Political News

ఉక్కు ‘సంకల్పం’పై ఇక డౌట్లు అక్కర్లేదు!

ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ దిశగా జరిగే ఏ ఒక్క ప్రచారాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కూడా చెప్పాలి. అసలు అలాంటి అనుమానాలు రేకెత్తేలా వ్యవహరించే వారికి తగిన బుద్ధి కూడా చెప్పాల్సిన అవసరం ఉందనీ చెప్పక తప్పదు. వెరసి విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ప్రకటించిన సంకల్పం అంతకంతకూ …

Read More »

మోడీకి 75 ఏళ్లు.. రంగంలోకి ఆర్ ఎస్ ఎస్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబ‌రు 17తో 75 ఏళ్లు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. మ‌రో 5 నెల‌ల్లో ఆయ‌న 75వ ప‌డిలోకి అడుగు పెట్ట‌నున్నారు. అయితే.. దీనిలో త‌ప్పేముంది? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. కాలంతోపాటు వ‌య‌సు కూడా పెరుగుతుండ‌డం స‌హ‌జం. అయితే.. ఆర్ ఎస్ ఎస్, బీజేపీ సిద్ధాంతాల ప్ర‌కారం.. 75 ఏళ్లు నిండిన‌, లేదా వ‌చ్చిన వ్య‌క్తులు కీల‌క ప‌ద‌వుల్లో …

Read More »

బాబు ఆలోచ‌న అద్భుతః – ఆనంద్ మ‌హీంద్ర ప్ర‌శంస‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ వ్యాపార, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అర‌కు కాఫీని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం.. పీ-4 విధానం ద్వారా పేద‌లను ఉన్న‌త‌ స్థాయికి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి ప్ర‌ముఖుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌హింద్రా కంపెనీ అధిప‌తి ఆనంద్ మ‌హీంద్ర స్పందించారు. చంద‌బాబు ఆలోచ‌న అద్భుతః అని ఆయ‌న ప్ర‌శంసించారు. “ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు …

Read More »

కేతిరెడ్డి రాజకీయం వదిలేస్తున్నారా.?

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి.. 2009లో కాంగ్రెస్ టికెట్ పై 2019లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీతోనే కలిసి సాగుతున్న కేతిరెడ్డి…వైసీపీ సర్కారు అధికారంలో ఉండగా . తనదైన శైలి గ్రామాల పర్యటన, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న వైనం …

Read More »

స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి కొడాలి నాని

వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం. గతవారం ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కడుపు నొప్పి అంటూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన నాని.. ఆ తర్వాత గుండె సంబంధిత రోగాలతో సతమతం అవుతున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. తాజాగా కుటుంబ సభ్యులు ఆయనను సోమవారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం …

Read More »

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా మందిని పేరు పెట్టి పిలిచిన లోకేశ్…పార్టీకి అండాదండా అన్నీ కార్యకర్త లేనన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. వర్తమానంతో పాటుగా భవిష్యత్తులోనూ ఇదే పంథాతో …

Read More »

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని చెప్పాలి. అనివార్యంగానే ఆమె ప్రజా సేవలోకి అడుగిడాల్సి వచ్చినప్పటికీ… తన భర్త చంద్రబాబుకు చేదోడువాదోడుగా నిలుస్తున్న వైనం ఆకట్టుకుంటోంది. ఓ వైపు భర్త సీఎంగా…మరోవైపు కుమారుడు మంత్రిగా క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో తలమునకలై ఉండగా… వారికి ఓ మోస్తరు దన్నుగా నిలిచేందుకే ప్రజల్లోకి వచ్చిన భువనేశ్వరి …

Read More »

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని మ‌రోసారి నిరూపించారు. రంజాన్‌ను పుర‌స్క‌రించుకుని.. 10 వేల కిలోల మ‌ట‌న్‌ను, 20 వేల లీట‌ర్ల పాల‌ను ముస్లిం కుటుంబాల‌కు పంపిణీ చేసి.. వారికి రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలా.. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఇంత భారీ ఎత్తున పంపిణీ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. రంజాన్ సందర్భంగా …

Read More »

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో దాదాపు క్లారిటీ వ‌చ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ర‌హ‌దారిపై గ‌త సోమ‌వారం.. అర్ధ‌రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి బుల్లెట్ పై వ‌స్తున్న ఆయ‌న‌.. కాకినాడ స‌మీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డిపోయి ప్రాణాలు …

Read More »

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు. ఈ క్రమంలో విచారణకు …

Read More »

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి స్పంద‌నా క‌నిపించ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024ను వారు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. త‌ద్వారా.. ముస్లింల హ‌క్కుల‌పై దాడి చేస్తున్నార‌ని ముస్లిం పెద్ద‌లు చెబుతున్నారు. కాగా.. ఈ వ్య‌వ‌హారాన్ని కేంద్రం రాష్ట్రాల నెత్తిపై పెట్టింది. కేంద్రం తీసుకువ‌చ్చిన …

Read More »

2 వేల కోట్ల‌తో వారి క‌న్నీరు తుడిచిన చంద్ర‌బాబు!

వారంతా చిన్న చిత‌కా కాంట్రాక్ట‌ర్లు. చిన్న‌పాటి ప‌నులు చేసుకుని త‌మ జీవితాలను, త‌మ‌పై ఆధార‌ప‌డిన కూలీల జీవితాల‌ను న‌డిపిస్తున్నారు. వీరంతా ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డ్డారు. అయితే.. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. వీరిని క‌నిక‌రించ‌లేదు. వారు ప‌నులు పూర్తి చేసినా.. బిల్లులు తొక్కి పెట్టారు. క‌నీసం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌లే దు. చివ‌రు చిన్న స్థాయి కాంట్రాక్ట‌ర్లు.. కూట‌మి క‌ట్టి.. హైకోర్టుకువెళ్లారు. దీంతో హైకోర్టు …

Read More »