Political News

కుదిరితే క‌లిసిరా.. లేక‌పోతే బీజేపీ భ‌జ‌న చేసుకో: ప‌వ‌న్‌కు డీఎంకే వార్నింగ్

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వ‌రుస పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళ‌నాడు సంప్ర‌దాయాలు, సంస్కృతి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏం తెలుసున‌ని వారు ప్ర‌శ్నించారు. డీఎంకే సీనియ‌ర్ నాయ‌కులు హ‌ఫీజుల్లా, ఎళ‌న్‌గోవ‌న్‌లు తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు త‌ప్పుబ‌ట్టారు. “ప‌వ‌న్‌కు ఏం తెలుసు? ఆయ‌న మోడీ …

Read More »

ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ‘కూటమి’ అవార్డులు

ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా ఉత్తమ పనితీరు కనబరచిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు ఇవ్వనుంది. తద్వారా మరింత మంది ప్రజా ప్రతినిధుల పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు …

Read More »

నాగబాబు తేనెతుట్టెను కదిపారే..

నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా అనేక అంశాల మీద మాట్లాడాడు. ఆయన చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరుగుతున్న పోరాటం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పాటు మరి కొన్ని కామెంట్ల మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఇవన్నీ …

Read More »

కేసీఆర్, బీఆర్ఎస్ లపై రేవంత్ స్వైర విహారం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సమావేశాల్లో మూడో రోజైన శనివారం సభ ప్రారంభం కాగానే… గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇటీవలే కేసీఆర్ గురించి ప్రసంగిస్తూ స్టేచర్, స్ట్రెచర్, మార్చురీ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. గతంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు అధికార పార్టీగా స్టేచర్ ఉండేదని, అయితే 2023 ఎన్నికల్లో ఆ …

Read More »

బైరెడ్డి ఇంట అక్కాతమ్ముళ్ల సవాల్

రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు జడలు విప్పుతున్నాయి. మొన్నటికి మొన్న నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరగగా.. తాజాగా శనివారం కర్నూలు నడిబొడ్డున టీడీపీ కార్యకర్త సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. ఈ వరుస ఘటనలు సీమలో కలకలం రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఫ్యామిలీగా ముద్ర పడిన బైరెడ్డి కుటుంబంలో అక్కాతమ్ముళ్ల సవాల్ అన్నట్లుగా కొత్త పోరు మొదలైంది. నంద్యాల …

Read More »

తెలంగాణ అసెంబ్లీలో ‘చంద్ర‌బాబు’ రాజ‌కీయం.. ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా శ‌నివారం.. అనూహ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మైంది. బీఆర్ఎస్ స‌భ్యుడు.. ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా న‌ది యాజ‌మాన్య సంస్థ(కేఆర్ ఎంబీ) వ్య‌వహారంపై స్పందించారు. కేఆర్ ఎంబీ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్‌రెడ్డి చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, దీనివ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని చెప్పారు. “ఇప్పుడు కేఆర్ ఎంబీ …

Read More »

మాట నిల‌బెట్టుకున్న కూట‌మి స‌ర్కారు !

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌తి నెలా 3వ శ‌నివారాన్ని పుర‌స్క‌రించుకుని.. ‘స్వ‌చ్ఛాంధ్ర’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు త‌ణుకులో పాల్గొన్నారు. ఇక‌, మంత్రుల విష‌యానికి వ‌స్తే.. మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇత‌ర మంత్రులు సైతం త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల్గొన్నారు. త‌ణుకులో నిర్వ‌హించిన …

Read More »

47 ఏళ్ల క్రితం ఇదే రోజు.. అసెంబ్లీలోకి బాబు అడుగు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన శాసన సభ్యుడిగా తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నాటి నుంచి ఇక ఆయన రాజకీయంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ ఐదేళ్లు మినహా 41 ఏళ్ల పాటు ఆయన శాసనసభ్యుడిగానే కొనసాగుతూనే ఉన్నారు. …

Read More »

పవన్ ‘త్రిభాష’ కామెంట్లపై ప్రకాశ్ రాజ్ కౌంటర్

బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి అడుగును విమర్శిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… మోదీతో పాటు బీజేపీకి ఎవరు అనుకూలంగా స్పందించినా… వారిపై వెనువెంటనే ప్రతిస్పందిస్తున్నారు. తాజాాగా తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై …

Read More »

మానాన్న‌కు న్యాయం ఎప్పుడు? : సునీత‌

మా నాన్న‌కు న్యాయం ఎప్పుడు జ‌రుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం ల‌భిస్తుంది? అని వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ మ‌ర్రెడ్డి సునీత ఆవేద‌న‌గా ప్ర‌శ్నించారు. నేడు (మార్చి 15) వివేకానంద‌రెడ్డి 6వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని వివేకా స‌మాధి వ‌ద్ద ఆమె కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళుల‌ర్పించా రు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సునీత‌.. త‌న తండ్రి కేసులో బాధ్యులు ఎవ‌రో.. ఎక్క‌డున్నారో అంద‌రికీ తెలిసినా.. వారికి …

Read More »

పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో జయకేతనం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై నుంచి పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు,కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలు కూడా రాత్రి పొద్దుపోయేదాకా టీవీ తెరలకే అతుక్కుపోయారు. వారిలో పవన్ …

Read More »

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని విషయాలను అలా స్పృశించి వదిలేసిన పవన్… కొన్ని కీలక, సమకాలీన అంశాలపై మాత్రం తనదైన శైలిలో పూర్తి స్థాయిలో తన వాదనను వినిపించారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానం, డీలిమిటేషన్ లను వ్యరేతికేస్తూ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్నే ప్రకటించిన తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే,ఆ పార్టీ అధినేత, …

Read More »