‌న లేరు. ఈ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా అతీతులేమీ కాదు. ఏడు మాసాల పాల‌న పూర్త‌య్యే స‌రికి.. ఆయ‌న‌కు కూడా.. కొంత ఇబ్బంది ఎదుర‌వుతోంది. ఈ ఆరు మాసాల కాలంలో ఆయ‌న ప్ర‌తి నెలా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను …

Read More »

సక్సెస్ మంత్రాన్ని లోకేష్ కనిపెట్టేసారు

ఏపీకి గతంలో కేంద్రం నుంచి పెద్దగా నిధులు గానీ, కనీసం కేటాయింపులు గానీ జరిగేవి కావు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఇదే పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా అదే పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వాలు…దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం అరకొర నిధులే ఇచ్చేవి. తెలుగు రాష్ట్రాల విషయంలో అయితే ఈ వివక్ష మరింతగా …

Read More »

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో గ‌త ఐదేళ్లుగా వ‌ర్షపు నీరు, వ‌ర‌ద నీట‌లో నానిన అమ‌రావ‌తి భ‌వ‌నాల నుంచి నీటిని తోడించింది. అనంత‌రం.. భ‌వ‌న నిర్మాణాల‌కు సంబంధించిన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్ర‌క్రియ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రిలో టెండర్ల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి ఉంది. వ‌రుస‌గా నెల …

Read More »

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

‘ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం’ నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు..ఇలా అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనేలా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తాజాగా జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో ప‌లు విష‌యంపై చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న …

Read More »

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన క్ర‌తువు పూర్త‌యింద‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏయే ప్రాజెక్టుల‌కు ఎంతెంత కేటాయించాలి? సూప‌ర్ సిక్స్‌లో ఏయే ప‌థ‌కాల‌కు ఎంత ఇవ్వాల‌న్న విష‌యాల‌పై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు ఆర్థిక …

Read More »

విశాఖ ఉక్కుపై కేంద్రం కీలక నిర్ణయం

Vizag Steel Plant

ఇదిగో విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమార స్వామి చెప్పినా సరే…వైసీపీ నేతలు మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం ఆపడం లేదు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు అంటూ విశాఖ ఉక్కు అంత స్ట్రాంగ్ ప్రకటన ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. వైజాగ్ …

Read More »

‘తాడేప‌ల్లి ప్యాల‌స్‌’కు నిప్పు.. అనేక సందేహాలు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం క‌మ్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని ప్యాల‌స్‌కు గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. ఈ వ్య‌వ‌హారం.. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. అటువైపు ఎవ‌రినీ రాకుండా.. జ‌గ‌న్ భ‌ద్ర‌తా సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. భారీ ఎత్తున రాజుకున్న మంట‌ల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆర్పేసే ప్ర‌య‌త్నం చేశారు. …

Read More »

మా ఇంటాయ‌నే ముఖ్య‌మంత్రి.. అయినా మా బాధ‌లు మావే!: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి, ఎన్టీఆర్ ట్ర‌స్టు సీఈవో నారా భువ‌నేశ్వ‌రి.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ‌లో మ్యూజిక‌ల్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఆమె ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. “మా ఇంటాయ‌నే ముఖ్య‌మంత్రి.. అయినా మా బాధ‌లు మావే!” అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్ర‌స్టు స‌హా హెరిటేజ్‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు పెండింగులో ఉన్నాయ‌ని తెలిపారు. “గ‌త ఐదేళ్ల‌లో …

Read More »

సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఫస్ట్ రియాక్షన్

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని సాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు, రాజకీయ సన్యాసం తర్వాత ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతా అని చెప్పడమే కాకుండా..ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిరెడ్డి. అయితే, సాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించలేదు. తాజాగా నేడు …

Read More »