ప్రతిపక్షం వైసీపీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు నుంచే ప్రజల మధ్యకు వచ్చేందుకు టార్గెట్ పెట్టుకుంది. దీంతో ప్రజలను మరింత చైతన్య పరిచి.. పుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. దీనిని పసిగట్టిన చంద్రబాబు గట్టి వార్నింగే ఇస్తున్నారు. ఆ భూతాన్నిపాతిపెట్టేస్తాం.. ఇక, ఎప్పటికీ ఆ భూతం బయటకు రాదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇంతగా చంద్రబాబుకు కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఎందుకంటే.. సహజంగా …
Read More »టాప్ పోస్ట్ పై జగ్గారెడ్డికీ కోరికుందట!
తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటే పెద్దగా ఎవరికీ తెలియదేమో గానీ… జగ్గారెడ్డి అంటే మాత్రం అందరి కళ్ల ముందు తెల్ల గడ్డం రెట్టి ఇట్టే ప్రత్యక్షమైపోతారు. మనసులో ఏముందో దానిని దాచుకుని అవసరం వచ్చినప్పుడు, సమయం, సందర్భం చూసుకుని దానిని బయటపెట్టడంలో ఈయనకు అస్సలు చేత కాదు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తన మనసులో ఏముందో దానిని బయటపెట్టేస్తూ అభాసుపాలు అవుతూ ఉంటారు. సంగారెడ్ది జిల్లా కేంద్రానికి చెందిన …
Read More »ప్రత్యర్థుల పొగడ్తలు భలే కిక్కిస్తాయబ్బా!
నిజమే… ప్రత్యర్థుల నుంచి మనపై పొగడ్తలు వెల్లువెత్తితే…అంతకుమించిన సంతోషం మరొకటి ఉందడు. ఇక రాజకీయాల్లో అయితే ఆ పొగడ్తలు అందుకున్న నేత నిజంగానే ఆకాశంలో విహరించినట్టే ఉంటుంది పరిస్థితి. గురువారం తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి… నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ముందే…బహిరంగ వేదికపై ఆకాశానికెత్తేశారు. కొండా పొగడ్తలను అలా వింటూ సాగిన రేవంత్ చివరకు నమస్కారంతో …
Read More »రాహుల్ డిమాండ్ను తిరస్కరించిన ఎన్నికల సంఘం
మహారాష్ట్ర ఓటర్ల జాబితాను మెషీన్ రీడబుల్ డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కోరుతూ వస్తోంది. అయితే బుధవారం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని డిమాండ్పై ఈసీ గురువారం కుండబద్దలు కొట్టేలా స్పందించింది. ఇది చట్టబద్ధంగా సాధ్యపడదని స్పష్టం చేసింది. ఇతరులకు ఈ సమాచారాన్ని అందించేందుకు ప్రస్తుత చట్టం అనుమతించదని తేల్చేసింది. కాంగ్రెస్ డిమాండ్ను ఈసీ తిరస్కరించడంపై రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇటువంటి ఫార్మాట్లో ఇవ్వడం వల్ల డేటా …
Read More »ఆంధ్రా బిర్యానీపై కవిత నోటా తండ్రి మాటలే!
అదేంటో తెలియదు గానీ… బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని కుదేలైపోయిన టీఆర్ఎస్ కు ఆది నుంచి ఏపీ అంటే ఒకింత వ్యతిరేక భావంతోనే ఉందని చెప్పక తప్పదు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కోరుకుంటూ ఏర్పాటైన టీఆర్ఎస్ కు ఏపీపై ఓ మోస్తరు వ్యతిరేకత సర్వసాధారమే కానీ,… మరీ ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లపైనా ఆ భావనను చూపడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతంది. అప్పుడెప్పుడో తెలంగాణ సీఎం హోదాలో ఉండగానే… …
Read More »‘జగన్ 2.0’ పై షర్మిల మాస్ కామెంట్స్..!
జగన్ 2.0 అంటూ.. ప్రజల మధ్యకు వచ్చేందుకు వైసీపీ నాయకులు రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్.. జగన్ సోదరి షర్మిల సీరియస్ కామెంట్లు చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు జగన్ కి లేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. మద్యం మాఫియా నడిపించారని.. దాచిన సొమ్ము.. దోచిన సొమ్మును కక్కించాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ పాలనలో రైతులకు కూడా ఎలాంటి సుఖం లేదన్న …
Read More »సర్ప్రైజ్… వైసీపీకి చంద్రబాబు మేలైన సూచన!
