Political News

కేసీయార్ ఎందుకు తప్పుకున్నారు ?

ఇపుడి విషయంపైనే ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలనుండి కేసీయార్ తప్పుకున్నారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకరరరావుకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టు నియమ, నిబంధనలకు కేసీఆర్ నిర్ణయం విరుద్ధం. అయినా సరే ఎందుకు తప్పుకున్నారు ? ఎందుకని డాక్టర్ సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు ? ఆరోగ్యశ్రీ ట్రస్టు ఏర్పాటైన దగ్గర నుండి …

Read More »

ఎంపీగా శ్రీదేవి.. అదే బాబు ప్లాన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండ‌వ‌ల్లి శ్రీదేవి టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతుల‌తో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైన ఆమె.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి మేలు …

Read More »

సునీత‌మ్మా.. మీరు కూడా ప‌వ‌న్‌ను అనేయ‌డ‌మేనా? : పొలిటిక‌ల్ టాక్‌

“ఏం సునీత‌మ్మా.. మీరు కూడా ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేసే స్థాయికి వ‌చ్చారే!” అని పొలిటిక‌ల్ అన‌లిస్టులు పెద‌వి విరుస్తున్నారు. అంతేకాదు.. ఏ పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తే.. ఆ పార్టీలోకి జంప్ చేసే ఏకైక మ‌హిళ‌గా గుర్తింపు తెచ్చుకున్న మీరు.. ప‌వ‌న్ గురించి మాట్లాడు నైతిక అర్హ‌త ఉందా? అని ప్ర‌శ్నించారు. ఇంకా.. మీరు ప‌వ‌న్‌ను అనే స్థాయికి ఎద‌గ‌లేద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏం జ‌రిగిందంటే.. పోతుల సునీత‌. ఈ …

Read More »

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను …

Read More »

టీడీపీలో నాయకులు లేరు.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై, జగన్ సర్కారుపై, పోలీసులపై, టీడీపీపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డిపై చిందులేసినందుకే గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు జేసీ. ఇక, టీడీపీలో కార్యకర్తలున్నారని, నాయకులు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా పోలీసును ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో అవమానిస్తే మాట్లాడే దిక్కే లేదా తెలుగుదేశానికి …

Read More »

ఆ పుకార్లు నమ్మొద్దంటోన్న బాలినేని

Balineni

వైసిపి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి కొంతకాలంగా రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ తో బాలినేనికి గ్యాప్ వచ్చిందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలను పిలిచి జగన్ పంచాయతీ కూడా చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇక, అంతకు ముందు నుంచే మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జగన్ …

Read More »

వైసీపీ కన్నా మంచి పథకాలు తెస్తా: పవన్

2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రావని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే, టిడిపి, జనసేనలకు ఓటు వేయకూడదని, వైసిపినే మరోసారి గెలిపించి జగన్ ను సీఎం చేయాలని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇక, వాలంటీర్లు కూడా పరోక్షంగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లిస్ట్ అవుట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై …

Read More »

ఎక్కడ ఓడారో.. అక్కడే..

ఎక్కడ ఓడారో అక్కడే తమ సత్తా చాటాలనుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. తాము ఓడిన నియోజకవర్గంలోనే పర్యటించి ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు ఒకరు పవన్‌ కల్యాణ్‌ కాగా.. మరొకరు నారా లోకేశ్‌. మొన్న గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన, నేడు మంగళగిరిలో నారా లోకేష్‌ పాదయాత్ర యాథ`చ్ఛికమే. అయినా ఈ యాత్రల మధ్య ఒక కామన్‌ విశేషం ఉంది.2019 ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ …

Read More »

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఏం లాభం?

Pawan kalyan

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..?  తిని తిరుగుతున్నారు. అమాయ‌కుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఒరిగిందేంటి? అని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప‌నిచేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌ర‌మ‌ని.. అబద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల సొమ్మును ఆబ‌గా మేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌రం లేద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. …

Read More »

`జ‌గ‌న‌న్న ఇళ్ల‌`లో 50 కోట్లు వెన‌కేసుకోవాలి అనుకున్నా

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా న‌వ‌ర‌త్నాలు- జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కంలో భాగంగా 30 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ప్ర‌భు త్వం ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈవిష‌యంపై చాలా చోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అనేక మంది ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డానికి ముందే.. రైతుల నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కు భూములు కొని.. ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించాక‌.. ఆయా భూముల‌నే ప్ర‌భుత్వానికి నాలుగింత‌ల ధ‌ర‌ను పెంచి విక్ర‌యించార‌నే వాద‌న …

Read More »

పార్టీలో 33 శాతం ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే:  ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీలో 33 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా రు. మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం ఇచ్చిన దేశం, పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని వ్యాఖ్యానించా రు. జనసేన మ‌హిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయ‌న విశాఖ ప‌ట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతం త్య్రోద్య‌మంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు. పేద, మధ్య …

Read More »

ఏపీలో జ‌నం మూడ్ అంతు చిక్క‌ట్లేదే…!

ఏపీలో 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. ప్ర‌ధాన‌మైన మూడు పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్రాణ ప్ర‌దంగా కూడా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి.. రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తా మ‌ని.. అదేస‌మ‌యంలో సంక్షేమాన్ని మ‌రింత పెంచుతామ‌ని.. టీడీపీ చెబుతోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలే త‌మ‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని.. దేశంలోని ఏ రాష్రంలోనూ అమ‌లు కాని విధంగా ఇక్క‌డ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని వైసీపీ చెబుతోంది. …

Read More »