Political News

జ‌గ‌న్‌కు ఇచ్చిప‌డేసిన పోలీసులు.. హాట్ కామెంట్స్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వివాదాల సుడిలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే, కుట్ర‌, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌వాడ వ‌చ్చిన జ‌గ‌న్‌.. రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌తోపాటు.. పోలీసుల‌ను కేంద్రంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌పై వేదింపుల‌కు పాల్ప‌డే పోలీసుల‌ను స‌ప్త స‌ముద్రాల అవ‌త‌ల ఉన్నా.. ప‌ట్టుకుని తీసుకువ‌చ్చి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని జ‌గ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. రిటైర్ అయినా.. వ‌దిలి …

Read More »

అప్పుడు టిక్కెట్టు పొందిన నాయకులు ఇప్పుడు ఎక్కడ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. చేసిన ప్ర‌యోగాలు విక‌టించాయి. ఎమ్మెల్యేల‌ను, ఎంపీ ల‌ను మార్పు చేయ‌డంతోపాటు.. తాను ఏరికోరి ఎంపిక చేసిన వారికి ఇచ్చిన టికెట్ల స్థానాల్లోనూ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌రే.. ప్ర‌జాస్వామ్యంలో గెలుపు, ఓటములు కామ‌నే.. అనుకున్నా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు కూడా వైసీపీకి ఏమాత్రం క‌లిసి రావ‌డం లేదు. దీంతో ప్ర‌యోగాలే కాదు.. నాయ‌కులు కూడా కొర‌గాకుండా పోయార‌న్న చ‌ర్చ అయితే …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా జ్యోతి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌: ఉండ‌వ‌ల్లి మెరుపులు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మెరుపులు మెరిపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఆశాజ్యోతి` అంటూ కీర్తించారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నేత‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా డిఫ‌రెంట్ నాయ‌కుడ‌ని చెప్పుకొచ్చారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడితే రాజ‌కీయాల్లో మ‌న‌లేమ‌న్న విష‌యం త‌న‌కు తెలుసున‌ని, కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడి అంద‌రినీ మెప్పిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ప‌ట్టుబ‌ట్టి.. మ‌రీ …

Read More »

జ‌గ‌న్ `ఇమేజ్‌` పైనా డౌటే..!

“నావ‌ల్లే మీరంతా గెలిచారు. న‌న్ను చూసే ప్ర‌జ‌లు మీకు ఓట్లేశారు“ అంటూ.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లు మార్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త‌న పాల‌న స‌మ‌యంలో నూ.. ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. త‌నను చూసే.. ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను ఆద‌రిస్థున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. దీంతో సీనియ‌ర్లు.. సీనియ‌ర్ మోస్టులు ఒకింత ఆవేద‌న చెందారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం త‌న పంథాను మార్చుకోలేక పోయారు. …

Read More »

ఫేక్‌-రియ‌ల్‌ : ఒరిజినల్ వీడియోతో జ‌గ‌న్‌కు లోకేష్ కౌంటర్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించారు. గ‌న్న‌వ‌రంలోని టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిపై కేసు పెట్టి స‌త్య‌వ‌ర్థ‌న్ అనే వ్య‌క్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి.. కేసును వెన‌క్కి తీసుకునేలా చేశార‌న్న అభియోగంపై ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రిమాండ్ ఖైదీగా విజ‌య‌వాడ జైల్లో వంశీ ఉన్నారు. వంశీని ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. జ‌గ‌న్ మాట్లాడుతూ.. అస‌లు ఆ టీడీపీ కార్యాల‌యం కేసుకు, …

Read More »

ఇదేం గోల?.. ఈ గోలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?

వైసీపీ శ్రేణుల నినాదాల హోరుతో మంగళవారం విజయవాడలోని జైలు ప్రాంగణం మారుమోగిపోయింది. అసలే అది జిల్లా జైలు ప్రాంగణం… అందులోనూ తమ పార్టీకి చెందిన ఓ కీలక నేత అరెస్టైతే… ఆయనను పరామర్శించేందుకు ఏకంగా పార్టీ అధినేతే అక్కడకు తరలివచ్చారు. అలాంటి సమయంలో పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలి కదా. మంగళవారం విజయవాడ జైలు పరిసరాల్లో అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. ఒకటే అరుపులు. కేకలు. మిన్నంటే నినాదాలు. ఒకరు …

Read More »

చదువుకు ‘రేమాండ్స్’ బట్టలేస్తున్న లోకేశ్

ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా లోకేశ్ వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాదాసీదాగా ఆలోచన చేసే వ్యక్తులకు అసలు ఈ ఐడియాలే తట్టే అవకాశం లేదు. ఓ అంశంపై ఎంతో లోతుగా పరిశోధన జరిపితేనే గానీ ఈ తరహా ఆలోచనలు రావనే చెప్పాలి. …

Read More »

మహా కుంభమేళాలో పవన్ పుణ్య స్నానం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. మంగళవారం సతీసమేతంగా ప్రయాగ్ రాజ్ వెళ్లిన పవన్… సతీ సమేతంగానే పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ దంపతులతో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పుణ్య స్నానాల్లో పాలుపంచుకున్నారు. పుణ్య స్నానాల అనంతరం పవన్ తన చేతులతో అఖండ హారతిని పట్టుకుని కనిపించారు. గత …

Read More »

జైలుకు జ‌గ‌న్‌.. నేతల బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌!

విజ‌య‌వాడ సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని తాజాగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అయితే.. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా.. రాజు వెడ‌లె ర‌వి తేజ‌ముల‌ల‌ర‌గ‌! అన్న‌ట్టుగా జైలుకు కూడా మందీ మార్బ‌లాన్ని వేసుకుని వ‌చ్చేశారు. స్థానిక నాయ‌కులు అయితే.. త‌మ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు జైలునే వేదిక‌గా చేసుకున్నారు. దీంతో విజ‌య‌వాడ నడిబొడ్డున ఉన్న ఈ జైలు ప్రాంతం మొత్తం నారా ర‌భ‌స‌గా మారింది. …

Read More »

వారు మాత్రమే మహిళలా?.. ట్రోల్స్ పై వంశీ సతీమణి ఫైర్!

సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరించారంటూ వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… జైలులో …

Read More »

పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా …

Read More »

వంశీతో జగన్ ములాఖాత్ పై టీడీపీ రియాక్షన్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఫిర్యాదుదారుడిపై బెదిరింపుల కేసులు వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నేరుగా విజయవాడ జైలుకు వెళ్లారు. జైలులో వంశీని పరామర్శించిన జగన్… ఆ తర్వాత బయటకు వచ్చి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కూటమి సర్కారుపై ఆరోపణలు …

Read More »