Political News

కృష్ణంరాజు వ్యాఖ్య‌ల‌ వెనుక కుట్ర‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని దేవ‌త‌ల రాజ‌ధానిగా పేర్కొన్న చ‌రిత్రను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించిన జ‌ర్న‌లిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేద‌న్నారు. క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను ముక్తకంఠంతో ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల ద్వారా మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. “ఇది …

Read More »

నా స్కూల్ బీజేపీ.. కాలేజీ టీడీపీ: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నా స్కూల్ బీజేపీ. కాలేజీ టీడీపీ.. ఉద్యోగం కాంగ్రెస్‌లో” అంటూ.. వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మం లో ఆయ‌న పాల్గొన్నారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం హ‌రియాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న బండారు ద‌త్తాత్రేయ ర‌చించిన‌.. “ప్ర‌జ‌ల క‌థే.. నా ఆత్మ‌క‌థ‌” పుస్త‌క ఆవిష్క‌రణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు …

Read More »

అవును.. వైసీపీ ‘పేరు’పోతోంది ..!

వైసీపీ పేరు పోతోంది! ఈ మాట ఆ పార్టీ అధినేత జ‌గ‌నే చెప్పారు. తాజాగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న చెప్పిన మాట ఇదే!!. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి రావాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. కానీ, అలా వ‌చ్చేందుకు ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. వైసీపీ హ‌యాంలోనే.. ‘పేరు’ రాజ‌కీయాలు జ‌రిగాయి. అప్ప‌ట్లో అన్న క్యాంటీన్ల‌ను తొల‌గించారు. వీటిని నిర్వీర్యం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబుకు పేరు రాకుండా చేయాల‌న్న దురుద్దేశం …

Read More »

రేర్ వీడియో!.. కేసీఆర్ పక్కన లోకేశ్!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీలో అధికార కూటమి రథసారథి టీడీపీ అంటే నిత్యం ఎగిరెగిరిపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చుని కనిపించారు. అంతేకాదండోయ్… కేసీఆర్, లోకేశ్ లు కలిసి కూర్చోగా, కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి వెనకాలే నిలబడి కనిపించారు. ఈ …

Read More »

సొంత పార్టీ… అయితే ఏంటి.. ఈ నేత‌ల‌కు చెక్ పెట్టాలా ..!

కూట‌మి ప్ర‌భుత్వంలో పార్టీల నాయ‌కుల తీరు .. “అయితే ఏంటి?” అన్న‌ట్టుగానే ఉంది. టీడీపీలోనే కాదు.. జ‌న‌సేన‌, బీజేపీల్లో కూడా.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి.. ఆయా పార్టీల అధినేత‌ల‌కు, అదిష్టానానికి కూడా త‌ల‌నొప్పిగానే మారింది. అంద‌రూ అని కాదు కానీ… కొంద‌రు మాత్రం త‌మ తీరును మార్చుకోలేక పోతున్నార‌న్న చ‌ర్చ పార్టీల‌లో విస్తృతంగా సాగుతోంది. “సొంత పార్టీ.. అయితే ఏంటి?” అనే త‌ర‌హాలో నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు. తాజాగా అనంత‌పురం …

Read More »

పిఠాపురంలో పొలిటిక‌ల్ హీట్‌?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. గ‌త నాలుగు రోజులుగా ఇక్క‌డ ఇసుక త‌వ్వ‌కాలు అన‌ధికారికంగా జ‌రుగుతున్నాయ‌ని.. ప‌ట్టించుకునే నాధుడు కూడా లేడ‌ని.. సాక్షాత్తూ.. టీడీపీ నాయ‌కుడు, ప‌వ‌న్ కోసం టికెట్ త్యాగం చేసిన వ‌ర్మ ఆరోపించారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతానికి మీడియాను కూడా తీసుకువెళ్లారు. స్తానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వం… బియ్యం వ్యాపారం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది ఒకప్ప‌టి మాట‌. అయితే.. త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీ కూడా ఇదే మాట చెబుతారు. వ్యాపారం చేసేందుకు మేం లేమంటూ.. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌లో వాటాను వెన‌క్కి తీసుకుంటున్నారు. అయితే.. కాలానికి అనుగుణంగా మార్పులు ఎలా కీల‌క‌మో.. ప్ర‌భుత్వాలు కూడా అంతే. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు.. కూడా వ్యాపారాల‌ను చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగానికి, ఆతిథ్య రంగానికి కూడా.. ప్ర‌భుత్వాలు పెద్ద‌పీట వేస్తున్నాయి. ఈ …

Read More »

అమ‌రావ‌తి ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే!

అమ‌రావ‌తిలో మ‌హిళ‌ల‌పై వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆదివారం ఉద‌యం పార్టీ నాయ‌కుల‌తోనే కాకుండా.. మంత్రుల‌తోనూ ఆయ‌న చ‌ర్చించారు. ఈ వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు చెప్పిన ఆయ‌న‌.. దీనిపై ఎవ‌రూ స్పందించ‌రాద‌ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. ప్ర‌భుత్వం ప‌రంగా.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. దీనిపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని పార్టీ ప‌రంగా తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో మంత్రుల‌తోనూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఇప్పుడున్న …

Read More »

మాగంటి పార్థీవ దేహం వద్ద కేసీఆర్ కన్నీటిపర్యంతం

గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగంటికి నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మాగంటి పార్థీవ దేహాన్ని చూసినంతనే కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. భావోద్వేగంతో కేసీఆర్ కన్నీరు పెట్టుకుని ఏడ్చేశారు. ఆ తర్వాత కాస్తంత …

Read More »

మ‌ట్టిని కూడా వ‌ద‌ల్లేదా.. వైసీపీ నేత‌ల‌పై నివేదిక‌లు..!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాలు, అవినీతిపై ప్ర‌భుత్వం ఇంకా నివేదిక‌లు తెప్పించుకుంటూనే ఉంది. గ‌త జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన మ‌ద్యం, ఇసుక అక్ర‌మాల‌పై విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇసుక ల‌భ్య‌త లేని సీమ‌లోని ప‌లు జిల్లాల్లో మ‌ట్టి అక్ర‌మాల‌పై విచార‌ణ చేయించేందుకు ప్ర‌భు త్వం రెడీ అయింది. మ‌ట్టిని కూడా వ‌ద‌ల‌కుండా గ‌త వైసీపీ నాయ‌కులు, మంత్రులు దోచుకున్నార‌న్న‌ది స‌ర్కారుకు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. వీటిపైనే ఇప్పుడు …

Read More »

ఈ కనువిప్పు జోగిదేనా?, జగన్ ది కూడానా?

ఓ మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియాలంటే… ఏదో పెద్ద జరగరాని ఘటన జరిగితే తప్ప కనువిప్పు కలగదు. ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీలోనూ అదే తరహా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులు అని కదం తొక్కిన జగన్ అండ్ కో… విశాఖను రాజధానిగా చేసి అమరావతి కలను కూల్చాలని యత్నించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనం …

Read More »

ఇంటా-బ‌యటా.. చంద్ర‌బాబుకు స‌వాళ్లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇంటా-బ‌య‌టా కూడా.. ప్ర‌ధాన సవాళ్లు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసి.. ప్ర‌స్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు రాజ‌ధాని అమ‌రావ‌తికివ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మ‌మే లేవదీ స్తున్నారు. వ‌య‌సు రీత్యా వృద్ధులే అయినా.. మాట‌ల ప‌రంగా వారు చేస్తున్న ప్ర‌చారం.. అమ‌రావ‌తికి శ‌రాఘాతంగా మారు తోంది. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయ‌కుడు వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు.. అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా …

Read More »