Political News

టీడీపీకి కీల‌క నేత గుడ్ బై.. ఏం జ‌రిగింది?

టీడీపీ కీల‌క నాయ‌కుడిగా పేరున్న క‌డ‌ప జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నేత సుగ‌వాసి బాల‌సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేశారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పార్టీ అధిష్టానంపై ఆగ్ర‌హంతో ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సుగ‌వాసి అనుచ‌రులు చెబుతున్నారు. పార్టీలో అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడుకు ఆయ‌న రాక‌పోవ‌డంతోనే ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2024 ఎన్నిక‌ల్లో సుగ‌వాసి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. …

Read More »

మంచి చేస్తే కూటమిని అభినందిస్తా: అబ్బయ్య చౌదరి

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారంటూ ఆ పార్టీ యువ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తాను పార్టీ మారడం లేదని చెప్పిన అబ్బయ్య…మంచి పని చేస్తే కూటమి సర్కారును అభినందిస్తానని, ఆ విషయంలో అందరికంటే కూడా తాను ముందు వరుసలో ఉంటానని కూడా ఆయన పేర్కొన్నారు. …

Read More »

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. లోకేష్ కీల‌క ఒప్పందం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏప్ర‌భుత్వం చేయ‌ని విధంగా తొలిసారిగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేస‌మ‌యంలో కీల‌క ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా”తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఒప్పందం ద్వారా.. 10 …

Read More »

దేశంలో కొత్త యుగం.. అమ‌రావతి కూడా..: చంద్ర‌బాబు

దేశంలో కొత్త యుగం ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఆయ‌న మ‌రోసారి ఆకాశానికి ఎత్తేశారు. “చేయాల‌న్న ద్రుఢ సంక‌ల్పం.. ప‌ట్టుద‌ల ఉంటే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండ‌బోద‌“ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీనిని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనే నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్‌లో నిర్మించిన రెండు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని ప్రారంభించారు. వీటిని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.. ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో …

Read More »

నీరుకోసం భారత్ ఎదుట వేడుకుంటున్న పాకిస్థాన్!

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తూనే మరోవైపు నీటి కోసం విజ్ఞప్తులు చేయడం పాకిస్థాన్ వైఖరికి నిదర్శనం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం.. సింధూ జలాల సరఫరా నిలిపివేయడమే. ఇప్పుడు పాకిస్థాన్‌ను గట్టిగా వణికిస్తోంది. తమ దేశ ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటూ పాకిస్థాన్ ఇప్పటికే నాలుగు లేఖలు భారత్‌కు పంపింది. తాజాగా మే నెల ఆరంభంలో ప్రారంభమైన ఈ లేఖల పరంపర, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత …

Read More »

జ‌గ‌న్ చేసిన త‌ప్పు.. చంద్ర‌బాబుకు క‌నువిప్పు ..!

చూసి నేర్చుకునే విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సాటి మ‌రెవ‌రూ లేరు. ఆయ‌న ఎక్క‌డా చిన్న బుచ్చుకోరు కూడా. ఏ స్థాయిలో ఉన్నా.. ఆయ‌న గ‌త అనుభ‌వాల‌ను నెమ‌రు వేసుకుంటారు. పొరుగు వ్య‌క్తుల‌ను కూడా చూసి.. ఎలా ఉండాలో .. ఎలా ఉండ‌కూడ‌దో నేర్చుకోవ‌డంలోనూ ఆయ‌న వెనుకంజ వేయ‌రు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంను క‌ళ్లారా చూసిన చంద్ర‌బాబు.. ఎలా ఉండ‌కూడ‌దో నేర్చుకుంటు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్ని జాగ్ర‌త్త‌లు …

Read More »

ఏపీకి తెలంగాణ డిప్యూటీ సీఎం.. మ్యాటరేంటి?

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి సత్సంబంఠధాలే కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రతిపాదిస్తున్న బానకచర్ల ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య రచ్చ రాజుకుంటోంది. నదుల అనుసంధానంలో బానకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకమైదని, దీనితో ఏపీలో నదుల అనుసంధానం దాదాపుగా పూర్తి అయినట్టేనని, అంతేకాకుండా రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే తమ అనుమతి లేకుండా బానకచర్లను ఎలా కడతారంటూ తెలంగాణ ఇప్పుడిప్పుడే గళం విప్పుతోంది. …

Read More »

మా నాన్న‌కు కేన్స‌ర్‌.. ఏమైనా జ‌రిగితే: ముద్రగడ కుమార్తె

వైసీపీ నాయ‌కుడు, కాపు ఉద్యమ నేత‌గా గుర్తింపు పొందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం(రెడ్డి) కుమార్తె క్రాంతి తాజాగా సంచ‌ల‌న పోస్టు పెట్టారు. త‌న తండ్రి ప‌ద్మ‌నాభం కొన్నాళ్లుగా కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న‌కు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారా తెలిసింద‌న్నారు. దీంతో ఆయ‌న త‌న‌ను వెంట బెట్టుకుని త‌న తండ్రిని చూసేందుకు తీసుకువెళ్లార‌ని క్రాంతి పేర్కొన్నారు. కానీ, అక్క‌డ త‌న సోద‌రుడు గిరి అడ్డుకున్న‌ట్టు వెల్ల‌డించారు. “నా …

Read More »

వైసీపీలో గుసగుస‌: ఈ స‌ల‌హాలు ఇస్తోందెవ‌రు ..!

వైసీపీ అధినేతగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై పార్టీలో నాయ‌కుల మ‌ధ్య చిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. “ఈ స‌ల‌హాలు ఇస్తోందెవ‌రు? జ‌గ‌న్‌ను న‌డిపిస్తోందెవ‌రు? “ అని సీనియ‌ర్ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. వాస్త‌వానికి గ‌త వారంలో రెండు కార్య‌క్ర‌మాల‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. అయితే.. రెండు కార్య‌క్ర‌మాలు కూడా.. పార్టీకి ప్ల‌స్ కాక‌పోగా.. మైన‌స్ అయ్యాయి. పైగా.. వ్య‌తిరేక‌త మ‌రింత పెరిగేలా కూడా చేశాయి. ఈ వ్య‌వ‌హార‌మే పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది. అంతేకాదు.. …

Read More »

ఇంటరెస్టింగ్!… ఒకే వేదికపై రేవంత్, మల్లన్న!

అదేంటో గానీ రాజకీయాల్లో అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాదనుకుంటే ప్రతిదీ దుస్సాధ్యమే. నిజమే మరి.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. పార్టీలో ఉంటూ పార్టీ పరువు తీసేలా వ్యవహరించారంటూ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ… ఆ తర్వాత ఆయనపై ఏకంగా బహిష్కరణ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ను మల్లన్న పెద్దగా పట్టించుకున్నట్లే లేరు. ఎందుకంటే తన పనేదో …

Read More »

పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలే: జనసేన

ఏపీలో అధికార కూటమిలో కీలక బాగస్వామి అయిన జనసేన తన శ్రేణులకు ఓ హెచ్చరికతో కూడిన సూచనను చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ లైన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా ఆ పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎంకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేరిట శుక్రవారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ …

Read More »

కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా బీజేపీ నాయ‌కుడు, అప్ప‌టి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజర‌య్యారు. సుమారు రెండు గంట‌ల‌కుపైగా విచార‌ణ క‌మిష‌న్ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. అయితే.. లోప‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు …

Read More »