అదేంటి అనుకుంటున్నారా? ఔను.. నిజమే. వైసీపీపై నిత్యంనిప్పులు చెరిగే సీఎం చంద్రబాబు.. తాజాగా మేలైన సూచన చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న ఆయన ప్రతిపక్షాలు కూడా సహకరించాలని పరోక్షంగా వైసీపీకి సూచించారు. కలసి కట్టుగా గంజాయి, డ్రగ్స్పై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గురువారం `యాంటీ నార్కోటిక్ డే`ను పురస్కరించుకుని గుంటూ రులో నిర్వహించిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత …
Read More »‘భేష్.. లోకేష్.. నీ ప్రయాణం బాగుంది!’
మంత్రి నారా లోకేష్కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి ఊహించని ప్రశంస లభించింది. భేష్ లోకేష్.. నీ ప్రయాణం బాగుంది.. దీనిని ఇలానే కొనసాగించు. మరింత మెరుగు పరుచు. అని సూచించా రు. తాజాగా ఏపీలో పర్యటించిన గజేంద్ర సింగ్ షెకావత్.. గురువారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా ఉండవల్లికి వచ్చారు. సీఎంను కలుసుకునేందుకు ముందు.. ఆయనను నారా లోకేష్ కలుసుకున్నారు. ఉండవల్లికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా …
Read More »కూటమి గ్రాఫ్ ను కాపాడింది…. ఈ ఐదే !
చంద్రబాబు అధికారంలోకి వస్తే.. కూటమి పవర్ చేపడితే.. పేదలకు న్యాయం జరగదని.. పేదలను ప ట్టించుకోరని వైసీపీ గత ఎన్నికలకు ముందు అనేక రూపాల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఒక ర కంగా ప్రజలను, పేదలను కూడా భయానికి గురి చేసింది. గతంలో కూడా పేదలను పట్టించుకోలేదంటూ.. కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. అయినా.. ప్రజలు వైసీపీని పట్టించుకోకుండా.. ఆ పార్టీ ప్రచారా న్ని పక్కన పెట్టి మరీ …
Read More »‘ఆ గ్యాప్’ గుర్తించడంలో బాబును బీట్ చేయలేకపోతున్న జగన్.. !
జనం నాడి పట్టుకోలేకపోతున్నారా? ఇప్పటికిప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు అనేది జగన్ గ్రహించలేకపోతున్నారా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇంటింటికి చంద్రబాబు మేనిఫెస్టో తీసుకెళ్తామని ప్రజల్లో తిరుగుబాటు తీసుకొస్తామని జగన్ చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్రజల నాడి పథకాల మీద ఉందా లేకపోతే అభివృద్ధిపై ఉందా అనేది జగన్ ముందు తెలుసుకోవాల్సిన విషయం. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని అనుకుంటే.. వీరిలో అప్పుడు జగన్ …
Read More »రఘురామ ఆగ్రహించిన వేళ.. ఏం జరిగింది?
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు రాజకీయ నాయకుడిగానే కాకుండా.. విశ్లేషణా పరుడిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పార్టీలు ఏవైనా.. పదవులు ఎన్నున్నా.. ఆయన శైలిలో మాత్రం మార్పు పెద్దగా కనిపించదు. ఉన్నది ఉన్నట్టు.. కుండబద్దలు కొట్టడమే ఆయన నైజం. ఇది కొందరికి నచ్చొచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. అయినా.. రఘురామ మాత్రం చెప్పాల్సింది చెప్పేస్తారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు.. అప్పటి పాలనపై …
Read More »ఇంటింటికీ వైసీపీ.. జగన్కు మేలు చేస్తుందా ..!
ఇంటింటికి వైసీపీ పేరుతో వైసిపి అధినేత జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక లక్ష నిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రజలను కలుసుకోవడం, ప్రజా సమస్యల ప్రస్తావించడం, వారి సమస్యలపై పోరాటం చేయటం అనేది ప్రతిపక్షంగా నాయకులు చేయాల్సిన కర్తవ్యం. వాస్తవానికి చెప్పాలంటే 2019లో టిడిపి అధినేత చంద్రబాబు కేవలం 6 మాసాల గడువు లోపే ప్రజల మధ్యకు వచ్చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టారు. ఆయనతో పోల్చి చూసుకుంటే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates