Political News

ఒకే రోజు రెండు బెయిళ్లు… రేపు పోసాని విడుదల

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ కోర్టుల్లోనూ ఆయనకు బెయిళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని… కోర్టు నిర్దేశించిన మేరకు జామీనులు సమర్పించి రేపు జైలు …

Read More »

లోకేష్ ఐడియా.. ఇక కార్పొరేట్ హంగులు!

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తీరును మార్చేయాల‌ని నిర్ణ‌యించుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు ఐడియాలతో పాఠ‌శాల విద్య‌పై క‌స‌రత్తు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యార్థుల త‌ర‌హాలో ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్య‌ను అభ్య‌సించేవారు కూడా ఉండాల‌ని భావించారు. మెడ‌లో టై, పాదాల‌కు పాలిష్డ్ బూట్లు, చూడ‌గానే ఆక‌ర్షించేలా ఉండే.. డ్ర‌స్ కోడ్‌.. వంటివి ఇప్పుడు అమ‌లు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి పాఠ‌శాల విద్యార్థుల‌కు ఇచ్చే యూనిఫామ్‌ను …

Read More »

అమ‌రావ‌తిపై కీల‌క అప్డేట్‌.. మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కీల‌క అప్డేట్‌ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి నిర్మాణానికి మ‌రో నాలుగు సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని అను కున్న‌ప్ప‌టికీ.. తాజాగా మారిన అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధానిని కేవ‌లం మూడు సంవ‌త్స‌రాల్లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మంత్రి నారాయ‌ణ తాజాగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా.. రాజ‌ధాని నిర్మాణానికి ల‌క్ష‌ల …

Read More »

తెలుగు రాష్ట్రాల‌కు ‘బీసీ’ జ్వ‌రం .. !

రెండు తెలుగు రాష్ట్రాల‌కు బీసీ జ్వ‌రం ప‌ట్టుకుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించిన టికెట్ల కేటాయింపును చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఒక్క‌రు కూడా.. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థికి కేటాయించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీలో అయినా.. బీసీల‌కే ప‌ట్టం క‌ట్టారు. వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. ఉన్న‌వి త‌క్కువ సంఖ్యే కాబ‌ట్టి ఇలా చేశార‌ని అనుకున్నా.. …

Read More »

సభలో వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

వైసీపీ హయాంలో జగన్ కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, తమపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇక, జగన్ అయితే ఏకంగా గుడ్డలూడదీసి నిలబెడతా అంటూ పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా …

Read More »

కేసీఆర్ బయటకొచ్చారు!.. అసెంబ్లీలో సమరమే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సభకు హాజరే కాలేదు. ఫలితంగా అధికార పక్షం కాంగ్రెస్ ను నిలువరించే సరైన నేత లేరనే …

Read More »

జగన్ వి చిన్నపిల్లాడి చేష్టలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ ను ఓ విధ్వంసకారుడిగా అభివర్ణించిన నారాయణ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ లాంటి వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిన విషయం వాస్తవం కాదా? అంటూ …

Read More »

ఏ ఎమ్మెల్యే ఎటు వైపు? దాసోజు గెలిచేనా?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్నిక‌లు ఏపీలో మాదిరిగా ఏకగ్రీవం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు ఏకంగా 11 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్ వేశారు. వీటిలో కాంగ్రెస్+సీపీఐ నుంచి న‌లుగురు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్క‌రు ఉండ‌గా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఓటు …

Read More »

చంద్రబాబుతో విభేదాలపై సోము ఓపెన్ అప్

Somu Veerraju

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో రాజకీయ బంధాలపై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తరఫున సోమవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మనసు విప్పి మరీ మాట్లాడారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకిని అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను గతంలో పనిచేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా …

Read More »

దువ్వాడ అరెస్టుకు రంగం రెడీ.. ఏ క్ష‌ణంలో అయినా.. !

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బీసీ నేత‌, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస‌రావు అరెస్టుపై రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌నే ఏక్ష‌ణంలో అయినా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డమే త‌రువాయి అన్న‌ట్టుగా పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో దువ్వాడ‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌ గోదావ‌రి, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడ‌పై జ‌నసేన …

Read More »

వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అనూహ్య‌మైన పొలిటిక‌ల్ బాంబు పేలింది. దీనికి కార‌ణం.. వంగ‌వీటి రాధా.. రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నుండ‌డ‌మే. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇక‌, రాధా పేరు వినిపిం చే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే. ఈ విష‌యంపై అంత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు రాధా అనుచ‌రులు. దీంతో విజ‌య‌వాడలో ఇక‌, రంగా పేరు మాత్ర‌మే వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆత్మాభిమానమే ప్ల‌స్సు-మైన‌స్సు! …

Read More »

ఇక య‌న‌మ‌ల కధ ముగిసినట్టే!

టీడీపీలో త‌రంతో పాటు స్వ‌ర‌మూ మారుతోంది. నేటి త‌రానికి అనుకూలంగా రాజ‌కీయాలు మారుతున్న నేప‌థ్యంలో ఆదిశ‌గానే.. సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌ష్ట‌మే అయినా.. కొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తోంది. ఇలాంటివారిలో తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన పేరు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ఈయ‌న రాజ‌కీయాలు ప్రారంభించింది టీడీపీతోనే. అన్న‌గారి పిలుపుతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన రామ‌కృష్ణుడు.. త‌ర్వాత కాలంలో స్పీక‌ర్‌గా, మంత్రిగా కూడా ప‌నిచేశారు. …

Read More »