Political News

ఈ నియోజ‌క‌వ‌ర్గాలు ఇంతే.. మార‌డం క‌ష్ట‌మే!

ఏపీలో అధికార పార్టీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుందా? లేదా.. అనే విష‌యం క‌న్నా ముందు క్షేత్ర స్థాయిలో మాత్రం రాజ‌కీయం వేడెక్కింది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగానే మారింది. స్థానిక నేత‌ల ఆధిప‌త్యాలు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ప్ర‌యోగాలు వంటివి.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళ‌న‌లు వెర‌సి.. వైసీపీ ప‌రిస్థితి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందుల్లోనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నందికొట్కూరు, హిందూపురం, ప్ర‌త్తిపాడు, రామ‌చంద్ర‌పురం, రాజ‌మండ్రి …

Read More »

పొలిటిక‌ల్ పెట్టుబ‌డులు.. ఇచ్చేదెవరు!

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. ఎన్నిక‌లు అన‌గానే.. పెట్టుబ‌డులు కావాల్సిందే. ఓటు-నోటుకు మ‌ధ్య విడ‌దీ యలేని బంధాన్ని పెంచేసిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌లు మ‌రీ కాస్ట్లీగా మారిపోతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పార్టీలు,నాయ‌కులు పైకి ఎన్ని మాట‌లు చెప్పినా.. అన్నింటి దారీ ఇదే న‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల వ‌ర‌కు అనేక చ‌ర్య‌లు తీసుకున్నా.. ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన …

Read More »

పవన్, చంద్రబాబులది రాజకీయ ఆత్మహత్య

ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీతో బీజేపీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను తాను సెట్ చేస్తానని, మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీల మధ్య పవన్ రాయబారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై …

Read More »

జగన్ కు పవన్ ‘పుష్ప విలాపం’

ఏపీలో సీఎం జగన్ పర్యటన అంటే చాలు…ఇటు అధికారులు..అటు పోలీసులు…మరోవైపు సామాన్య ప్రజలు, దుకాణదారులు హడలెత్తుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ టూర్ అంటే చాలు…ఆయన వెళ్లే దారిలో చెట్లు నరికివేయడం…పరదాలు కట్టడం…దుకాణాలు మూయడం వంటివి పరిపాటిగా మారాయి. ఇక, జనం మధ్యలో తిరిగే సమయంలో కూడా జగన్ పరదాల మధ్యనే పర్యటిస్తాని విపక్ష నేతలు విమర్శిస్తుంటాయి. ఈ క్రమంలోనే జగన్ కు పరదాల మహారాణి …

Read More »

గరం గరంగా గన్నవరం వైసీపీ

ఏపీ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీపై ఒంటికాలి మీద లేచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి…ఆ తర్వాత వైసీపీకి మద్దతిచ్చారు. అయితే, 2019లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు…వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. వంశీ వైసీపీకి మద్దతిచ్చేనాటికి గన్నవరంలో వైసీపీ కీలకనేతగా ఆయన కొనసాగుతున్నారు. అయితే, వంశీ రాకతో గన్నవరం వైసీపీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆల్రెడీ …

Read More »

రఘురామ, పవన్ లపై జోగి షాకింగ్ కామెంట్లు

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను …

Read More »

వివేకా కేసులో ర‌హ‌స్య సాక్షి ఎవ‌రంటే.. సీబీఐ వెల్ల‌డి

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి.. త‌మ వ‌ద్ద ర‌హ‌స్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఉంద‌ని.,. అదే కేసును కీల‌క మ‌లుపు తిప్పింద‌ని గ‌తంలో సీబీఐ తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో ర‌హ‌స్య సాక్షి ఎవ‌రు? అంటూ.. అనే క‌థ‌నాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె ష‌ర్మిల అని.. కాదుకాదు.. ఆయ‌న బంధువుల‌ని ఇలా అనేక క‌థ‌నాలు తెర‌మీదికి వ‌చ్చాయి. …

Read More »

గ‌తం మ‌రిచిపోతే ఎలా.. సీఎం వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో టాక్‌!

Y S Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ఉన్న‌వారే.. ఒకింత ఆశ్చ‌ర్య‌పోయారు. గ‌తం మ‌రిచిపోతే ఎలా! అంటూ.. ఒక‌రిద్ద‌రు చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తాజాగా అమ‌రావ‌తి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా చ‌దును చేసిన ప్లాట్ల‌ను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టేందుకు సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు. …

Read More »

నెల‌కు ప‌దిరోజులు చంద్ర‌బాబు అక్క‌డే.. మాస్ట‌ర్ ప్లాన్!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే వ్యూహంతోపాటు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ ఆయ‌న ఈ సారి భారీ మెజారిటీద‌క్కించుకుని వైసీపీ నాయ‌కుల‌కు షాక్ ఇవ్వ‌డంతోపాటు.. వారి వ్యూహాల‌ను కూడా ప‌టాపంచ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటి కోసం.. భూమి పూజ చేశారు. ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు …

Read More »

కేసీయార్ ను ఈ జిల్లా బాగా వేధిస్తోందా ?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచినా, రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చినా ఒక జిల్లా మాత్రం కేసీయార్ కు మింగుడు పడటం లేదు. ఇంతకీ ఆ జిల్లా ఏమిటో తెలుసా ఖమ్మం. ఉద్యమంలో కానీ తర్వాత కానీ ప్రత్యేక తెలంగాణా వాదంతో ఖమ్మం జిల్లా తనకేమీ పట్టనట్లే ఉండిపోయింది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో ఎంతోకొంత బీఆర్ఎస్ పట్టు సాధించినా ఖమ్మంలో మాత్రం ఎందుకు పనికిరాకుండా పోతోంది. జిల్లాలోని పదిసీట్లలో …

Read More »

అమ‌రావ‌తి మ‌న అంద‌రిదీ: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో అధికారం చేప‌ట్టి నాలుగేళ్లు గ‌డిచినా.. క‌నీసం ఏ వేదిక‌పై నుంచి కూడా అమ‌రావ‌తి అన్న మాట ప‌ల‌క‌ని సీఎం జ‌గ‌న్ .. తాజాగా అమ‌రావ‌తి గురించి మాట్లాడారు. రాజ‌ధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్ లో పేద‌ల‌కు ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనికి అనేక ష‌ర‌తులు కూడా ఉన్నాయ‌నుకోండి. అయితే, ఆయా …

Read More »

జగన్ కు కొత్త తలనొప్పి మొదలైందా ?

ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు సన్నిహితులే. మరోవైపు ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. వాళ్ళిద్దరి మధ్య మొదలైన వివాదంతో జగన్ కు తలనొప్పులు పెరిగిపోతున్నట్లున్నాయి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం అవుతున్నట్లు లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీలో మంటలు మొదలయ్యాయి. వచ్చేఎన్నికల్లో కూడా ఎంఎల్ఏ, మంత్రి వేణుగోపాలకృష్ణే మళ్ళీ పోటీచేస్తారని జగన్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. అప్పటికే ఇక్కడ పోటీకి …

Read More »