Political News

క‌మ్యూనిస్టులకు కొత్త సార‌థి.. ఎవ‌రంటే!

క‌మ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సార‌థి వ‌చ్చారు. తమిళ‌నాడులో జ‌రుగుతున్న 24వ అఖిల భార‌త మ‌హా స‌భల వేదిక‌గా.. కొత్త నాయ‌కుడిని ఎన్నుకుంటూ క‌మ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘ‌కాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంఏ బేబీకి ఈ ద‌ఫా సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ద‌క్కింది. ఈ మేర‌కు ఆయ‌న పేరును సీపీఎం స‌మ‌న్వ‌య క‌ర్త‌, తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌కాశ్ కార‌త్ ప్ర‌తిపాదించారు. …

Read More »

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి చేరాల్సి వుంటుంది. అయితే.. ఇది నేరుగా అమ‌రావ‌తిని క‌నెక్ట్ చేయ‌డం లేదు. దాదాపు 50 కిలో మీట‌ర్ల మేర‌కు.. చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం.. అమ‌రావ‌తికి నేరుగా క‌నెక్టివిటీని పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ నుంచి …

Read More »

అప్పుడు ఫైబ‌ర్ నెట్ ఇప్పుడు శాప్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ ర‌వినాయుడు.. వ‌ర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య ఇప్పుడు రాజ‌కీయం జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి రోజా నేరుగా ర‌వి నాయుడిని టార్గెట్ చేయ‌లేదు. కానీ, చంద్ర‌బాబు పైనా.. మంత్రి నారా లోకేష్‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిని తిప్పికొడుతూ.. ర‌వి నాయుడు.. రోజాపై నిప్పులు చెరిగారు. అరెస్టు చేసేందుకు వారెంటు చాల‌ని.. ద‌మ్ముతో ప‌నిలేద‌ని అన్నా రు. అంతేకాదు.. రోజా వ‌ల్లే వైసీపీ …

Read More »

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్న విష‌యం తెలిసిందే. త‌న-మ‌న అన్న తేడా లేకుండా.. అన్ని  దేశాల‌పైనా ఆయ‌న సుంకాల కొర‌డా ఝ‌ళి పిస్తున్నారు. దీంతో భార‌త దేశంపైనా భారీఎత్తున ప్ర‌భావం ప‌డుతోంది. కానీ.. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా ఉంది. అమెరికాతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెబుతున్నా.. …

Read More »

ఏపీ రైజింగ్… వృద్ధిలో దేశంలోనే రెండో స్థానం

ఏపీ వృద్ధి రేటులో దూసుకుపోతోంది. కూటమి పాలనలో గడచిన 10 నెలల్లోనే ఏపీ గణనీయ వృద్ధి రేటును సాధించింది. దేశంలోని అత్యధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుడా కేవలం ఏడాది వ్యవధిలో రాష్ట్రం తన వృద్ధి రేటును ఏకంగా 2 శాతానికి మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ వృద్ధిని నమోదు చేయడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. …

Read More »

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్… దేశంలోని చాలా ప్రాంతాల్లో జనం రోడ్ల మీదకు వచ్చేశారు. హ్యాండ్సప్ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో లక్షలాది మంది అమెరికా పౌరులు నిరసనలకు దిగారు. ఫలితంగా అమెరికాలోని కీలక నగరాలు నిరసనలు, నిదాలతో హోరెత్తిపోతున్నాయి. ఈ నిరసనల ఏరియల్ వ్యూ దృశ్యాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. …

Read More »

రాష్ట్రపతి ఆమోదం… చట్టంగా వక్ఫ్ సవరణ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి సంతకం ద్వారా మిగిలి ఉన్న ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఫలితింగా దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టు అయ్యింది. రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లుపై సంతకం చేసిన …

Read More »

నాగ‌బాబు పర్యటన.. వ‌ర్మ‌కు మరింత సానుభూతి

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది? పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నాగ‌బాబు అక్క‌డ వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు ఎందుకు చేస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. పైగా ఇటీవ‌ల కాలంలో నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌తో వ‌ర్మ‌కు ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఖ‌ర్మ‌ అని జ‌న‌సేన ఆవిర్భావ వేడుక‌ల స‌మ‌యంలో నాగ‌బాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. దీంతో వ‌ర్మ అనుచ‌రులు.. హ‌ర్ట్ అయ్యారు. ఇది …

Read More »

బూతుల ‘నానీ’కన్నా పనిచేసే రాము మిన్న

ఎన్టీఆర్ జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితె వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు కొడాలి నానీ. ఆయ న అస‌లు ఏదున్నా.. ఆయ‌న మాత్రం నానీ పేరుతోనే ఫేమ‌స్ అయ్యారు. అయితే.. ఒక్క ఓట‌మి నాయ కుల‌ను కుంగ‌దీయ‌క‌పోవ‌చ్చు. వారి పేరును కూడా భూస్థాపితం చేయ‌క‌పోవ‌చ్చు. కానీ, ఒక అభివృద్ధి.. ఒక సంక్షేమం.. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే నాయ‌కుడు. వారిని అక్కున చేర్చుకునే నాయ‌కుడు ఉంటే మాత్రం ఎంత పేరెన్నిక‌గ‌న్న నాయ‌కుడైనా.. …

Read More »

బ్రేకింగ్: జ‌మిలి ఎన్నికలు ఎప్పుడంటే…

దేశంలో `వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని.. కేంద్రం త‌ల‌పోస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై అధ్య‌య‌నానికి మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అధ్య‌క్ష‌త‌న క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ త‌న ప‌ని పూర్తి చేసి.. ఆరు మాసాల కింద‌టే కేంద్రానికి నివేదిక‌స‌మ‌ర్పించింది. ఇక, అప్ప‌టి నుంచి కూడా.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని.. …

Read More »

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టి తనదైన మార్కును చూపిన కాంగ్రెస్ పార్టీ నేతనే మీనాక్షి నటరాజన్. మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బృందంలో సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి వచ్చిన ఈ మహిళా నేత …

Read More »

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని.. వారిని విద్య‌, ఉద్యోగాలు, నివాసం స‌హా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంప‌న్నులుగా తీర్చిదిద్ద‌డ‌మే పీ-4 కీల‌క ల‌క్ష్యం. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు క‌ల‌సి రావాలంటూ.. ఉన్న‌త స్థాయి వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల‌లో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయ‌న …

Read More »