Political News

మోడీకి `ప‌రువు` ప్ర‌శ్న‌.. ప్ర‌పంచ దేశాల కామెంట్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌పంచ దేశాల్లో భారీ ఎత్తున ప్ర‌చారం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవ‌డం.. అనేక దేశాలు ఫాలో అవ‌డం కూడా ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి వ‌స్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌పంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావ‌డం గ‌మ‌నార్హం. రెండు కీల‌క విష‌యాల్లో ప్ర‌ధాని ప్ర‌ధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు …

Read More »

“ఈ 5 ఏళ్లు రేవంత్ గారు సిఎం, వచ్చేరోజుల్లో బీసీలే సిఎం” : మహేష్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదవిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం వేదికగా రేవంత్ సీఎం పదవితో పాటుగా భవిష్యత్తులో బీసీలకు దక్కనున్న ప్రాధాన్యతపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐధేళ్లు రేవంతే సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించిన మహేశ్… ఈ ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే… …

Read More »

“కేసీఆరే మళ్లీ రావాలి, సీఎం కావాలి” : కేటీఆర్!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

జ‌గ‌న్ చేసిన పాపాల‌కు 25 వేల కోట్లు క‌ట్టాం: లోకేష్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై మంత్రి నారా లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన అప్పుల పాపాల‌కు ప‌రిహారంగా వ‌డ్డీ రూపంలో త‌మ ప్ర‌భుత్వం సుమారు 25 వేల కోట్ల‌రూపాయ‌ల‌ను చెల్లించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదే ఆయ‌న అప్పులు చేయ‌క‌పోయి ఉంటే.. ఈ సొమ్మును ప్ర‌జ‌ల‌కు పంచేవారి మ‌ని కూడా నారా లోకే పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఐదేళ్ల పాల‌న చేసిన జ‌గ‌న్ రాష్ట్రాన్ని …

Read More »

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కారు

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగిస్తారంటూ ప్రచారం సాగింది. సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను తొలగించినట్లుగానే సచివాలయ ఉద్యోగులను కూడా ఇంటికి పంపుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వాలంటీర్ల మాదిరిగా తామేమీ వైసీపీ నేతలు ఎంపిక చేసిన వారం కాదని, …

Read More »

వైసీపీపై `పిడుగు`.. రాళ్లు!

ప్ర‌తిప‌క్షం వైసీపీకి కీల‌క‌మైన జిల్లాల్లో ఒక‌టి ఉమ్మ‌డి గుంటూరు. ఈ జిల్లాలో గ‌త ఆరేళ్లుగా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుని మ‌రీ రాజ‌కీయాలను దూకుడు పెంచారు. ప‌ల్నాడులోని వారికే మంత్రులుగా కూడా జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇద్ద‌రు మంత్రులు ఉంటే.. ఇద్ద‌రూ ప‌ల్నాడుకు చెందిన వారే ఉండేవారు. వైసీపీకి అలాంటి బ‌ల‌మైన జిల్లాగా ఉన్న ప‌ల్నాడులో ఇప్పుడు పిడుగు ప‌డింది. గ‌తంలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ …

Read More »

గ్రీవెన్స్ స్టైల్ నే మార్చేసిన నారా లోకేశ్

గ్రీవెన్స్… అంటే ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించడం, వాటిని పరిష్కరించడం అన్నది ప్రతి రాజకీయ నేతకూ ఓ తప్పనిసరి కార్యక్రమమే. ఆయా సమస్యలను తీర్చేది అధికారులే అయినా… వాటి పరిష్కారానికి రాజకీయ నేతల నుంచే అడుగులు పడాలి. అంతేకాకుండా ప్రజల నుంచి అందే ఫిర్యదులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, వాటి ఫరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం… ఓ రాజకీయ నేత పనితీరును ఇట్టే పట్టించేస్తాయి. ఆయా నేతలకు గ్రీవెన్స్ …

Read More »

బీజేపీ లో చేరికపై స్పందించిన కేశినేని నాని!

విజ‌య‌వాడ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కేశినేని నాని.. తిరిగి వైసీపీ గూటికి చేరుతార‌ని.. గ‌త నాలుగు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో కాదు, మా పార్టీలోకి వ‌స్తున్నారంటూ.. బీజేపీ నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. వైసీపీలోకి రావాల‌ని నాని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వైసీపీ శిబిరం నుంచి లీకులు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు, జ‌గ‌న్‌కు మ‌ధ్య గ‌ట్టి అనుబంధం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో తిరిగియాక్టివేట్ అవుతున్నార‌న్న‌ది వైసీపీ నేత‌ల మాట‌. …

Read More »

జైల్లో దస్తగిరి బ్యారక్ లోకి వెళ్లింది నిజమే!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఇప్పటివరకు చోటు చేసుకున్న పలు సంచలన పరిణామాలకు కొనసాగింపుగా మరో సంచలనం చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి సిద్ధమైందని.. త్వరలోనే అధికారికంగా బయటకు వస్తుందని చెబుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు …

Read More »

గెలుపే కాదు… మెజారిటీ కూడా ముఖ్యమే

ఏపీలో మరో 10 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… వాటిలో ఓ స్థానం టీచర్స్ కోటా ఎమ్మెల్సీ. దీని గురించి పార్టీలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన రెండు పట్టభద్రుల ఓట్లతో జరిగే ఎమ్మెల్సీ స్థానాలు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు …

Read More »

“అధికారులు AC గదుల నుండి బయటకి రావాలి” : రేవంత్

ఇటీవల కాలంలో ఏ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐఏఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఒక మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు రచించిన ‘లైఫ్‌ ఆఫ్‌ ఎ కర్మయోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వేళ.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధికారులు మంచీ చెడులపై సలహా చెప్పేలా ఉండాలని.. రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో …

Read More »

పాలిటిక్స్ పై నాని యూటర్న్… బీజేపీలోకి మాజీ ఎంపీ??

ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి…ఆ వాసన చూశాక దానికి దూరంగా జరగడం దాాదాపుగా దుర్లభమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే… అన్ని రంగాలను శాసిస్తున్న రాజకీయ రంగం… అన్నింటికీ పెద్దన్నగా వ్యవహరిస్తోంది. ఏ పని కావాలన్నా… ఎవరితో కాకున్నా.. ఒక్క రాజకీయ నేత తలచుకుంటే… ఆ పని నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. పార్టీ ఏదన్నది ముఖ్యం కాదు. నేతకు లౌక్యం ఉంటే చాలు ఇట్టే పనులన్నీ అయిపోతాయి. కోరినవన్నీ సమకూరిపోతాయి. డబ్బే దస్కం …

Read More »