Political News

సినిమా పరిశ్రమకు వార్ ముప్పు ఉందా

పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది. ఒకరకమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా అన్ని రాష్ట్రాలు సన్నద్ధంగా ఉండాలని, అందులో భాగంగా రేపు దేశమంతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగే పక్షంలో …

Read More »

రేపటి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ

ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం ఓ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా కుటుంబాల నుంచి దరఖాస్తులను ఈ నెలాఖరు …

Read More »

అసలేం జరుగుతుంది? బాబు సీరియస్

కూట‌మి ప్ర‌భుత్వంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం.. అంతా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం కూడా. అయితే.. ఇది రాజ‌కీయ ప‌ర‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హార‌మేన‌ని తాజాగా తెలుస్తోంది. ఇక‌, రాజ‌కీయేత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో మాత్రం.. అధికారుల పెత్త‌నం జోరుగా సాగుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇవి కూట‌మి ప్ర‌భుత్వంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వాస్త‌వానికి నామినేటెడ్ ప‌ద‌వులు.. రాజ‌కీయంగానే కాకుండా.. …

Read More »

రూ.1000 పెంచిన బాబుకు మంచి మార్కులు

ప్ర‌తి నెలా 1వ తేదీన ఠంచ‌నుగా అందుతున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను ప్ర‌భుత్వానికి మంచి మార్కులే వేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు పాల‌న‌కు మ‌రిన్ని మార్కులు ప‌డేలా చేస్తోంది. అందుకే.. పింఛన్‌.. బాబుకు మార్కులు పెంచెన్ అనే కామెంట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దాదాపు 87 శాతం మంది పింఛ‌ను ల‌బ్ధి దారులు చంద్ర‌బాబుకు మార్కులు వేస్తున్నారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా న‌గ‌దు అందుతోంద‌ని చెబుతున్నారు. దీనిపై …

Read More »

Don’t Miss: క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న గోల్డెన్ అవర్ ఉచిత వైద్యాన్ని అమలులోకి తీసుకొస్తూ నరేంద్ర మోదీ సర్కారు… సోమవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారం రాత్రి నుంచే ఈ కొత్త పథకం అమలులోకి వచ్చేసినట్టుగా కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించింది. “క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఫర్ …

Read More »

గాలి పోయింది.. మళ్ళీ జైలుకే

తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపుగా 14 ఏళ్ల పాటు విచారించిన ఈ కేసులో బీజేపీ మాజీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డితో పాటు ఆయన నేతృత్వంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ), ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డిలను దోషులుగా తేల్చిన …

Read More »

రేవంత్ ప్లాన్ సక్సెస్… ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఫలితంగా మంగళవారం అర్థరాత్రి నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మె వాయిదా పడిపోయింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో నిర్వహించిన భేటీ తర్వాత… ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై పున:పరిశీలన జరుపుతామని, అందుకు తమకు కొంత సమయం అవసరమని పొన్నం చెప్పడం… అంతేకాకుండా …

Read More »

బాబు స్ట్రాట‌జీ: జ‌గ‌న్ ఓటు బ్యాంకుకు భారీ గండి!

సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల‌న్న కాంక్ష‌తో వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న చంద్ర‌బాబు.. అదే సమ‌యంలో తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో వ‌చ్చే ఫ‌లితం ఆధారంగా.. త‌న పార్టీ ప్ర‌భావాన్ని.. రాబోయే మేలును కూడా ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని కొన్ని నిర్ణ‌యాలు.. వాటి ద్వారా ఒనగూరే ఓటు బ్యాంకు లెక్క‌లు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వ్యూహ‌మే ఇప్పుడు మ‌రోటి తెర‌మీదికి వ‌చ్చింది. జ‌గ‌న్‌కు, వైసీపీకి బ‌లమైన ఓటు …

Read More »

రేవంత్ వర్సెస్ కేటీఆర్!… హీటెక్కిపోయింది!

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె నోటీసులపై సోమవారం స్పందించిన సీఎం రేవంత్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి …

Read More »

ఆ రెడ్డిగారంతే.. మార‌రంట‌… !

రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేర‌యా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. హార్డ్ కోర్ జ‌గ‌న్ అభిమాని అయిన కోటంరెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీని వ‌దిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్త‌వానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ఈ విష‌యంపై అనేక విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. …

Read More »

ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక సంస్థ‌లు.. త‌మ‌కు నామినేష‌న్ ప‌ద్ధ‌లితో వ‌న‌రులు క‌ల్పించాలని కోరుతున్నాయి. అయితే.. ఇది న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌కు దారి తీస్తుంద‌న్న ఉద్దేశంతో ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోలేదు. పైగా.. ఎవ‌రూ సాహ‌సం కూడా చేయ‌లేదు. ఇత‌ర మ‌తాలవారు కూడా ఇలానే డిమాండ్ చేస్తార‌న్న ఉద్దేశం కూడా ఉంది. దీంతో హిందూ ధార్మిక …

Read More »

బాబు మాట ఎవరూ వినట్లేదా

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ మంత్రుల‌కు.. చంద్ర‌బాబు అప్ప‌గించిన జిల్లాల్లో ప‌నితీరు ఎలా ఉంది? నాయ‌కులు క‌లిసి ముందుకు సాగుతున్నారా? ఇంచార్జ్ మంత్రులు ప‌ట్టించుకుంటున్నారా? అంటే.. లేద‌నేదే చంద్ర‌బాబు మాట‌. తాజాగా ఆయ‌న రెండు జిల్లాల‌కు చెందిన ఇంచార్జ్ మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఆయా జిల్లాల పరిస్థితి, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, నాయ‌కుల ప‌నితీరును ఆయ‌న స‌మీక్షించారు. అయితే.. ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి అయితే.. చంద్ర‌బాబుకు క‌నిపించ‌లేదు. దీంతో ఇంచార్జ్ మంత్రుల …

Read More »