Political News

నాగబాబుకు టైం వచ్చేసిందబ్బా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మరుక్షణమే ఆయనను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవడం …

Read More »

రేవంత్ తో ‘ఎమ్మార్’ భేటీ.. వివాదం పరిష్కారమయ్యేనా?

ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలుగు నేల రాజకీయాలను భారీ కుదుపునకు గురి చేసిన వ్యవహారం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్… హైదరాబాద్ లో రియిల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం ఆ సంస్థకు కేటాయించిన భూములు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై పెను దుమారం రేగింది. ఫలితంగా ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులన్నీ …

Read More »

అనారోగ్యం అంటూనే… ‘నార్కో’కు సిద్ధమంటున్నారే

దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా… వంశీకి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గురువారం సాయంత్రానికి పూర్తి కాగా… వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ పలు …

Read More »

విచారణకు రమ్మంటే గోరంట్ల ఏమన్నారంటే?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… వీర విహారం చేసిన ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలపై కేసులు నమోదు కాగా… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు మాజీ ఎంపీ నందిగం సురేశ్, తాజాగా వైసీపీని వీడిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఇక కేసులు …

Read More »

జ‌గ‌న్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మ‌డ‌మ తిప్ప‌క త‌ప్ప‌దా?!

“మాట త‌ప్పడు-మ‌డ‌మ తిప్ప‌డు” అని వైసీపీ నాయ‌కులు చెప్పుకొనే జ‌గ‌న్‌.. వ్య‌వ‌హారం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అన్ని వైపుల నుంచి ఆయ‌న‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు సాధార‌ణ మీడియా నుంచి సోష‌ల్ మీడియా వ‌ర‌కు, పార్టీ నాయ‌కుల నుంచి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హంతోనే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లేది లేద‌ని భీష్మించిన ద‌రిమిలా.. ఆయ‌న‌పై ఈ ఒత్తిడి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు మ‌డ‌మ తిప్ప‌క …

Read More »

జ‌న‌సేన‌లోకి వైసీపీ ఎమ్మెల్సీ.. లైన్ క్లియ‌ర్‌?

వైసీపీకి త్వ‌ర‌లోనే మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుందా? ఆ పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఎమ్మెల్సీ ఒక‌రు జంప్ చేసేందుకు లైన్ క్లియ‌ర్ అయిందా? స‌దరు నేత జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఆయ‌నే తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న గ‌తంలో మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా 2014లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. …

Read More »

ఈ బంధం ద్రుఢం.. క‌మ్మ‌-కాపు పాలిటిక్స్ స‌క్సెస్‌.. !

“చిన్న చిన్న క‌ష్టాలు ఉంటే స‌ర్దుకుంటాయి. వాటిని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేదు. మేం క‌లిసే ఉంటాం.. విడిపోం!” అంటూ అసెంబ్లీ వేదిక‌గా.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మ‌రో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తాము అధికారంలోనే ఉంటామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై రాష్ట్రంలోని రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింది. 2024 ఎన్నిక‌ల‌కు ముందు కాపు, క‌మ్మ …

Read More »

నారా లోకేష్ కొత్త ఐడియా.. వారికి చేతినిండా సొమ్ములు!

మంత్రి నారా లోకేష్ కొత్త ఐడియా వేశారు. నైపుణ్య శిక్ష‌ణ‌లో భాగంగా రాష్ట్రంలోని వైద్య వృత్తిలో ఉన్న న‌ర్సుల‌కు విదేశీ భాష‌ల‌పై శిక్షణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా రాష్ట్రంలో న‌ర్సింగ్ చ‌దువుతున్న యువ‌తీ యువ‌కుల‌కు.. విదేశాల్లో కూడా అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు పెద్ద అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు అవుతుంద‌ని మంత్రి చెబుతున్నారు. త‌ద్వారా.. చేతి నిండా సొమ్ములు చేకూరుతాయ‌ని అంటున్నారు. తాజాగా ఒప్పందం.. న‌ర్సుల‌కు విదేశీ భాష‌ల్లో శిక్ష‌ణ కోసం.. ఏపీ స్కిల్ …

Read More »

అమిత్ షా చెప్పిన సగం నిజం గురించి మాట్లాడుకోవాల్సిందే

అవునన్నా.. కాదన్నా దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పాలకులకు పెద్ద మనసు లేదన్నది నిజం. ఆ విషయాన్ని తన పదేళ్ల పాలనతో ఫ్రూవ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేమంటే.. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో డెవలప్ మెంట్ తక్కువగా ఉంది కదా? అని చెబుతూ వారికి భారీగా నిధులు కేటాయించటం కనిపిస్తుంది. ఒక దేశంలో ప్రాంతాల మధ్య విభేదాలు ఏమిటి? మనమంతా ఒకే దేశం కదా? అన్న భావన మంచిదే. …

Read More »

లోకేష్ ‘వ‌న్ మ్యాన్ ఆర్మీ’.. గ‌తానికి భిన్నంగా.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. ‘వ‌న్ మ్యాన్ ఆర్మీ’ అన్న మాట‌ను సార్థ‌కం చేసుకున్నారు. త‌న శైలికి చాలా భిన్నంగా.. నారా లోకేష్ వ్య‌వ‌హ‌రించి.. విమ‌ర్శ‌కుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారంటే ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది. తాజాగా శాస‌న మండ‌లిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు సూటిగా.. సుత్తిలేకుండా చెప్పిన స‌మాధానాలు వంటివి నారా లోకేష్‌ను వ‌న్ మ్యాన్ ఆర్మీగా నిల‌బెట్టాయి. నిజానికి ఆయ‌న‌కు శాస‌న …

Read More »

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. మాజీ …

Read More »

తెలంగాణ రైజింగ్‌ను ఎవ‌రూ ఆప‌లేరు: రేవంత్‌

తెలంగాణ అభివృద్ధిని ఎవ‌రూ ఆప‌లేర‌ని, 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా రాష్ట్రాన్ని మారుస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో త‌న వ్యూహాలు త‌న‌కు ఉన్నాయ‌ని చెప్పారు. తాజాగా హెచ్ సీఎల్ కొత్త క్యాంప‌స్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ తెలిపారు. “గ‌తంలో రాష్ట్రాన్ని1ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా మారుస్తాన‌ని చెప్పిన‌ప్పుడు.. కొందరు ఎద్దేవా చేశారు. కాయ‌లున్న చెట్టుకే రాళ్లు ప‌డ‌తాయ‌ని అన్న‌ట్టుగా.. ప‌నిచేసే ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అయినా.. మేం ప‌నిచేసుకుంటూ …

Read More »