Political News

ఆ వైసీపీ నేత‌ పై ‘ఈగ’ వాల‌ట్లేదు..

ఆయ‌న వైసీపీ నాయ‌కుడు. పైగా ఫైర్ బ్రాండ్‌. మాజీ మంత్రి. నోరు విప్పితే.. టీడీపీ పై విమ‌ర్శ‌ల ప‌ర్వం. జ‌న‌సేన‌ పై ఘాటు వ్యాఖ్య‌లు. ఇదీ… గ‌త ఐదేళ్లలో స‌ద‌రు నాయ‌కుడు చేసిన రాజ‌కీయం. దీంతో కూట‌మి లో నాయ‌కుల‌కు ఆయనంటే కంట‌గింపు. అవ‌కాశం-అవ‌స‌రం కోసం ఎద‌రు చూశారు. ఎప్పుడెప్పుడు అవ‌కాశం ద‌క్కుతుందా? ఎప్పుడెప్పుడు.. క‌సి తీర్చుకుందామా? అని కూడా లెక్క‌లు వేసుకున్నారు. తీరా గ‌త ఏడాదే ఇలాంటి వారికి …

Read More »

ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఉంది.. కానీ

కూట‌మి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కువెళ్లాని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు కీల‌క దిశానిర్దేశం చేశారు. దీనికి గ‌డువు కూడా వ‌చ్చేసింది. బుధ‌వారం నుంచి నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి.. కూట‌మి ఏడాది పాల‌న‌లో చేసిన మంచి ప‌నుల‌ను వివ రించారు. ‘ఇది మంచి ప్ర‌భుత్వం’ అనే ఫీలింగును ప్ర‌జ‌ల్లో క‌ల్పించాలి. అంతేకాదు.. చేసిన ప‌నుల‌పై …

Read More »

రోజులు మారాయి.. రాజాసింగే మార‌లేదు!

బ‌ల‌మైన నాయ‌కులే కావొచ్చు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగులేని ఓటు బ్యాంకు కూడా ఉండొచ్చు.. ప్ర‌జ‌ల మ‌ధ్య మంచి సానుకూలత కూడా ఉండొచ్చు. కానీ, ఎంత ఉన్నా.. ఒదిగి ఉండ‌డ‌మ‌నే దండ‌లోని దారం వంటి ల‌క్ష‌ణ‌మే ఏ నాయ‌కుడికైనా కీల‌కం. ఒక‌ప్పుడు అంటే.. నాయ‌కులు త‌క్కువ‌.. పార్టీల ప‌రిధి ఎక్కువ‌గా ఉండేది. పైగా సామాజిక వ‌ర్గాల వారీగా.. ప్ర‌భావితం చేస్తారన్న ఆలోచ‌న కూడా ఉండేది. అందుకే.. ఓ 15 ఏళ్ల కింద‌ట‌.. నాయ‌కుల‌పై …

Read More »

48 గంటల తర్వాత… ప్రమాదం పై సిగాచీ ప్రకటన

ఘోర ప్రమాదం జరిగి కార్మికులు చెల్లాచెదురు అయిపోతే… ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రమాద స్థలిని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించి, ఆ మేరకు కొంతమేర సాయం అందించాక గాని అసలు కంపెనీ యాజమాన్యం స్పందించక పోవడం నిజంగానే ఎక్కడ కూడా చూసి ఉండం. తన కంపెనీలో ప్రమాదం జరిగితే… అందరికంటే ముందు ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తుంది. తన కార్మికులకు అండగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక …

Read More »

సింగయ్య చుట్టూ రాజకీయాలు..

గత 15 రోజుల‌కుపైగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన .. సింగయ్య మృతి కేసు యూట‌ర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాద‌న వీగిపోతుందా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. తాజాగా సింగ‌య్య భార్య లూర్దు మేరి.. మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న భ‌ర్త కారు కింద ప‌డ‌డం వ‌ల్ల మృతి చెంద‌లేద‌న్నారు. ఆయ‌న మ‌ర‌ణంపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని తెలిపారు. కావాల‌నే ఎవ‌రో చంపేసి …

Read More »

137 రోజుల తరువాత.. వంశీ విడుదల

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎట్టకేలకు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై నమోదు అయిన అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో దాదాపుగా 4 నెలల 20 రోజుల పాటు సుదీర్ఘ జైలు జీవితం అనంతరం వంశీ బెయిల్ పై విడుదలయ్యారు. బుధవారం 2.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ అప్పటికే అక్కడకు చేరుకున్న తన సతీమణితో కలిసి నేరుగా …

Read More »

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. స‌ర్కారుపై నింద‌లు..

వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఈ నెల 3న‌(గురువారం) నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న ఆక‌స్మికంగా ర‌ద్దు చేసుకున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించి వైసీపీ నాయ‌కులు స‌ర్కారు పై నింద‌లు వేశారు. జ‌గ‌న్ నెల్లూరులో పర్య‌టించేందుకు వ‌స్తుంటే.. ప్ర‌భుత్వం క‌నీస ఏర్పాట్లు కూడా చేయ‌డం లేద‌ని.. భ‌య‌పడుతోంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. భ‌ద్ర‌త కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ర‌ద్దు చేసుకున్నార‌ని తెలిపారు. ఎందుకీ …

Read More »

వాటీజ్ దిస్ ఫైవ్ ప‌ర్సంట్‌…: ఏపీ బీజేపీ

ఏపీ.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కూట‌మిలో తాము కీల‌కంగా ఉన్నామ‌ని.. అయినా.. త‌మ‌కు ప్రాధాన్యం అంతంత మాత్ర‌మేన‌ని సీనియ‌ర్ నాయ‌కులు, ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న నాయ‌కులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అయింది. అయితే.. ఈ ఏడాదిలో కొన్ని నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సీఎం చంద్ర‌బాబు భ‌ర్తీ చేశారు. వీటిలో కొన్నింటిని బీజేపీకి ఇచ్చారు. ఈ వ్య‌వ‌హారమే ఇప్పుడు.. చ‌ర్చ‌గా …

Read More »

జగన్ ఇలా చేసి వుంటే తిరుగుండేది కాదు

వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఎక్క‌డ ప్ర‌సంగించాల్సి వ‌చ్చినా.. నా ఎస్సీలు, నా ఎస్టీ లు, నా మైనారిటీలు.. అంటూ.. ప్ర‌సంగాలు ప్రారంభించేవారు. వారిని తాను ఆదుకుంటున్నాన‌ని.. అన్న‌ధోర‌ణిలో జ‌గ‌న్ వాయిస్ ఉండేది. మ‌న‌సులో జ‌గ‌న్‌కు ఏమున్నా.. పైకి మాత్రం నాఎస్సీలు .. అనే చెప్పేవారు. దీనిపై అప్ప‌ట్లోనే అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న గుమ్మం బ‌య‌టే ఉంచేశార‌న్న …

Read More »

లిక్కర్ రూట్లో ఆదాయం పెరిగేలా ఏపీ న్యూ స్ట్రాటజీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం, మద్యం ప్రియులకు మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. తాజాగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లకు మళ్లీ అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వైకాపా హయాంలో పూర్తిగా రద్దైన పర్మిట్ రూమ్‌ల విధానాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయానికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. ఆదాయం పెంపునే లక్ష్యంగా సెప్టెంబర్ …

Read More »

క‌న్నా.. ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయాలు మిన్న ..!

పాలిటిక్స్‌లో ఒక చిత్ర‌మైన మాట వినిపిస్తుంది. మ‌న బ‌లం లేన‌ప్పుడు.. ప్ర‌త్యర్థుల బ‌ల‌హీన‌త మ‌న‌కు సాయం చేస్తుంద‌ని!. ఇది నిజ‌మైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ప్ర‌త్య‌ర్థుల్లో బ‌ల‌హీన‌త‌ల‌ను త‌మ బ‌లంగా మార్చుకున్న నాయ‌కులు ఉన్నారు. విజ‌యం ద‌క్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఇద్ద‌రు నాయ‌కులు రాజ‌కీయాలుచేస్తున్నారు. వీరిలో ఒక‌రు అధికార పార్టీకి చెందిన నాయ‌కులు కాగా.. మ‌రొక‌రు వైసీపీకి చెందిన నాయ‌కుడు. స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే క‌న్నా …

Read More »

2 వారాలు ఓకే.. తర్వాతేంటి?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిపిన పర్యటన సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించారు. వారిలో సింగయ్య నేరుగా జగన్ కారు ముందు టైరు కింద పడే చనిపోయినట్టుగా ఆ తర్వాత వీడియోలు బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు…కారులోని జగన్ పైనా కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన …

Read More »